NIMS | హైదరాబాద్లోని నిమ్స్ దవాఖాన సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ఏడాది జనవరిలో ఏకంగా 15 కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు నిర్వహించింది. తద్వారా దేశంలో ఒకే నెలలో అత్యధిక కిడ్నీ మార్పిడులు చేసిన ప్రభుత్�
NIMS | హైదరాబాద్ : హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రి జాతీయ రికార్డు సృష్టించింది. ఈ ఏడాది జనవరిలో 15 కిడ్నీ మార్పిడి( Kidney Transplant ) శస్త్ర చికిత్సలు నిర్వహించింది. దేశంలో ఒకే నెలలో అత్యధిక కిడ్నీ మార్పిడులు చేసిన ప్ర�
NIMS | నెలలు కూడా నిండని చిన్నారులకు గుండె సమస్య.. బతకాలంటే అత్యంత క్లిష్టమైన సర్జరీ చేయాలి. ఇందుకు కచ్చితంగా విదేశీ వైద్యబృందం సాయం అవసరం. అయితే, ఖర్చుకు వెనుకాడకుండా విదేశాల నుంచి వైద్యులను రప్పించారు.
Medico Preethi Case | వరంగల్ (Warangal) కాకతీయ మెడికల్ కాలేజీలో సీనియర్ వేధింపులు తాళలేక పీజీ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డ విషయం తెలిసిందే. ప్రస్తుతం నిమ్స్(NIMS)లో చికిత్స కొనసాగుతున్నది. అయితే, ప్రీత�
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మెడికల్ విద్యార్థిని ప్రీతి (Medico Preethi) ఆత్మహత్యాయత్నం కేసులో ఆడియో వెలుగులోకి వచ్చింది. సీనియర్ అయిన సైఫ్ (Saif) తనతోపాటు చాలామంది జూనియర్లను వేధిస్తున్నాడని (Ragging), సీనియర్లంతా ఒ
వరంగల్లో ఆత్మహత్యకు యత్నించి నిమ్స్లో చికిత్స పొందుతున్న పీజీ వైద్య విద్యార్థి ప్రీతిని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు శుక్రవారం రాత్రి పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెల�
Minister Harish Rao | పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం చేయడం బాధాకరం అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో ప్రభుత్వం విచారణ చేపడుతుందన్నారు. దోషుల�
Errabelli Usha Dayaker Rao | పీజీ వైద్య విద్యార్థి వేధింపులకు తాళలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడి, హైదరాబాద్ నిమ్స్లో చికిత్స పొందుతున్న పాలకుర్తి నియోజకవర్గం మొండ్రాయి గ్రామం గిర్ని తండాకు చెందిన పీజీ విద్యార్థిని ప్�
NIMS | రాష్ట్రంలో వైద్య విద్య పూర్తి చేసిన డాక్టర్లకు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. హైదరాబాద్ నిమ్స్లో 132 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ
Minister Harish Rao | కేవలం 24 గంటల్లోనే నలుగురికి మూత్రపిండాల శస్త్ర చికిత్సలను విజయవంతం చేసిన నిమ్స్ వైద్యులను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అభినందించారు. ఈ మేరకు హరీశ్రావు ట్వీట్
NIMS | నిమ్స్ వైద్యులు రికార్డు సృష్టించారు. కేవలం 24 గంటల్లోనే నాలుగు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లు నిర్వహించి అద్వితీయమైన ఘనత సాధించారు. రూ. 10 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు ఖర్చు అయ్యే
Minister Harish Rao | పిల్లల్లో జన్యులోపాల నివారణకు ముందస్తు పరీక్షలు చేయాల్సిన అవసరం ఉన్నదని వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న ఉత్తమ విధానాలు
Minister Harish rao | తెలంగాణ చరిత్రను మలుపు తిప్పి, ఆత్మగౌరవాన్ని సగర్వంగా నిలిపిన చారిత్రక సందర్భానికి నేటితో 13 ఏండ్లని మంత్రి హరీశ్ అన్నారు. తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ సచ్చుడో