సాంకేతికతను ఉపయోగించుకోవాలి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి డిండి, ఆగస్టు 23 : పంటల సాగులో సాంకేతికతను ఉపయోగించుకొని తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు సాధించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్�
నేటి నుంచి పెట్టుబడి సాయం పంపిణీ తొలిరోజు ఎకరం రైతులకు రైతుబంధు 9.98 లక్షల మందికి 586.66 కోట్లు మిగతావారికి క్రమపద్ధతిలో పంపిణీ మొత్తం రైతుల సంఖ్య 68.94 లక్షలు అవసరమయ్యే నిధులు 7,654.43 కోట్లు ఈ సీజన్తో 58వేల కోట్ల సాయం
నాటి నుంచి నేటి వరకు ఆలయాలు మానవాళి ప్రశాంతతకు నిలయాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని రాజపేట గ్రామంలో రాజరాజేశ్వరి, ఆంజనేయ, బొడ్రాయి, నవగ్రహ విగ్రహ ప్ర�
Niranjan reddy | చదువులో భాగంగా విద్యార్థులు ఆటలాడాలని మంత్రి నిరంజన్ రెడ్డి (Niranjan reddy) అన్నారు. ఫిజికల్ ఫిట్నెస్ కోసమే పాఠశాలల్లో ఆటలు ఆడిస్తారని, ప్రతి ఒక్కరు తప్పనిసరిగా అందులో భాగం కావాలన్నారు
క్రీడాకారుల్లో ప్రతిభ ఉన్నా క్రీడా ప్రాంగణాలు లేక వెనుకడుగు వేస్తున్నారనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని ప్రతి గ్రామానికి క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టారని వ్యవస
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతితో రూపురేఖలు మారిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా క�
రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, కోఆపరేటివ్ శాఖల మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డిని మంగళవారం నూతనంగా నియామకమైన గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ మర్యాద పూర్వకంగా కలిసి కృత�
జోరుగా కొనసాగుతున్న ప్రగతి పనులు పరిశుభ్రంగా మారుతున్న గ్రామాలు ప్రజలకు ప్రజాప్రతినిధుల అవగాహన నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూన్ 6: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న పల్ల�
ప్రస్తుత సీజన్లో పత్తి, ఆయిల్పాం, నూనెగింజల పంటలకు డిమాండ్ ఎక్కువగా ఉన్నదని, వాటిని సాగుచేస్తే లాభసాటిగా ఉంటుందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి సూచించారు. ఈ పంటలకు కనీస ధరకు మించిన రేటు లభిస్తుంద�
ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ చైర్పర్సన్ హేమసుస్మిత లింగాలఘనపురం, మే 23: రైతులకు చేదోడు వాదోడుగా ఉంటూ సీఎం కేసీఆర్ వ్యవసాయంలో తీసుకొస్తున్న మార్పులు, చూపిస్తున్న శ్రద్ధ భేషుగ్గా ఉన్నదని ఏపీ విత్తనాభివృద�
దేశంలో అతి పెద్ద అవినీతి దొంగలు బీజేపీ, కాంగ్రెస్ నేతలేనని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రభుత్వరంగ సంస్థలను అస్మదీయులకు అప్పనంగా కట్టబెడుతున్నా కాంగ్
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నడ్డా తీరు వీధి రౌడీని తలపించిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. నిజామాబాద్ పర్యటనలో భాగంగా ఎమ్మెల్సీ కల్వకు�
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై రాష్ట్ర వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. మహబూబ్ నగర్ వేదికగా ఆయన ఓ వీధి రౌడీలా మాట్లాడారని తీవ్రంగా మండిపడ్డారు. తమ ప్రభుత్వ
నేడు వానకాలం పంటలపై అవగాహన సదస్సు హాజరుకానున్న మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, నిరంజన్రెడ్డి లాభదాయక పంటలు సాగు చేసేలా రైతులకు ప్రోత్సాహం ఖలీల్వాడి/ మాక్లూర్, మే 5: రాష్ట ప్రభుత్వం రైతులు పంటలు వేసి న�
‘భలే భలే బంజారా…’ పాట నాకెంతో ప్రత్యేకమైంది. ఈ పాటలో రామ్ చరణ్తో కలిసి స్టెప్పులు వేయడం సంతోషంగా ఉంది. నా గ్రేస్తో చరణ్ను డామినేట్ చేశానేమో అనిపిస్తున్నది’ అని అన్నారు హీరో చిరంజీవి. రామ్ చరణ్తో