వరుస నష్టాల నుంచి మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి. మూడు రోజులుగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్న సూచీలు.. ఎట్టకేలకు కొనుగోళ్ల మద్దతును అందుకున్నాయి. దీంతో బాంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన �
ముంబై, ఫిబ్రవరి 1: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పుంజుకున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన సార్వత్రిక బడ్జెట్లో మౌలిక రంగానికి అత్యధికంగా నిధులను కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయం మదుపరుల్ల
ఆర్థిక సర్వేతో సూచీల్లో దూకుడు ముంబై, జనవరి 31: ఆర్థిక సర్వే దన్నుతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పుంజుకున్నాయి. ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో దేశ వృద్ధిరేటు రెండంకెల స్థాయికి చేరుకోనున్నదని ఆర్�
ముంబై: స్టాక్మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 1600 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ 400 పాయింట్లకు పైగా నష్టపోయింది. దీంతో స్టాక్ మార్కెట్లు 2 శాతం పైగా పడిపోయాయి. స్టాక్మ�
మూడు రోజుల్లో 1,800 పాయింట్ల పతనం ముంబై, జనవరి 20: విదేశీ ఇన్వెస్టర్లు అదేపనిగా విక్రయాలు జరుపుతున్న కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా మూడోరోజు పతనమయ్యింది. గురువారం బీఎస్ఈ సెన్సెక్స్ కీలకమైన 60,000 పాయి�
మరో 656 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్ ముంబై, జనవరి 19: ప్రపంచ స్టాక్ మార్కెట్లు అతలాకుతలంకావడంతో దేశీ స్టాక్ సూచీలు వరుసగా రెండోరోజు కుదేలయ్యాయి. బుధవారం బీఎస్ఈ సెన్సెక్స్ మరో 656 పాయింట్లు పతనమై 60,099 పాయింట
ముంబై :ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు పైకీ కిందకు ఊగిసలాడుతున్నాయి.పెట్టుబడిదారులు మూకుమ్మడిగా అమ్మకాలు, కొనుగోలు చేయడంతో స్టాక్ మార్కెట్లు లాభనష్టాల మధ్య కదలాడుతున్నాయి. ప్రారంభ సెషన్ లో బీఎస్ఈ సె
ముంబై, జనవరి 18: కొద్దిరోజులుగా స్టాక్ మార్కెట్లో జరుగుతున్న బడ్జెట్ ముందస్తు ర్యాలీకి మంగళవారం సడన్ బ్రేక్ పడింది. ప్రపంచ మార్కెట్లు క్షీణించిన ప్రభావంతో చివరి గంటలో దేశీ స్టాక్ సూచీలు అమ్మకాల ఒత్�
ముంబై, జనవరి 11: స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజు కూడా లాభాల్లో ముగిశాయి. ఐటీ, ఆర్థిక రంగ షేర్లకు లభించిన మద్దతుతో సెన్సెక్స్ 60,500 పాయింట్లను అధిగమించింది. ఇంట్రాడేలో 60,689 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకిన 30 షే�
ముంబై : నిన్న లాభాల జోరు కనబరిచిన దేశీయ మార్కెట్ సూచీలు ఈరోజు ఊగిసలాడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఓమిక్రాన్ కేసులతోపాటు కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు కాస్త వెనక్కి తగ్గారు. ప్రారంభ సెషన్ ల
గత వారం బ్యాంకింగ్, ఫైనాన్షియల్ స్టాక్స్లో ర్యాలీతో నిఫ్టీ 458 పాయింట్లు పెరిగింది. అయితే ఇది తక్కువ వాల్యూమ్స్తో జరగడం, గురువారం నష్టపోయినా వాల్యూమ్స్ గరిష్ఠంగా ఉండటం.. ఈ ర్యాలీపై కొన్ని సందేహాలు వ్�
ముంబై : నిన్న నష్ఠాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల బాట పట్టాయి. ప్రారంభ సెషన్ లో 414 పాయింట్ల లాభంతో 60,016 వద్ద సెన్సెక్స్,125 పాయింట్లు లాభపడి 17,871 వద్ద నిఫ్టీ ట్రేడవుతున్నది. దేశంలో ఒమిక్రాన్ కే�