అటు అమెరికా ఫెడ్, ఇటు భారత్ రిజర్వ్బ్యాంక్లు వడ్డీ రేట్లు పెంచడంతో పాటు ద్రవ్య విధానాన్ని కఠినతరం చేస్తున్నట్టు సంకేతాలు వెలువరించడంతో స్టాక్ మార్కెట్ ముగిసిన వారంలో భారీ పతనాన్ని చవిచూసింది. ఎన
ముంబై : భారతీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లోని 30 షేర్ల సెన్సెక్స్ 33 పాయింట్లు పెరిగి.. 55,702 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ ఐదు పాయింట్ల లాభంతో 16,683
ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ నష్టాలతో ముగిశాయి. ఇవాళ ఉదయం ప్రతికూలంగా ట్రేడింగ్ ప్రారంభమైన సమయంలో ఇంట్రాడేలో ఏ దశలోనూ కోలుకోలేదు. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు స్టాక్ మార్కెట్లను తీవ్�
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ముగిశాయి. వచ్చే నెలలో వడ్డీరేట్లను 50 బేసిస్ పాయింట్లు పెంచుతామన్న సంకేతాలు అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ నుంచి రావడం ఒక్కసారిగా మార్కెట్లో అలజడ�
ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 714.53 పాయింట్లు కోల్పోయి 57,197.15, నిఫ్టీ 220.60 పాయింట్లు క్షీణించి 17,172 వద్ద ట్రేడింగ్ ముగిసింది. హిందాల్కో ఇండస్ట్రీస్, ఎస్బీఐ, సిప్లా, ఇం�
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీగా నష్టపోయాయి. ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తదితర భారీ శ్రేణి షేర్లలో అమ్మకాల ఒత్తిడి.. ఈ ఒక్కరోజే లక్షల కోట్ల రూపాయల మదుపరుల సంపద ఆవిరికి దారితీసింది.
ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లోనే ముగిశాయి. అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ 100కుపైగా చేరుకోవడంతో మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడింది. మరో వైపు ఉక్రెయిన్ – రష్యా యుద్ధం కారణంగా ప్రపంచ ఆ�
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు భారీగా నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లకు తోడు రూపాయి కరెన్సీకి మరిన్ని చిల్లులు పడటం మార్కెట్ల పతనాన్ని శాసించాయి.
ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం పతనమయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ 30 షేర్ల సూచీ సెన్సెక్ 388 పాయింట్లు నష్టపోయి.. 58,576 పాయింట్ల వద్ద.. మరో వైపు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 145 పాయింట్లు కోల్పో�
ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ 30 షేర్ల సెన్సెక్స్ సూచీ 839 పాయింట్ల లాభంతో 60వేల మార్క్ను చేరుకున్నది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ సూచీ
కొత్త ఆర్థిక సంవత్సరానికి స్టాక్ మార్కెట్ లాభాలతో స్వాగతం పలికింది. 2022-23 ఆర్థిక సంవత్సరం తొలిరోజైన శుక్రవారం బీఎస్ఈ సెన్సెక్స్ 59,000 పాయింట్ల కీలకస్థాయిని అధిగమించింది.