కేసీఆర్ హయాంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో అభివృది పరుగులు పెట్టిందని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇందుకు నీతి ఆయోగ్ విడుదల చేసిన సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్(ఎస్డీజీ) లెకలే
కేసీఆర్ పదేండ్ల హయాంలో తెలంగాణలో వందేండ్ల విధ్వంసం జరిగిందని, రాష్ట్రం అన్ని రంగాల్లో అధఃపాతాళానికి చేరుకొన్నదంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేతలందరికీ చెంపపెట్టులాంటి వార్త ఇది.
ఉమ్మడి రాష్ట్రంలో కునారిల్లిన వైద్యారోగ్యరంగం.. స్వరాష్ట్రంలో పదేండ్ల పాలనలో ఆరో గ్య తెలంగాణగా మారింది. కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, వినూత్న పథకాలు, కార్యక్రమాలతో ప్రజావైద్యం మెరుగుపడింది.
ప్రతిష్ఠాత్మక లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్లో పీహెచ్డీ చదువుతున్న నీతి ఆయోగ్ మాజీ ఉద్యోగి చేష్ఠా కొచ్చర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
NITI Aayog | నిర్ణీత పరిమితి లేకుండా గోధుమ, వరి పంటలను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయడం సరికాదని, ఇది ‘పంట మార్పిడి’పై ప్రతికూల ప్రభావం చూపుతుందని నీతి ఆయోగ్ పరిధిలోని వర్కింగ్ గ్రూప్ తెలిపింది. ఆహార భద్రత చట్�
ప్రస్తుతం దేశ జనాభాలో 10 శాతంగా ఉన్న సీనియర్ సిటిజన్ల(వృద్ధులు) సంఖ్య 2050 నాటికి 19.5 శాతానికి చేరుకొంటుందని నీతిఆయోగ్ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో వృద్ధుల సంక్షేమానికి సంబంధించి నీతి ఆయోగ్ కీలక ప్రతిపాదనలు �
దేశానికి ‘చంద్రయాన్' సైన్స్ కంటే తెలంగాణ ఉద్యమ నేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు లాంటి నాయకుల విజన్ (దార్శనికత) ఎంతో అవసరమని బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేశ్రెడ్డి అభిప్రాయపడ్డారు.
తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధికి తీసుకుంటున్న చర్యల గురించి వివరిస్తూనే ప్రపంచ దేశాలకు భారతదేశం మార్గదర్శకంగా నిలుస్తున్నదనే విషయాన్ని చాలా విస్పష్టంగా చెప్పారు.
రాష్ర్టానికి 16వ ఆర్థిక సంఘం ద్వారా ఇచ్చే నిధుల కేటాయింపు పెంచాలని నీతి అయోగ్ను సీఎం రేవంత్రెడ్డి కోరారు. మంగళవారం నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్కుమార్ బేరి బృందం సచివాలయంలో సీఎం రేవంత్రెడ్డి, డి�
నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియాను 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి రిత్విక్ రంజనం పాండే ఈ సంఘానికి కార్యదర్శిగా వ్యవహరిస్తారని ఆది
Arvind Panagariya | నీతి ఆయోగ్ మాజీ వైస్ ఛైర్మన్ అరవింద్ పనగరియ ఆర్థిక సంఘం ఛైర్మన్గా నియమితులయ్యారు. అదేవిధంగా రిత్విక్ రంజనమ్ పాండేను ఆర్థిక సంఘం సెక్రెటరీగా నియమించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వుల�
నీతి ఆయోగ్ సంస్థ ఈ నెల 27 నుంచి అన్ని రాష్ర్టాల సీఎస్లతో సమావేశం నిర్వహించనున్నది. 3 రోజులపాటు జరిగే సమావేశాలకు ఢిల్లీలోని పూసా ఇన్స్టిట్యూట్ వేదిక కానున్నది. రాష్ర్టాల సీఎస్లు హాజరు కావాలని నీతి ఆయో