కార్పొరేట్ దవాఖానలను మించి క్లిష్టమైన ఎన్నో శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహిస్తూ రోగులకు ప్రాణదానం చేస్తున్న నిజాం వైద్యవిజ్ఞాన సంస్థ (నిమ్స్).. గుండె సమస్యలతో బాధ పడుతున్న చిన్నారులకు కూడా పునర్
NIMS | పేద ప్రజల దవాఖాన నిమ్స్కు మహర్దశ పట్టనున్నది. ప్రభుత్వ వైద్యానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, నిమ్స్ను భారీగా విస్తరించాలని నిర్ణయించినట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు.
NIMS | హైదరాబాద్ : నిమ్స్ దవాఖాన విస్తరణ పనులకు సీఎం కేసీఆర్ వచ్చే నెలలో శంకుస్థాపన చేయనున్నట్టు రాష్ట్ర వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. కొత్తగా 2,000 పడకలతో సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలను అ
నిమ్స్ దవాఖానలో మరో అరుదైన శస్త్రచికిత్స జరిగింది. 12 ఏండ్ల బాలుడికి కిడ్నీ మార్పిడి చేసి పునర్జీవం ప్రసాదించారు నిమ్స్ వైద్యులు. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన నిరుపేద కుటుంబంలోని 12 ఏండ్ల బాలుడు పుట్టు�
చీమలపాడు అగ్నిప్రమాద క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రమాద బాధితులకు, వారి కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. హైదరాబాద్లోని నిమ్స్లో చ
NIMS | ఆరోగ్య శ్రీ పథకం కింద నిమ్స్ వైద్యులు( NIMS Doctors ) ఓ 12 ఏండ్ల బాలుడికి కిడ్నీ మార్పిడి చేసి ప్రాణాలు కాపాడారు. ఏ తల్లి అయితే జన్మనిచ్చిందో.. ఆ తల్లే మరోసారి తన ప్రాణాన్ని ఫణంగా పెట్టి కుమారుడికి కిడ్న
NIMS | ఎన్నో క్లిష్టమైన వైద్య చికిత్సలు అందిస్తూ ఎన్నో ప్రాణాలను నిలుపుతున్న నిజామ్స్ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) వైద్యులు మరో అరుదైన ఘనత సాధించారు. మెట్రల్ వాల్వ్ పూడుకుపోయిన ఓ వృద్ధురాలికి ఆధునిక చిక
నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) అంటేనే నమ్మకమని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. మాతా శిశు మరణాల తగ్గింపులో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో నిలిచిందని పేర్కొన�
Harish Rao | హైదరాబాద్ : నిమ్స్( NIMS ) అంటే పేద రోగులకు నమ్మకం ఉంటుందని, ప్రతి రోగి( Patients ) పట్ల ప్రేమను, మమకారాన్ని పంచాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు( Minister Harish rao ) సూచించారు. నిమ్స్లో కొత్తగా నియ
Harish Rao | హైదరాబాద్ : రాష్ట్రంలో మాతా శిశు మరణాలు తగ్గుముఖం పట్టి దేశంలోనే మూడో స్థానంలో ఉన్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు( Minister Harish Rao ) స్పష్టం చేశారు. నిమ్స్( NIMS ) కు అనుబంధంగా.. ఎర్రమంజి
NIMS |నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో 200 పడకల మాతాశిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రానికి (ఎంసీహెచ్) ముహూర్తం ఖరారైంది. మంగళవారం వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు చేతుల మీదుగా ఎంసీహెచ్ భవ�
Insulin imbalance | మానవ శరీరంలో ఇన్సులిన్ సమతుల్యత దెబ్బతినడంతోనే రోగాలు చుట్టూ ముడుతాయని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కార్డియో థోరాసిక్ సర్జరీ విభాగం మాజీ ప్రొఫెసర్ డాక్టర్ పీవీ సత్యనారాయణ �
NIMS | అత్యంత క్లిష్టమైన ‘స్పైన్ స్కోలియోటిక్' శస్త్రచికిత్సల నిర్వహణలో నిమ్స్ దవాఖాన దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఎన్నో ఏండ్ల నుంచి ఈ శస్త్రచికిత్సలను కొనసాగిస్తూ గూని రోగులకు కొత్త జీవితాన్ని ప�