గెరిల్లా యుద్ధ వ్యూహాలు రచించడంలో ఛత్రపతి శివాజీ ఎంతో సిద్ధహస్తుడని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. శనివారం వనపర్తిలోని బాల్నగర్ అభయాంజనేయస్వామి వద్ద శోభాయాత్ర కోసం ప్రత్యేక
ఆసియా ఖండంలోనే అతిపెద్ద పండ్ల మార్కెట్ను రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని కొహెడలో నిర్మించనున్నట్టు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు.
గంపేట్ నాలా పరిసర ప్రాంతాల వారు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న వరద ముంపు సమస్యకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం సూచిస్తూ కోట్లాది రూపాయల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఈ నెల 12న మంత్రి కేటీఆర్ చేతుల మీదు
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి శేరిలింగంపల్లి, జనవరి 23: రాష్ట్రంలో అన్ని రంగాలు అభివృద్ధి పథంలో సాగాలంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు.
మున్ముందు కేంద్రం వాటిని దొడ్డిదారిన తేవొచ్చు! రైతు వ్యతిరేక చట్టాలపై టీఆర్ఎస్ పోరాటం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఉప్పొంగిన రైతోత్సాహం పండుగలా రైతుబంధు సంబురాలు ఖమ్
సంబురాల కరపత్రం విడుదలలో మంత్రి నిరంజన్రెడ్డి హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): రైతుబంధు పథకం రూ.50 వేల కోట్ల పంపిణీ మార్క్ దాటడం చారిత్రక సందర్భమని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. వ్య�
మంత్రి నిరంజన్రెడ్డి అలనాటి మేటి నటి ‘కృష్ణవేణి స్వీయ చరిత్ర’ ఆవిష్కరణ బంజారాహిల్స్, జనవరి 1: తెలుగు సినీ పరిశ్రమలో తిరుగులేని హీరోలుగా వెలుగొందిన ఎంతో మంది ప్రముఖులను పరిశ్రమకు పరిచయం చేసిన ఘనత సీనియ
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి టీఆర్ఎస్లో చేరిన 300 మంది మైనార్టీలు వనపర్తి, డిసెంబర్ 30 : బంగారు తె లంగాణ సాధనే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకు వెళ్తున్నారని మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. గురు�
కేంద్ర వ్యవసాయ మంత్రి తోమర్ ప్రశంసలు సాగు, దిగుబడిలో త్వరలోనే రాష్ట్రం నంబర్వన్ రాష్ట్రప్రభుత్వ లక్ష్యాల సాధనకు సహకరిస్తాం ఆయిల్పామ్ సాగుకు చర్యలు భేష్: తోమర్ వచ్చే ఐదేండ్లలో 30 లక్షల ఎకరాల్లో సా
వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి కోడేరు, డిసెంబర్ 26 : కేంద్ర మంత్రులకు సేద్యం గురించి అసలే తెలియదని, అందుకే అన్నదాతల బాధలు వారికి అర్థం కావడం లేదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు.
Niranjan Reddy | కొన్ని సాహసోపేత నిర్ణయాలే తీసుకుంటే.. అద్భుతమైన ఫలితాలు ఏ రంగంలో అయినా ఎలా వస్తాయో.. ఇవాళ కేసీఆర్ నిర్ణయాల మూలంగా తెలంగాణలో వచ్చిన వ్యవసాయ ఉత్పత్తులే ఒక ఉదాహరణ. ఇవి మేము చెప్పుకోవడం క
వానకాలం ధాన్యం కొనుగోలు టార్గెట్ కూడా పెంచాలి ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత కోసమే ఢిల్లీకి వచ్చాం మీడియా సమావేశంలో రాష్ట్ర మంత్రులు ఎంత బియ్యం కొంటుందో కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలి వానకాలం ధాన్య�
తెలంగాణ ఉద్యమం మొదలైందే నీళ్ల కోసం. ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 22 లక్షల బోర్ల మీద ఆధారపడి వ్యవసాయం సాగిస్తున్న పరిస్థితుల్లో వానలు రాక, కరెంటు లేక, సాగు నీరందక నిత్యం బాధామయ పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ప�