Warehouse Godowns | యాదాద్రి భువనగిరి జిల్లాలోని అడ్డగూడూరు మండలం చౌళ్ల రామారం గ్రామంలో రాష్ట్ర మంత్రులు, అధికార పార్టీ నేతలు వేర్ హౌసింగ్ గోదాములను ప్రారంభించారు. గోదాముల
తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ అనుకూల విధానాలు అవలంభిస్తుండడం వల్ల పల్లెలు పచ్చగా మారి ప్రగతిపథంలో పయనిస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.
‘దేశమంతా బీఆర్ఎస్ గాలి వీస్తున్నది.. కాబోయే ప్రధాని కేసీఆర్.. ఏడాదిన్నరలో దేశానికి పట్టిన బీజేపీ పీడ విరగడ కానున్నది.. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే దివాళా తీసింది’ అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిర�
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత ఇంటికి వచ్చిన పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు హారతి ఇస్తున్న సోదరి లక్ష్మీబాయి. వీర తిలకం దిద్దుతున్న కూతురు కల్వకుంట్ల కవిత.
వనపర్తి : రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు వివిధ రకాల పెన్షన్లు అందిస్తూ వారికి అండగా నిలుస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆదివారం వనపర్తి పట్టణంలోని మంత్రి క్యాంపు కా�
సాంకేతికతను ఉపయోగించుకోవాలి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి డిండి, ఆగస్టు 23 : పంటల సాగులో సాంకేతికతను ఉపయోగించుకొని తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు సాధించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్�
నేటి నుంచి పెట్టుబడి సాయం పంపిణీ తొలిరోజు ఎకరం రైతులకు రైతుబంధు 9.98 లక్షల మందికి 586.66 కోట్లు మిగతావారికి క్రమపద్ధతిలో పంపిణీ మొత్తం రైతుల సంఖ్య 68.94 లక్షలు అవసరమయ్యే నిధులు 7,654.43 కోట్లు ఈ సీజన్తో 58వేల కోట్ల సాయం
నాటి నుంచి నేటి వరకు ఆలయాలు మానవాళి ప్రశాంతతకు నిలయాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని రాజపేట గ్రామంలో రాజరాజేశ్వరి, ఆంజనేయ, బొడ్రాయి, నవగ్రహ విగ్రహ ప్ర�
Niranjan reddy | చదువులో భాగంగా విద్యార్థులు ఆటలాడాలని మంత్రి నిరంజన్ రెడ్డి (Niranjan reddy) అన్నారు. ఫిజికల్ ఫిట్నెస్ కోసమే పాఠశాలల్లో ఆటలు ఆడిస్తారని, ప్రతి ఒక్కరు తప్పనిసరిగా అందులో భాగం కావాలన్నారు