Harish Rao | హాస్పిటల్స్లో ఇన్ఫెక్షన్ రేటు అభివృద్ధి చెందిన దేశాల్లో 7 శాతం, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 10 శాతం ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో
Minister Harish rao | వైద్యశాఖలో పోస్టుల భర్తీపై మంత్రి హరీశ్ రావు స్పష్టతనిచ్చారు. మరో రెండు రోజుల్లో 1140 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు.
NIMS | నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) డైరెక్టర్గా డాక్టర్ ఎస్. రామ్మూర్తికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
నిమ్స్లో చికిత్స పొందుతున్న ఇబ్రహీంప ట్నం కుటుంబ నియంత్రణ చికిత్స బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన గవర్నర్ తమిళిసై సౌం దర్రాజన్కు చేదు అనుభవం ఎదురైనట్టు తెలిసింది. బాధితులను పరామర్శిస్తూ..
హైదరాబాద్ : కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల వైఫల్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఆపరేషన్ చేసిన డాక్టర్ లైసెన్స్ రద్దు, హాస్పిటల్ సూపరింటెండెంట్ను సస్పెండ్ చేసినట్లు వైద్య, ఆరోగ్య శాఖ మం�
మాస్టర్ హెల్త్ చెకప్..! కార్పొరేట్ దవాఖానలకే పరిమితమైన ఈ సదుపాయం ప్రస్తుతం ప్రభుత్వ రంగంలోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో కూడా అందుబాటులోకి వచ్చింది.
NIMS | బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ కోర్సుల్లో నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) ప్రవేశాలు కల్పిస్తున్నది. ఆసక్తి కలిగినవారు ఆగస్టు 4లోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు.
ఎలాంటి సహాయ, సహకారమైనా అందిస్తాం నిమ్స్లో చికిత్స పొందుతున్న సిబ్బందిని కలిసిన ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): సంస్థ సిబ్బంది కోసం ఆర్టీసీ తార్నాక దవాఖానలో అన
ప్రభుత్వ రంగంలోని నిమ్స్లో ఇక నుంచి నవజాత శిశువులు, 2 కిలోల బరువున్న శిశువులకు సైతం గుండె శస్త్రచికిత్సలు అందుబాటులోకి రావడం సంతోషకరమని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు.
సాధారణంగా మనిషి శరీరంలో మూత్రపిండాలు నడుము వెనక భాగంలో ఉంటాయి. కానీ, ఒక వ్యక్తికి ఎడమ వైపు మూత్రపిండం.. ఉండాల్సిన స్థలంలో కాకుండా గుండె, ఎడమ ఊపిరితిత్తుల వెనక ఏర్పడింది.
పుట్టుకతోనే అన్నవాహిక, ఒక కిడ్నీ లేవు నాలుగేండ్లుగా పైప్ ద్వారా ద్రవపదార్థాలు అరుదైన వ్యాక్టరల్ సిండ్రోమ్గా గుర్తింపు పైసా ఖర్చు లేకుండా రూ.10లక్షల ఖరీదైన రీకన్స్ట్రక్షన్తో కొత్త జీవితాన్నిచ్చిన
ప్రత్యేకంగా జీరియాట్రిక్ విభాగం ఏర్పాటు దక్షిణ భారతంలో మూడో కేంద్రంగా రికార్డు రీజినల్ జీరియాట్రిక్ సెంటర్గా నిమ్స్ హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): నిమ్స్ దవాఖాన మరో అరుదైన రికార్డు సొంతం చేసుక�
అత్యవసర పరిస్థితుల్లో రోగికి అందించే ఐసీయూ (ఇంటెన్సిర్ కేర్ యూనిట్) సేవలను గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు కూడా అందించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే కార్పొరేట్కు దీటుగా బస్తీ ద
ఎంజీఎం ఘటనలో బాధితుడైన హన్మకొండ జిల్లా భీమారానికి చెందిన కాడర్ల శ్రీనివాస్కు అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు నిమ్స్ కు తరలించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఆదేశాల మేరకు వైద్యాధికారులు శ్