దేశీయ స్టాక్ మార్కెట్లు పరుగులు పెట్టడంతో గురువారంతో ముగిసిన 2021-22 (ఏప్రిల్-మార్చి) ఆర్థిక సంవత్సరంలో మదుపరుల సంపద భారీగా పెరిగింది. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ గడిచిన ఏడాది
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజు లాభపడ్డాయి. రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న శాంతి చర్చలతో సమస్య త్వరలో కొలిక్కి వచ్చే అవకాశాలు ఉండటంతో దేశీయ సూచీలు భారీగా పుంజుకున్నాయి. బ్లూచిప్ సంస్�
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్సే ంజ్ సూచీ సెన్సెక్స్ 1,047.28 పాయింట్లు లేదా 1.84 శాతం పుంజుకుని 57,863.93 వద్ద నిలిచింది.
ఒక రోజు విరామానంతరం బుధవారం తిరిగి స్టాక్ మార్కెట్ జోరుగా పెరిగింది. బీఎస్ఈ సెన్సెక్స్ 56,000 పాయింట్ల మార్క్ను అందుకుంది. ఈ సూచి 1,040 పాయింట్లు లాభపడి 56,817 పాయింట్ల వద్ద ముగిసింది.
స్టాక్ మార్కెట్ల వరుస ర్యాలీకి బ్రేక్ పడింది. వడ్డీరేట్ల పెంపుపై ఫెడరల్ రిజర్వు సమావేశమవుతుండటం, రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతల మధ్య సూచీలు భారీగా నష్టపోయాయి
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస లాభాలతో కళకళలాడుతున్నాయి. వరుసగా ఐదోరోజు సోమవారం లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్, ఐటీ రంగ షేర్ల ఇచ్చిన దన్నుతోపాటు క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టడం మార్కెట్లకు జోష్నిచ్చ
భారీ పతనంతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. భారీగానే రికవరీ అయ్యాయి. గత వారం 1,085 పాయింట్ల రేంజ్లో ట్రేడైన ప్రధాన సూచీ నిఫ్టీ చివరికి 385 పాయింట్ల లాభంతో ముగిసింది. సెన్సెక్స్ 2.2 శాతం లాభంతో ముగిస్తే.. మ�
స్టాక్ మార్కెట్లో వరుసగా నాలుగు రోజుల్నుంచి చవిచూస్తున్న భారీ నష్టాలకు మంగళవారం బ్రేక్పడింది. రష్యా-ఉక్రయిన్ యుద్ధ సంక్షోభం కొనసాగుతున్నా, ఇటీవల తీవ్రంగా తగ్గిన ఐటీ, ఫార్మా షేర్లకు కొనుగోళ్ల మద్దతు
మార్కెట్పల్స్ గత వారం మార్కెట్ కరెక్షన్ ఊహించిన రీతిలోనే జరిగింది. ప్రధాన సూచీ నిఫ్టీ 413 పాయింట్లు లేదా 2.48 శాతం మేర కరెక్షన్కు గురైంది. సెన్సెక్స్ కూడా 2.7 శాతం నష్టపోయింది. మెటల్ ఇండెక్స్ 7 శాతం, ఎనర్
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. రష్యా అణ్వస్త్ర ప్రయోగ హెచ్చరికలు, ఉక్రెయిన్లో రష్యా దాడుల మధ్య ఇవాళ స్టాక్మార్కెట్లు నష్టాలతోనే ప్రారంభమైనా చివరకు పుంజుకున్నాయి. బాంబే స్�
మార్కెట్లోకి మరో ఇండెక్స్ ఈటీఎఫ్ స్కీమ్ వచ్చింది. దీర్ఘకాల పెట్టుబడులు చేసేవారి కోసం మిరే అసెట్ మ్యూచువల్ ఫండ్.. మార్కెట్లోకి నిఫ్టీ మిడ్క్యాప్ 150ని ఈ నెల 24న ప్రవేశపెట్టింది. గత 15 ఏండ్ల చరిత్రలో ద
రష్యా-ఉక్రెయిన్ యుద్ధ వాతావరణంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లన్నీ తీవ్ర ఒడిదుడుకులను చవిచూస్తున్నాయి. దేశీయ మార్కెట్లు కూడా గత వారం దాదాపు 1,150 పాయింట్ల రేంజ్లో ట్రేడ్ అయ్యాయి. ఒక్క గురువారం రోజే నిఫ్టీ 815 �