పుట్టుకతోనే అన్నవాహిక, ఒక కిడ్నీ లేవు నాలుగేండ్లుగా పైప్ ద్వారా ద్రవపదార్థాలు అరుదైన వ్యాక్టరల్ సిండ్రోమ్గా గుర్తింపు పైసా ఖర్చు లేకుండా రూ.10లక్షల ఖరీదైన రీకన్స్ట్రక్షన్తో కొత్త జీవితాన్నిచ్చిన
ప్రత్యేకంగా జీరియాట్రిక్ విభాగం ఏర్పాటు దక్షిణ భారతంలో మూడో కేంద్రంగా రికార్డు రీజినల్ జీరియాట్రిక్ సెంటర్గా నిమ్స్ హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): నిమ్స్ దవాఖాన మరో అరుదైన రికార్డు సొంతం చేసుక�
అత్యవసర పరిస్థితుల్లో రోగికి అందించే ఐసీయూ (ఇంటెన్సిర్ కేర్ యూనిట్) సేవలను గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు కూడా అందించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే కార్పొరేట్కు దీటుగా బస్తీ ద
ఎంజీఎం ఘటనలో బాధితుడైన హన్మకొండ జిల్లా భీమారానికి చెందిన కాడర్ల శ్రీనివాస్కు అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు నిమ్స్ కు తరలించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఆదేశాల మేరకు వైద్యాధికారులు శ్
ఈ ఏడాది 8 జిల్లాల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1,000 కోట్లు కేటాయించింది. వచ్చే ఏడాది మరో 8 జిల్లాల్లో కాలేజీలను స్థాపించనున్నట్టు బడ్జెట్ ప్రసంగంలో వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు �
క్యాన్సర్, మూర్ఛ, కిడ్నీ మార్పిడి వంటి చికిత్సలో భాగంగా రోగి తట్టుకొనే ఔషధ మోతాదు పరిమాణం, దాని దుష్ప్రభావాలు తదితర సమాచారం తప్పనిసరి. ఈ సమాచారాన్ని తెలుసుకోవాలంటే రోగికి థెరప్యూటిక్ డ్రగ్ మానిటరింగ�
మనమే వైద్య సదుపాయాలు పెంచుకోవాలి ఎన్ని వైరస్లొచ్చినా ప్రజల్ని కాపాడుకోవాలి మిడతలు వస్తయంటే తరిమేందుకు సిద్ధమైనం వైరస్లను కూడా అదేవిధంగా ఎదుర్కోవాలి: సీఎం హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): ప్రపం
Kaloji university | పీజీ మెడికల్ (PG medical) కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. తొలివిడత ప్రవేశాలకు మంగళవారం నుంచి ఈ నెల 27 మధ్యాహ్నం 2 గంటల వరకు తుది మెరిట్ �
KNRUHS | పీజీ మెడికల్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి ఈ నెల 25 నుండి 27 తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నిర్వహించనున్నట్టు కాళోజి హెల్త్ యూనివర్సిటీ తెలిపింది. ఈ మేరకు హెల్త్ యూనివర్సిటీ
NIMS | ఈ నెల 15న నిమ్స్లో బీఎస్సీ నర్సింగ్ కౌన్సెలింగ్ జరగనుంది. నిమ్స్లోని ఓల్డ్ ఓపీడీ బ్లాక్లో ఉదయం 10 గంటలకు కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను వెల్లడిం�
NIMS | నిమ్స్లో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. నిమ్స్లో ఏర్పాటు చేసిన ఎండోస్కోపిక్ పరికరం, ఎంఆర్యూ ల్యాబ్, స్ట�