Niranjan Reddy | కొన్ని సాహసోపేత నిర్ణయాలే తీసుకుంటే.. అద్భుతమైన ఫలితాలు ఏ రంగంలో అయినా ఎలా వస్తాయో.. ఇవాళ కేసీఆర్ నిర్ణయాల మూలంగా తెలంగాణలో వచ్చిన వ్యవసాయ ఉత్పత్తులే ఒక ఉదాహరణ. ఇవి మేము చెప్పుకోవడం క
వానకాలం ధాన్యం కొనుగోలు టార్గెట్ కూడా పెంచాలి ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత కోసమే ఢిల్లీకి వచ్చాం మీడియా సమావేశంలో రాష్ట్ర మంత్రులు ఎంత బియ్యం కొంటుందో కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలి వానకాలం ధాన్య�
తెలంగాణ ఉద్యమం మొదలైందే నీళ్ల కోసం. ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 22 లక్షల బోర్ల మీద ఆధారపడి వ్యవసాయం సాగిస్తున్న పరిస్థితుల్లో వానలు రాక, కరెంటు లేక, సాగు నీరందక నిత్యం బాధామయ పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ప�
పంట ఉత్పత్తుల సేకరణ కేంద్రం విధి ధాన్యం సేకరణలో కేంద్రం డబుల్ గేమ్ బాధ్యత నుంచి తప్పుకొంటున్న మోదీ సర్కార్ ఆరుతడి పంటలతోనే సాగుకు ఆదెరువు కేంద్రం తీరుతోనే పంటలమార్పిడి వైపు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన
రైతులకు సాయంపై రాజకీయమా? రైతు ఉద్యమ అమరులకు సాయంపై విమర్శలు సిగ్గుచేటు రైతుల కోసం ప్రభుత్వ ఖర్చు ఏటా రూ.60 వేల కోట్లు రెండు జాతీయ పార్టీల తీరుపై మంత్రి నిరంజన్రెడ్డి ఫైర్ రైతుబీమా ద్వారా 67 వేల మంది రైతు క�
యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలి లేకుంటే ఎందుకు కొనదో నిలదీయాలి తెలంగాణపై వివక్ష చూపుతున్న కేంద్రం టెలీకాన్ఫరెన్స్లో మంత్రి నిరంజన్రెడ్డి వనపర్తి, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో పండిన వరిని కొను�
వరి సాగు చేసి ఇబ్బందులు కొనితెచ్చుకోవద్దు నూనె గింజలు, పప్పు ధాన్యాల పంటలు వేయాలి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి కల్వకుర్తి, నవంబర్ 10 : రాష్ట్రంలో సాగవుతున్న పత్తి పంటకు అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్నద�
సరఫరాలో జాప్యం వల్ల సాగుకు నష్టం కేంద్రానికి మంత్రి నిరంజన్రెడ్డి లేఖ హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి కేటాయించిన ఎరువుల సరఫరాలో జాప్యాన్ని నివారించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్�
ఆదాయాన్నిచ్చే ఇతర పంటలు వేయండి కేంద్ర ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితి లేదు పత్తిసాగు చేస్తే సర్కారు అండగా ఉంటది యాసంగిలో శనగలు, మినుములతో లాభం మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్, నవంబర్ 8 (�
కేంద్రం నుంచి లేఖ తెప్పించిందీ లేదు దొంగ దీక్షను కొనసాగించిందీ లేదు.. మధ్యాహ్నం రెండు గంటలకే శిబిరం నుంచి ఔట్ అన్నదాతను దగా చేస్తూ.. రైతు పేరిట దీక్షలా? ఉప ఎన్నికలో ఓట్ల కోసమే సంజయ్ దొంగ జపం బీజేపీపై నిప్
అందుబాటులో అన్నిరకాల విత్తనాలు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పంటల మార్పిడి పెద్ద ఎత్తున జరుగుతున్నదని, గతంతో పోలిస్తే మినుములు, ఆముదాలు, నువ్వులు, �