పంట ఉత్పత్తుల సేకరణ కేంద్రం విధి ధాన్యం సేకరణలో కేంద్రం డబుల్ గేమ్ బాధ్యత నుంచి తప్పుకొంటున్న మోదీ సర్కార్ ఆరుతడి పంటలతోనే సాగుకు ఆదెరువు కేంద్రం తీరుతోనే పంటలమార్పిడి వైపు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన
రైతులకు సాయంపై రాజకీయమా? రైతు ఉద్యమ అమరులకు సాయంపై విమర్శలు సిగ్గుచేటు రైతుల కోసం ప్రభుత్వ ఖర్చు ఏటా రూ.60 వేల కోట్లు రెండు జాతీయ పార్టీల తీరుపై మంత్రి నిరంజన్రెడ్డి ఫైర్ రైతుబీమా ద్వారా 67 వేల మంది రైతు క�
యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలి లేకుంటే ఎందుకు కొనదో నిలదీయాలి తెలంగాణపై వివక్ష చూపుతున్న కేంద్రం టెలీకాన్ఫరెన్స్లో మంత్రి నిరంజన్రెడ్డి వనపర్తి, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో పండిన వరిని కొను�
వరి సాగు చేసి ఇబ్బందులు కొనితెచ్చుకోవద్దు నూనె గింజలు, పప్పు ధాన్యాల పంటలు వేయాలి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి కల్వకుర్తి, నవంబర్ 10 : రాష్ట్రంలో సాగవుతున్న పత్తి పంటకు అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్నద�
సరఫరాలో జాప్యం వల్ల సాగుకు నష్టం కేంద్రానికి మంత్రి నిరంజన్రెడ్డి లేఖ హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి కేటాయించిన ఎరువుల సరఫరాలో జాప్యాన్ని నివారించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్�
ఆదాయాన్నిచ్చే ఇతర పంటలు వేయండి కేంద్ర ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితి లేదు పత్తిసాగు చేస్తే సర్కారు అండగా ఉంటది యాసంగిలో శనగలు, మినుములతో లాభం మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్, నవంబర్ 8 (�
కేంద్రం నుంచి లేఖ తెప్పించిందీ లేదు దొంగ దీక్షను కొనసాగించిందీ లేదు.. మధ్యాహ్నం రెండు గంటలకే శిబిరం నుంచి ఔట్ అన్నదాతను దగా చేస్తూ.. రైతు పేరిట దీక్షలా? ఉప ఎన్నికలో ఓట్ల కోసమే సంజయ్ దొంగ జపం బీజేపీపై నిప్
అందుబాటులో అన్నిరకాల విత్తనాలు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పంటల మార్పిడి పెద్ద ఎత్తున జరుగుతున్నదని, గతంతో పోలిస్తే మినుములు, ఆముదాలు, నువ్వులు, �
వ్యర్థం నుంచి విద్యుత్తు సులభమే: జగదీశ్రెడ్డి వ్యర్థ పదార్థాల నుంచి విద్యుదుత్పత్తి సులభమేనని మంత్రి జగదీశ్రెడ్డి తెలిపారు. సోమవారం మండలిలో సభ్యులు గంగాధర్ గౌడ్, నవీన్కుమార్, అలుగుబెల్లి నర్సిర�
Crop rotation | రైతులు ఒకే పద్ధతిలో కాకుండా మారుతున్న కాలానికి అనుగుణంగా పంట సాగుకు మొగ్గు చూపాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): సాగు విధానంలో సమూల మార్పులు రావాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అభిప్రాయపడ్డారు. కేవలం వరి పంటనే కాకుండా అన్ని రకాల పంటల సాగుపై రైతులు దృష్టిపెట్టాలని సూచ�