ముంబై : నిన్న లాభాల జోరు కనబరిచిన దేశీయ మార్కెట్ సూచీలు ఈరోజు ఊగిసలాడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఓమిక్రాన్ కేసులతోపాటు కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు కాస్త వెనక్కి తగ్గారు. ప్రారంభ సెషన్ ల
గత వారం బ్యాంకింగ్, ఫైనాన్షియల్ స్టాక్స్లో ర్యాలీతో నిఫ్టీ 458 పాయింట్లు పెరిగింది. అయితే ఇది తక్కువ వాల్యూమ్స్తో జరగడం, గురువారం నష్టపోయినా వాల్యూమ్స్ గరిష్ఠంగా ఉండటం.. ఈ ర్యాలీపై కొన్ని సందేహాలు వ్�
ముంబై : నిన్న నష్ఠాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల బాట పట్టాయి. ప్రారంభ సెషన్ లో 414 పాయింట్ల లాభంతో 60,016 వద్ద సెన్సెక్స్,125 పాయింట్లు లాభపడి 17,871 వద్ద నిఫ్టీ ట్రేడవుతున్నది. దేశంలో ఒమిక్రాన్ కే�
భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు ముంబై, జనవరి 6: స్టాక్ మార్కెట్ల వరుస ర్యాలీకి బ్రేక్పడింది. నూతన సంవత్సరంలో ఇప్పటి వరకు భారీగా పుంజుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీగా నష్టపోయాయి. వడ్డ�
ముంబై : బుధవారం లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్మార్కెట్లు ఈరోజు నష్టాల బాటపట్టాయి. ప్రారంభ సెషన్ లో సెన్సెక్స్ 495 పాయింట్ల నష్టంతో 59,734 వద్ద,నిఫ్టీ 144 పాయింట్ల నష్టంతో 17,781 వద్ద ట్రేడవుతున్నది. అంతర్జాతీయ స్టాక�
బ్యాంకింగ్, ఆర్థిక షేర్ల దన్నుతో దూసుకుపోయిన సూచీ ముంబై, జనవరి 5: నూతన సంవత్సరంలో స్టాక్ మార్కెట్లు దూసుకుపోతున్నాయి. ఒకవైపు దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ 2022లో వరుసగా నాలుగోరోజు భారీగా
ముంబై : ప్రపంచ దేశాల్లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. దీంతో గ్లోబల్ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు వెనుకంజ వేస్తున్నారు. ఈ కారణంగా దేశీయ స్టాక్ మార్కె�
ఒమిక్రాన్ బేఖాతరు లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ న్యూఢిల్లీ, జనవరి 4: పలు దేశాల్లో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్లలో జరుగుతున్న స్టాక్ ర్యాలీకి అనుగుణంగా భారత్లో సైతం మంగళవ�
ముంబై: 2021 సంవత్సరంలో సరికొత్త రికార్డులను సృష్టించిన స్టాక్ మార్కెట్స్ నూతన సంవత్సరంలోనూ అదే ఒరవడిని కొనసాగిస్తున్నాయి. ఇవాళ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో మొదలయ్యాయి. పలు దేశాల్లో ఒమిక్రాన్ తోపాటు క�
ముంబై : స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు ప్లాట్ గా మొదలయ్యాయి. నేడు అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాల ప్రభావం సూచీలపై కనిపించింది. దీంతో ఇవాళ సూచీలు ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 43 పాయింట్ల లాభంత
ముంబై: ప్రపంచ దేశాల్లో కరోనా తోపాటు, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రభావం స్టాక్ మార్కెట్లపై కనిపిస్తోంది. భారత్ లోనూ కేసుల పెరుగుదలతో పాటు పలు రాష్ట్రాల్లో రాత్రి కర్ఫ్యూలు విధిస్తున
దేశీయ స్టాక్ మార్కెట్ కరెక్షన్ దాదాపుగా ఖాయమైంది. నిఫ్టీ జీవితకాలపు గరిష్ఠ స్థాయి నుంచి 11.79 శాతం కరెక్షన్కు గురైంది. సాధారణంగా 10 శాతం కరెక్షన్ జరిగితే బేర్ మార్కెట్కు తొలి సంకేతంగా పరిగణిస్తారు. గ�
ఐసీఐసీఐ డైరెక్ట్ అంచనా న్యూఢిల్లీ, డిసెంబర్ 24: ఎన్ఎస్ఈ నిఫ్టీ-50 ఇండెక్స్ 2022లో మరింత పెరుగుతుందని, 20,800 పాయింట్ల రికార్డు స్థాయిని చేరుతుందని ఐసీఐసీఐ డైరెక్ట్ విశ్లేషకులు అంచనా వేశారు. ప్రస్తుతం నిఫ్ట�
తీవ్ర ఒత్తిడిలో ముద్ర రుణాలు 2020-21లో 34,090 కోట్ల ఎన్పీఏలు కరోనాతో ఎంఎస్ఎంఈలు కుదేలు న్యూఢిల్లీ, డిసెంబర్ 22: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎంఎస్ఎంఈ)లపై కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా పడింది. ప్రధాన మంత్రి ము�