రెండోరోజూ లాభాల జోరు 611 పాయింట్లు వృద్ధి ముంబై, డిసెంబర్ 22: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండోరోజు లాభాల్లో ముగిశాయి. ఒమిక్రాన్ వైరస్ విజృంభిస్తున్నప్పటికీ అంతర్జాతీయ మార్కెట్లు భారీగా లాభపడం దేశీ
Stock Markets: దేశీయ స్టాక్ మార్కెట్లకు నేడు బ్లాక్మండే. ఇవాళ మార్కెట్లు భారీ నష్టాలు మూటగట్టుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెక్సెక్స్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ రెండూ ఈ ఉదయం ట్రే�
సెన్సెక్స్ 1,016 నిఫ్టీ 293 పాయింట్ల లాభం రూ.4 లక్షల కోట్లు పెరిగిన మదుపరుల సంపద ముంబై, డిసెంబర్ 8: వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూ రిజర్వుబ్యాంక్ తీసుకున్న నిర్ణయం స్టాక్ మార్కెట్లకు బూస్ట్నిచ్చింది. గత కొన�
సెన్సెక్స్ 887, నిఫ్టీ 264 పాయింట్లు అప్ గ్లోబల్ మార్కెట్ల దన్నుతో తొలగిన ఒమిక్రాన్ భయాలు ముంబై, డిసెంబర్ 7: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస నష్టాల నుంచి కోలుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సాన
ముంబై, డిసెంబర్ 3: దేశీయ స్టాక్ మార్కెట్లపై మరోసారి కరోనా వైరస్ పంజావిసిరింది. వరుసగా రెండు రోజులుగా భారీగా లాభపడ్డ స్టాక్ మార్కెట్లపై ఒమిక్రాన్ పిడుగు పడింది. ఈ నూతన వైరస్ దేశవ్యాప్తంగా విజృంభించ�
సెన్సెక్స్ 776 పాయింట్లు జంప్ ముంబై, డిసెంబర్ 2: ఒమిక్రాన్ భయాలు కొనసాగుతున్నా, అంతర్జాతీయ సంకేతాలు ప్రతికూలంగా ఉన్నా వరుసగా రెండో రోజు స్థానిక ఇన్వెస్టర్లు జోరుగా కొనుగోళ్లు జరపడంతో స్టాక్ సూచీలు భా
సెన్సెక్స్ 620 పాయింట్లు అప్ l184 పాయింట్లు పెరిగిన నిఫ్టీ ముంబై, డిసెంబర్ 1: ఒమిక్రాన్ భయాలతో ఇటీవల వరుస పతనాల్ని చవిచూసిన స్టాక్ సూచీలు బుధవారం కొంతవరకూ రికవరీ అయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 620 పాయింట్ల ల�
ముంబై : కొవిడ్-19 తాజా వేరియంట్ వ్యాప్తిపై ఆందోళనతో స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీగా నష్టపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఓ దశలో 1400 పాయింట్లు కోల్పోయి 57,600 పాయింట్ల దిగువకు పడిపోగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 400 పాయ�
ముంబై, నవంబర్ 17: వరుసగా రెండోరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. బ్యాంకింగ్, ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మా రంగానికి సంబంధించిన సూచీలు తీవ్ర ఒత్తిడికి గురి కావడంతో మదుపరులు అమ్మకాలకు పోటెత్త
ముంబై, నవంబర్ 11: ఒకవైపు అంతర్జాతీయ ద్రవ్యోల్బణం ఒత్తిడులు, మరోవైపు విదేశీ ఫండ్స్ అమ్మకాలతో భారత స్టాక్ సూచీలు వరుసగా మూడో రోజూ తగ్గాయి. గురువారం బీఎస్ఈ సెన్సెక్స్ 433 పాయింట్ల క్షీణతతో 59,920 పాయింట్ల వద్�
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. ప్రారంభ సెషన్ లో సెన్సెక్స్ 60,522 వద్ద నష్టాలతో.. నిఫ్టీ 6 పాయింట్లు స్వల్ప లాభంతో 18,074 వద్ద ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.
ఊహించినట్టుగానే గత వారం మార్కెట్ మరింత పతనమైంది. చివరి మూడు రోజుల్లోనే ప్రధాన సూచీ నిఫ్టీ దాదాపు 600 పాయింట్లకుపైగా దిద్దుబాటుకు గురైంది. గురువారం 300 పాయింట్లకుపైగా క్షీణించడంతో మార్కెట్ నష్టాలు మరింత �
మూడో రోజూ కొనసాగిన నష్టాలు.. సెన్సెక్స్ 678 పాయింట్లు డౌన్ ముంబై, అక్టోబర్ 29: కొద్దివారాలపాటు వరుస ర్యాలీలతో అదరగొట్టిన భారత స్టాక్ మార్కెట్ ఇప్పుడు పతనబాట పట్టింది. విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల (�
569 పాయింట్ల ర్యాలీతో 61,353కు చేరిక న్యూఢిల్లీ, అక్టోబర్ 14: కొత్త రికార్డుల్ని నెలకొల్పుతున్న సెన్సెక్స్ గురువారం తొలిసారిగా 61,000 పాయింట్ల శిఖరాన్ని అధిరోహించింది. దేశీయ అనుకూల ఆర్థిక గణాంకాల కారణంగా ఇన్వెస