ముంబై , ఆగస్టు: ఈ వారంలో ప్రారంభం నుంచి వరుసగా లాభాల బాటలో కొనసాగుతున్నాయి సూచీలు. ఇవాళ కూడా సూచీలు లాభాల్లోనే ప్రారంభమయ్యాయి. ప్రారంభ సెషన్ లో సెన్సెక్స్ 425 పాయింట్ల లాభంతో 54,249 వద్ద, నిఫ్టీ 118 పాయింట్లు లాభప
కొత్త గరిష్ఠానికి స్టాక్ సూచీలు సెన్సెక్స్ 873 పాయింట్లు అప్ 16,000 దాటేసిన నిఫ్టీ న్యూఢిల్లీ, ఆగస్టు 3: దాదాపు అన్ని రంగాల షేర్లలోనూ కొనుగోళ్లు వెల్లువెత్తడంతో మంగళవారం స్టాక్ మార్కెట్ రికార్డులతో హోరె�
ముంబై ,జూలై :స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాలకు తోపాటు అమెరికా మార్కెట్ల లాభాల ముగింపు ఏషియా-పసిఫిక్ మార్కెట్ల నష్టాలు తదితర అంశాలు దేశీయ సూచీలపై �
ముంబై , జూలై : ఇవాళ స్టాక్ మార్కెట్లు ప్రారంభ సెషన్ లో నష్టాలతో మొదలయ్యాయి. మొదట నష్టాలతో ప్రారంభమైన సూచీలు కాసేపటికే లాభాల్లోకి వచ్చి మళ్ళీ నష్టాల్లోకి వెళ్ళాయి. సెన్సెక్స్ 35 పాయింట్ల నష్టంతో 52,939 వద్ద, �
ముంబై , జూలై : స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజూ లాభాల్లో ముగిశాయి. ప్రారంభ సెషన్ లో లాభాలతో మొదలై ఆతర్వాత సూచీలు కొంత నష్టాల్లోకి జారుకున్నా, కీలక రంగాల మద్దతుతో తిరిగి పుంజుకుని గరిష్ఠాలను తాకా�
ముంబై , జూలై : నిన్న భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా లాభాల్లో కొనసాగుతున్నాయి. ప్రారంభ సెషన్లో బెంచ్ మార్క్ సూచీలు దూసుకుపోతున్నాయి. సెన్సెక్స్ 100 పాయింట్ల మేర లాభాలను నమోదు చేయగా నిఫ్టీ
ముంబై , జూలై : ఇవాళ ప్రారంభ సెషన్ లో భారీ లాభాలతో ప్రారంభమైన సూచీలు చివరిదాకా లాభాల్లోనే కొనసాగుతూ వచ్చాయి. భారీ లాభాలతో ముగిశాయి.సెన్సెక్స్ 638 పాయింట్లు ఎగసి 52,837 వద్ద, నిఫ్టీ 191 పాయింట్ల మేర ఎగసి 15,824 వద్ద స్థి�
ముంబై, జూలై : ఈరోజు స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. ప్రారంభ సెషన్ లో 114 పాయింట్ల లాభంతో నిఫ్టీ 15,747 వద్ద, 405 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 52,604 వద్ద కొనసాగుతున్నాయి. ఇవాళ 44 కంపెనీలు త్రైమాసిక
ముంబై, జూలై: స్టాక్ మార్కెట్లు గత రెండు రోజులుగా నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. ఈ వారం మొదటి రెండు రోజుల్లో సెన్సెక్స్ దాదాపు 1000 పాయింట్లు, నిఫ్టీ దాదాపు 300 పాయింట్లు పతనమైంది. 30 షేర్ సెన్సెక్స్ మంగళవారం 355 పాయ�
ముంబై ,జూలై : స్టాక్ మార్కెట్ సూచీలుఈరోజు కూడా నష్టాలతో ముగిశాయి. ప్రారంభ సెషన్ నుంచి సూచీలు నష్టాల్లోనే కొనసాగాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కరోనా విజృంభిస్తుండడంతో అంతర్జాతీయ మార్కెట్లన్నీ
ముంబై, జూలై :నిన్ననష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లుఈరోజు కూడా నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల ప్రభావంతో సూచీలు తీవ్ర నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రారంభ సెషన్లో సెన్సె�
ముంబై, జూలై :ఈరోజు స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ సూచీల ప్రతికూల ప్రభావం బీఎస్ఈ, ఎన్ఎస్ఈలపై పడింది. సెన్సెక్స్ ప్రారంభ సెషన్ లో 495 పాయింట్లు కోల్పోయి 52,644 పాయింట్ల వద్ద కొనసాగుత�
ముంబై ,జూలై :నిన్న ఆల్టైమ్ గరిష్ఠాలను తాకిన సూచీలు ఈరోజు నష్టపోయాయి. ప్రారంభ సెషన్ లో స్వల్ప లాభాలతో మొదలైనా, చివరకు సూచీలు నష్టాలతో ముగిశాయి.సెన్సెక్స్ 18.79 పాయింట్లు కోల్పోయి 53,140 వద్ద ముగియగా, నిఫ్టీ 0.80 శాత�
ముంబై: మార్కెట్లు వరుసగా నాలుగో రోజు లాభాల్లో ముగిశాయి. ఈరోజు కూడా లాభాలతోనే ముగిశాయి. సూచీలు ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకాయి. సెన్సెక్స్ 53,000 పాయింట్లను దాటగా, నిఫ్టీ 15900కు పైన నిలిచింది.లాభాలతో ప్రారంభమైన మార్�