మంత్రులు శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డి తదితరుల సంతాపం అయిజ, మార్చి 23 : నడిగడ్డలో ప్రజా నేతగా గుర్తింపు పొందిన టీఆర్ఎస్ సీనియర్ నేత ఉత్తనూర్ పులకుర్తి తిరుమల్రెడ్డి కన్నుమూశారు. బ్రెయిన్ స్ట్రో
జిల్లాలో నిర్మాణంలో ఉన్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆదేశించారు. గురువారం వనపర్తి జిల్లా కేంద్రంలో మెడిక ల్ కళాశాల, బైపాస్ రోడ్డు పనులను, ఇంజినీరింగ�
ప్రస్తుతం మహిళలకు ఇస్తున్న గౌరవం, స్వేచ్ఛ మరింత పెరగాల్సిన అవసరం ఉన్నదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అభిప్రాయపడ్డారు. మహిళలు భాగస్వాములయ్యే ప్రతిరంగం ఉన్నతంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
వనపర్తి జిల్లాలో మంగళవారం తన పర్యటనలో మంత్రి నిరంజన్రెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ పొగడ్తలతో ముంచెత్తారు. చక్కని అభివృద్ధితో వనపర్తి ప్రజలను నిరంజన్రెడ్డి గెలిపించారని చెప్పారు. ‘నిరంజన్రెడ్డి గు�
నాయిక తాప్సీ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘మిషన్ ఇంపాజిబుల్’. స్వరూప్ ఆర్ఎస్జే దర్శకత్వం వహిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నార�
రాష్ట్రంలో వెదురు సాగును పెంచాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి రైతులకు పిలుపునిచ్చారు. శనివారం వెదురు సాగుపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సాగుతో ఎకరానికి రూ.లక్ష ఆదాయం వస్తుందని తెలిపారు. ప్రస్తుతం మ
నూతన సెక్రటేరియట్ పనులు గడువులోగా పూర్తిచేయాలని ఆర్ అండ్ బీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు శనివారం ఆయన సచివాలయ పనుల పురోగతిని పరిశీలించి, అధికారులకు �
వ్యవసాయాభివృద్ధికి విత్తనమే ఆయువుపట్టు అని, నాణ్యమైన విత్తనం లేకుండా వ్యవసాయ అభివృద్ధి సాధ్యంకాదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. వ్యవసాయాభివృద్ధి జరగాలన్నా, అధిక దిగుబడి రావాలన్నా రైతులక
గెరిల్లా యుద్ధ వ్యూహాలు రచించడంలో ఛత్రపతి శివాజీ ఎంతో సిద్ధహస్తుడని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. శనివారం వనపర్తిలోని బాల్నగర్ అభయాంజనేయస్వామి వద్ద శోభాయాత్ర కోసం ప్రత్యేక
ఆసియా ఖండంలోనే అతిపెద్ద పండ్ల మార్కెట్ను రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని కొహెడలో నిర్మించనున్నట్టు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు.
గంపేట్ నాలా పరిసర ప్రాంతాల వారు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న వరద ముంపు సమస్యకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం సూచిస్తూ కోట్లాది రూపాయల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఈ నెల 12న మంత్రి కేటీఆర్ చేతుల మీదు
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి శేరిలింగంపల్లి, జనవరి 23: రాష్ట్రంలో అన్ని రంగాలు అభివృద్ధి పథంలో సాగాలంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు.
మున్ముందు కేంద్రం వాటిని దొడ్డిదారిన తేవొచ్చు! రైతు వ్యతిరేక చట్టాలపై టీఆర్ఎస్ పోరాటం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఉప్పొంగిన రైతోత్సాహం పండుగలా రైతుబంధు సంబురాలు ఖమ్
సంబురాల కరపత్రం విడుదలలో మంత్రి నిరంజన్రెడ్డి హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): రైతుబంధు పథకం రూ.50 వేల కోట్ల పంపిణీ మార్క్ దాటడం చారిత్రక సందర్భమని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. వ్య�