జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్, దీర్ఘకాలికంగా ఆదాయాన్ని ఇచ్చే పంట ఆయిల్పామ్. ఈ పంట సాగును రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. జిల్లాలో సాగునీటి వసతి పెరగడంతో సాగుకు అనుకూల వాతావరణం ఏర్పడింది. మంత్�
KTR | కాంగ్రెస్ అంటే కన్నీళ్లు.. బీఆర్ఎస్ అంటే సాగునీళ్లు అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీవి వారంటీ లేని గ్యారంటీలు అని, ఆ పార్టీ ఐసీయూలో ఉన్నదని విమర్శిం
Minister Niranjan reddy | రాష్ట్రంలో ముచ్చటగా మూడోసారి సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడుతుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. వనపర్తి మంత్రి క్యాంపు కార్యాలయంలో వివిధ పథకాల లబ్ధిదారులకు చెక్కులు, 19 మందికి కార
Crop Loan | స్థంభించిన రైతుల బ్యాంకు ఖాతాలకు కూడా రుమాఫీ లభిస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. 2018 డిసెంబర్ 11 నాటికి ప్రతి కుటుంబానికి రూ.లక్ష వరకు రుణమాఫీ చేసేందుకు ప్రభుత�
Rajini Saichand | హైదరాబాద్ : రాష్ట్ర గిడ్డంగుల సంస్థ (టీఎస్డబ్ల్యూసీ) చైర్పర్సన్గా వేద రజనీ సాయిచంద్ పదవీ బాధ్యతలను స్వీకరించారు. నాంపల్లిలోని గిడ్డంగుల సంస్థ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమాని�
‘ఉద్యమ సమయంలో నడిగడ్డ దుస్థితిని చూసి కండ్లల్లో నీళ్లు పెట్టుకున్నాం. ఎంతో బాధపడ్డాం. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నాడు గంజి కేంద్రాలు ఉండేవి. ఆర్డీఎస్ కాల్వల్లో నీళ్లు తన్నుకుపోతుంటే చూస్తూ ఉండే పరి�
తెలంగాణ నేడు అన్ని రంగాల్లో అగ్రభాగాన ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. పాలమూరులో అద్భుతాలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. త్వరలోనే పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని చెప్పారు.
Telangana Ministers | రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ జిల్లా పర్వతగిరికి సమీపంలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఆయిల్ పామ్ను సాగు చేయిస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ని�
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు వేగం పుంజుకోనున్నాయి. సచివాలయం లో జరిగిన మొదటి సమీక్షలో జూలై నాటికి కరివెన జలాశయానికి నీళ్లు అందించాలని సీఎం కేసీఆర్ ఇంజినీరింగ్ అధికారులకు లక్ష్యం నిర్దేశిం�
హైదరాబాద్కు చెందిన శ్రీ బయో ఈస్తటిక్స్..సుల్తాన్పూర్లోని టీఎస్ఐఐసీలో ఇంటిగ్రేటెడ్ అగ్రిబయోటెక్ సెంటర్ను ఏర్పాటు చేసింది. రూ.30 కోట్ల పెట్టుబడితో 1.5 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్ను రాష్ట్�
Vikarabad | అకాల వర్షం, వడగండ్ల వానలతో నష్టపోయిన వికారాబాద్ జిల్లా రైతాంగానికి తెలంగాణ ప్రభుత్వం నిలిచింది. మర్పల్లి, మోమిన్పేట మండలాల్లో నష్టపోయిన ఉద్యాన, వ్యవసాయ పంటలను సీఎం కేసీఆర్ ఆదేశాలతో మంత్రులు నిర�
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగంలో అన్ని విధాలుగా ముందుకు వెళ్తున్నదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.
Warehouse Godowns | యాదాద్రి భువనగిరి జిల్లాలోని అడ్డగూడూరు మండలం చౌళ్ల రామారం గ్రామంలో రాష్ట్ర మంత్రులు, అధికార పార్టీ నేతలు వేర్ హౌసింగ్ గోదాములను ప్రారంభించారు. గోదాముల
తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ అనుకూల విధానాలు అవలంభిస్తుండడం వల్ల పల్లెలు పచ్చగా మారి ప్రగతిపథంలో పయనిస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.
‘దేశమంతా బీఆర్ఎస్ గాలి వీస్తున్నది.. కాబోయే ప్రధాని కేసీఆర్.. ఏడాదిన్నరలో దేశానికి పట్టిన బీజేపీ పీడ విరగడ కానున్నది.. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే దివాళా తీసింది’ అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిర�