NIMS | నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ( NIMS ) బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ ( BPT ) కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 2021 విద్యాసంవత్సరానికి గానూ 50 సీట్లను కేటాయించినట్లు అధికారులు
హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు నగరంలోని నిమ్స్ ఆస్పత్రిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మంగళవారం సందర్శించారు. నిమ్స్ హాస్పిటల్ నందు మౌలిక సద
నిమ్స్లో చేరాలని మంత్రి కార్యాలయం నుంచి ఫోన్చేర్యాల, జూలై 21: కిడ్నీ బాధితుడికి మెరుగైన వైద్యం అందించేందుకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ముందుకు వచ్చారు. వెంటనే నిమ్స్లో చేరాలని మంత్రి కార్యాలయం నుంచి బాధి�
సీఎస్ఆర్ కింద ట్రాన్స్కో, జెన్కో అందజేత హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): నిమ్స్ దవాఖానకు కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద ట్రాన్స్కో, జెన్కో పది వెంటిలేటర్లను అందించాయి. ఇందుకు అవసరమైన
టీకాల వృథా ఆరోపణలపై విచారణ | పంజాగుట్టలోని నిమ్స్ దవాఖానలో కొవిడ్ టీకాలు వృథా అయ్యాయన్న ఆరోపణలపై విజిలెన్స్ అధికారులు విచారణ నిర్వహిస్తున్నారు. దవాఖాన సిబ్బందిని విచారించి పూర్తి వివరాలు తెలుసుకుం�
కరోనాతో నిమ్స్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస ఆరు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయచరిత్ర రాజకీయాల్లో ముక్కుసూటి మనిషిగా పేరు మంచి నాయకున్ని కోల్పోయాం ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం అధికారలాంఛనాలతో అంత్యక్రియలు ప�
సుబ్బారావు మృతికి సీఎం కేసీఆర్ సంతాపం మహాప్రస్థానంలో ముగిసిన అంత్యక్రియలు నిమ్స్ అభివృద్ధికి విశేష కృషి హైదరాబాద్/ హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): ప్రముఖ వైద్యుడు, నిమ్స్ మాజీ డైర
ఉపరాష్ట్రపతి| ప్రముఖ వైద్యులు డాక్టర్ కాకర్ల సుబ్బారావు మృతిపట్ల ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. వైద్యరంగానికి కాకర్ల
కాకర్ల సుబ్బారావు | నిమ్స్ మాజీ డైరక్టర్, ప్రముఖ వైద్యుడు పద్మశ్రీ డాక్టర్ కాకర్ల సుబ్బారావు మరణం పట్ల ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు.