ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లోనే ముగిశాయి. అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ 100కుపైగా చేరుకోవడంతో మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడింది. మరో వైపు ఉక్రెయిన్ – రష్యా యుద్ధం కారణంగా ప్రపంచ ఆ�
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు భారీగా నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లకు తోడు రూపాయి కరెన్సీకి మరిన్ని చిల్లులు పడటం మార్కెట్ల పతనాన్ని శాసించాయి.
ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం పతనమయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ 30 షేర్ల సూచీ సెన్సెక్ 388 పాయింట్లు నష్టపోయి.. 58,576 పాయింట్ల వద్ద.. మరో వైపు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 145 పాయింట్లు కోల్పో�
ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ 30 షేర్ల సెన్సెక్స్ సూచీ 839 పాయింట్ల లాభంతో 60వేల మార్క్ను చేరుకున్నది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ సూచీ
కొత్త ఆర్థిక సంవత్సరానికి స్టాక్ మార్కెట్ లాభాలతో స్వాగతం పలికింది. 2022-23 ఆర్థిక సంవత్సరం తొలిరోజైన శుక్రవారం బీఎస్ఈ సెన్సెక్స్ 59,000 పాయింట్ల కీలకస్థాయిని అధిగమించింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు పరుగులు పెట్టడంతో గురువారంతో ముగిసిన 2021-22 (ఏప్రిల్-మార్చి) ఆర్థిక సంవత్సరంలో మదుపరుల సంపద భారీగా పెరిగింది. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ గడిచిన ఏడాది
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజు లాభపడ్డాయి. రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న శాంతి చర్చలతో సమస్య త్వరలో కొలిక్కి వచ్చే అవకాశాలు ఉండటంతో దేశీయ సూచీలు భారీగా పుంజుకున్నాయి. బ్లూచిప్ సంస్�
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్సే ంజ్ సూచీ సెన్సెక్స్ 1,047.28 పాయింట్లు లేదా 1.84 శాతం పుంజుకుని 57,863.93 వద్ద నిలిచింది.
ఒక రోజు విరామానంతరం బుధవారం తిరిగి స్టాక్ మార్కెట్ జోరుగా పెరిగింది. బీఎస్ఈ సెన్సెక్స్ 56,000 పాయింట్ల మార్క్ను అందుకుంది. ఈ సూచి 1,040 పాయింట్లు లాభపడి 56,817 పాయింట్ల వద్ద ముగిసింది.
స్టాక్ మార్కెట్ల వరుస ర్యాలీకి బ్రేక్ పడింది. వడ్డీరేట్ల పెంపుపై ఫెడరల్ రిజర్వు సమావేశమవుతుండటం, రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతల మధ్య సూచీలు భారీగా నష్టపోయాయి
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస లాభాలతో కళకళలాడుతున్నాయి. వరుసగా ఐదోరోజు సోమవారం లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్, ఐటీ రంగ షేర్ల ఇచ్చిన దన్నుతోపాటు క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టడం మార్కెట్లకు జోష్నిచ్చ
భారీ పతనంతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. భారీగానే రికవరీ అయ్యాయి. గత వారం 1,085 పాయింట్ల రేంజ్లో ట్రేడైన ప్రధాన సూచీ నిఫ్టీ చివరికి 385 పాయింట్ల లాభంతో ముగిసింది. సెన్సెక్స్ 2.2 శాతం లాభంతో ముగిస్తే.. మ�