జోరుగా కొనసాగుతున్న ప్రగతి పనులు పరిశుభ్రంగా మారుతున్న గ్రామాలు ప్రజలకు ప్రజాప్రతినిధుల అవగాహన నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూన్ 6: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న పల్ల�
ప్రస్తుత సీజన్లో పత్తి, ఆయిల్పాం, నూనెగింజల పంటలకు డిమాండ్ ఎక్కువగా ఉన్నదని, వాటిని సాగుచేస్తే లాభసాటిగా ఉంటుందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి సూచించారు. ఈ పంటలకు కనీస ధరకు మించిన రేటు లభిస్తుంద�
ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ చైర్పర్సన్ హేమసుస్మిత లింగాలఘనపురం, మే 23: రైతులకు చేదోడు వాదోడుగా ఉంటూ సీఎం కేసీఆర్ వ్యవసాయంలో తీసుకొస్తున్న మార్పులు, చూపిస్తున్న శ్రద్ధ భేషుగ్గా ఉన్నదని ఏపీ విత్తనాభివృద�
దేశంలో అతి పెద్ద అవినీతి దొంగలు బీజేపీ, కాంగ్రెస్ నేతలేనని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రభుత్వరంగ సంస్థలను అస్మదీయులకు అప్పనంగా కట్టబెడుతున్నా కాంగ్
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నడ్డా తీరు వీధి రౌడీని తలపించిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. నిజామాబాద్ పర్యటనలో భాగంగా ఎమ్మెల్సీ కల్వకు�
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై రాష్ట్ర వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. మహబూబ్ నగర్ వేదికగా ఆయన ఓ వీధి రౌడీలా మాట్లాడారని తీవ్రంగా మండిపడ్డారు. తమ ప్రభుత్వ
నేడు వానకాలం పంటలపై అవగాహన సదస్సు హాజరుకానున్న మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, నిరంజన్రెడ్డి లాభదాయక పంటలు సాగు చేసేలా రైతులకు ప్రోత్సాహం ఖలీల్వాడి/ మాక్లూర్, మే 5: రాష్ట ప్రభుత్వం రైతులు పంటలు వేసి న�
‘భలే భలే బంజారా…’ పాట నాకెంతో ప్రత్యేకమైంది. ఈ పాటలో రామ్ చరణ్తో కలిసి స్టెప్పులు వేయడం సంతోషంగా ఉంది. నా గ్రేస్తో చరణ్ను డామినేట్ చేశానేమో అనిపిస్తున్నది’ అని అన్నారు హీరో చిరంజీవి. రామ్ చరణ్తో
ధాన్యం సేకరణలో కేంద్రం అంతులేని కొర్రీలు పెడుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఇతర పంటల సాగువైపు ప్రోత్సహిస్తున్నది. ఇప్పటికే పప్పు, నూనె గింజల సాగువైపు రైతులు మళ్లారు. తాజాగా మార్కెట్లో మంచి డిమాండ�
సిద్ధిపేట : కేంద్రం పెట్టిన వడ్ల పంచాయితీని ఢిల్లీ దాకా తీసుకెళ్లామని, రైతులపట్ల కేంద్ర ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో చెప్పేందుకే ఢిల్లీలో సీఎం కేసీఆర్ చివరి ప్రయత్నం చేశారని రాష్ట్ర వ్యవసాయశాఖ మం�
తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కొర్రీలు పెడుతున్నదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి ఆరోపించారు. కేంద్రానికి రైతులపై కనీస సానుభూతిలేదని అన్�
ధాన్యం కొనుగోలుకు నిరాకరిస్తున్న కేంద్రంపై సీఎం కేసీఆర్ నాయకత్వంలో యుద్ధానికి సన్నద్ధం కావాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి రైతులకు పిలుపునిచ్చారు. శనివారం ఆయన మరో మంత్రి శ్రీనివాస