మంత్రి నిరంజన్రెడ్డికి సీఎం కేసీఆర్ ఫోన్ ధాన్యం దిగుబడి, కొనుగోళ్లపై ఆరా వనపర్తి, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): వానకాలం సాగువిస్తీర్ణం, వరి దిగుబడిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరాతీశారు. ఆదివారం ఢిల్లీ ను
వ్యవసాయ యూనివర్సిటీ :వ్యవసాయ యూనివర్సిటీలో టీ అగ్రిహబ్ ప్రారంభం సందర్భంగా మంత్రి కేటీఆర్ విద్యార్థులతో ప్రత్యేకంగా ముచ్చటించారు.స్టాల్స్ వద్దకు మంత్రి కేటీఆర్ చేరగానే నేతలు, అధికారులు , స్టా�
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డివనపర్తి, నమస్తే తెలంగాణ/పెద్దమందడి, ఆగస్టు 29: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన ఆర్టికల్-3 ప్రకారమే తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నామని వ్యవసాయ శాఖ మ�
ఎన్ని ఆటంకాలు ఎదురైనా పాలమూరు ఎత్తిపోతలను పూర్తి చేస్తాం వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి షాద్నగర్ : వ్యవసాయ రంగం అభివృద్ధితోనే ఇతర రంగాల అభివృద్ధి ఆదారపడి ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి స�
వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి వనపర్తి రూరల్, ఆగస్టు 8 : కుల వృత్తుల మనుగడకు సీఎం కేసీఆర్ పెద్దఎత్తున నిధులు కేటాయిస్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. రె�
హైదరాబాద్ : రాష్ట్రంలో ఆగస్టు 16వ తేదీ నుండి రైతుల ఖాతాలో రుణమాఫీ నగదు మొత్తం జమకానుంది. రూ.50 వేల వరకు రైతు రుణాలను మాఫీ చేయనున్నట్లు ప్రభుత్వం ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్య
వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి వనపర్తి, జూలై 25(నమస్తే తెలంగాణ)/రేవల్లి: పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న శ్రీవీరాంజనేయ (ఏదుల) రిజర్వాయర్ ముంపు నిర్వాసితులకు అండగా ఉంటామని వ్�
కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ వినూత్నమైన కథాంశాలతో సినిమాలు చేయాలన్నదే తన అభిమతమని అన్నారు కె.నిరంజన్రెడ్డి. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ అనే నిర్మాణ సంస్థను స్థాపించిన ఆయన ప్రస్తుతం ‘బాయ్ఫ్రెండ్ �
వానాకాల సీజన్కు కేంద్రం కేటాయింపు మంత్రి నిరంజన్రెడ్డి వెల్లడి ఢిల్లీలో కేంద్ర ఎరువులశాఖ మంత్రితో భేటీ హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): ప్రస్తుత వానాకాలం సీజన్ కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి 1
ఖర్చులను నేనే భరిస్తా మంత్రి నిరంజన్రెడ్డి హామీ పెద్దమందడి, జూలై 11: పుట్టగానే తల్లిని కోల్పోయి.. తండ్రి నిరాదరణకు గురై మేనత్త శివమ్మ వద్ద పెరుగుతున్న రెండు నెలల పసికందు లోకేశ్వరిని వ్యవసాయ శాఖ మంత్రి ని�
ఇకపై ఏపీ సర్కార్ ఆటలు సాగవు మంత్రి నిరంజన్రెడ్డి హెచ్చరిక చిన్నంబావి, జూలై 8: ‘సమైక్య రాష్ట్రంలో ఆంధ్రా నాయకులు కృష్ణానదిలో అధికశాతం నీటిని వినియోగించుకుని ఇప్పుడు కూడా అదే విధానాన్ని కొనసాగిస్తున్న�
కరీంనగర్ : భారీ ప్రాజెక్టు కాళేశ్వరాన్ని మూడేళ్లలో పూర్తి చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం వీణవంక మం
వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి రంగారెడ్డి జిల్లాలో ఏరువాకలో పాల్గొన్న మంత్రి, ఎమ్మెల్యేలు షాబాద్, జూన్ 24: రాష్ట్రవ్యాప్తంగా 63.25 లక్షల మంది రైతులకు గాను రూ.7,508 కోట్ల పెట్టుబడి సాయం అందించాల�