Medico Preethi Case | వరంగల్ (Warangal) కాకతీయ మెడికల్ కాలేజీలో సీనియర్ వేధింపులు తాళలేక పీజీ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డ విషయం తెలిసిందే. ప్రస్తుతం నిమ్స్(NIMS)లో చికిత్స కొనసాగుతున్నది. అయితే, ప్రీత�
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మెడికల్ విద్యార్థిని ప్రీతి (Medico Preethi) ఆత్మహత్యాయత్నం కేసులో ఆడియో వెలుగులోకి వచ్చింది. సీనియర్ అయిన సైఫ్ (Saif) తనతోపాటు చాలామంది జూనియర్లను వేధిస్తున్నాడని (Ragging), సీనియర్లంతా ఒ
వరంగల్లో ఆత్మహత్యకు యత్నించి నిమ్స్లో చికిత్స పొందుతున్న పీజీ వైద్య విద్యార్థి ప్రీతిని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు శుక్రవారం రాత్రి పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెల�
Minister Harish Rao | పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం చేయడం బాధాకరం అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో ప్రభుత్వం విచారణ చేపడుతుందన్నారు. దోషుల�
Errabelli Usha Dayaker Rao | పీజీ వైద్య విద్యార్థి వేధింపులకు తాళలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడి, హైదరాబాద్ నిమ్స్లో చికిత్స పొందుతున్న పాలకుర్తి నియోజకవర్గం మొండ్రాయి గ్రామం గిర్ని తండాకు చెందిన పీజీ విద్యార్థిని ప్�
NIMS | రాష్ట్రంలో వైద్య విద్య పూర్తి చేసిన డాక్టర్లకు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. హైదరాబాద్ నిమ్స్లో 132 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ
Minister Harish Rao | కేవలం 24 గంటల్లోనే నలుగురికి మూత్రపిండాల శస్త్ర చికిత్సలను విజయవంతం చేసిన నిమ్స్ వైద్యులను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అభినందించారు. ఈ మేరకు హరీశ్రావు ట్వీట్
NIMS | నిమ్స్ వైద్యులు రికార్డు సృష్టించారు. కేవలం 24 గంటల్లోనే నాలుగు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లు నిర్వహించి అద్వితీయమైన ఘనత సాధించారు. రూ. 10 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు ఖర్చు అయ్యే
Minister Harish Rao | పిల్లల్లో జన్యులోపాల నివారణకు ముందస్తు పరీక్షలు చేయాల్సిన అవసరం ఉన్నదని వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న ఉత్తమ విధానాలు
Minister Harish rao | తెలంగాణ చరిత్రను మలుపు తిప్పి, ఆత్మగౌరవాన్ని సగర్వంగా నిలిపిన చారిత్రక సందర్భానికి నేటితో 13 ఏండ్లని మంత్రి హరీశ్ అన్నారు. తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ సచ్చుడో
NIMS | తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల రోగులకు నిమ్స్ ఆస్పత్రి అత్యుత్తమ వైద్య సేవలందిస్తున్న విషయం విదితమే. ఈ ఆస్పత్రిలో ప్రతి రోజు కొన్ని వేల మంది వైద్యం చేయించుకుంటుంటారు. ఇటు రాష్ట్రంలోని నలుమ�
ఎంతో సంక్లిష్టమైన అవయవ మార్పిడులకు నిమ్స్ దవాఖాన కేంద్రంగా మారుతున్నది. వందల మందికి పునర్జన్మ ప్రసాదిస్తున్నది. తాజాగా మరో ముగ్గురికి విజయవంతంగా అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించింది.
రాష్ట్రంలో సాధారణ ప్రజలను గమ్యస్థానాలకు చేరవేసే టీఎస్ఆర్టీసీ.. వైద్యసేవలను సైతం అందించేందుకు నడుం బిగించింది. తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రిలో తక్కువ ధరలతో నాణ్యమైన వైద్య సేవలను ప్రజలకు అందుబాటులోకి త�