క్యూ4 జీడీపీ డాటా, జీఎస్టీ వసూళ్లు, వాహన అమ్మకాలు ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నివ్వడంతో…కొద్ది రోజుల నుంచి అవరోధం కల్పిస్తున్నస్థాయిని గతవారం నిఫ్టీ బ్రేక్ అవుట్ చేసింది. చివరకు 16,584 పాయింట్ల వద్ద నిలిచిం�
ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో కొనసాగాయి. 30 షేర్ల బీఎన్ఈ సెన్సెక్స్ 1041 పాయింట్లు లాభపడి, చివరకు 55,926 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ముగిసింది. మరో వైపు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్తీ 309 పాయ�
కేంద్ర ప్రభుత్వం కొన్ని ఉత్పత్తులపై దిగుమతి సుంకాల్ని తగ్గించడం, ఎగుమతి సుంకాల్ని పెంచడంతో మెటల్ షేర్లు పతనమై సూచీల్ని గతవారం ఒడిదుడులకు లోనుచేశాయి. అయినప్పటికీ నిఫ్టీ వారం మొత్తంమీద 86 పాయింట్లు లాభప�
ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. బుధవారం నష్టాలతో ముగియగా.. గురువారం లాభాలతో ట్రేడింగ్ మొదలైంది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ 30-షేర్ సెన్సెక్స్ ఇండెక్స్ 503 పాయింట్ల లాభంతో 54,252 వద్ద, నేషనల్ స్ట�
అంతర్జాతీయ ట్రెండ్ పాజిటివ్గా ఉన్నా, వరుసగా మూడో రోజు సైతం భారత్ స్టాక్ సూచీలు నష్టాలను మూటగట్టుకున్నాయి. బుధవారం లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించిన బీఎస్ఈ సెన్సెక్స్ ఒకదశలో 300 పాయింట్లకుపైగా పెరిగ�
ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతోనే ప్రారంభమైనా.. చివరకు ట్రేడింగ్ నష్టాల్లోనే ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ 30 షేర్ల సెన్సెక్స్ 303 పాయింట్లు నష్టపోయి 53,749 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక�
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ ర్యాలీ భారతీయ సూచీలకు కలిసొచ్చింది. ఈ క్రమంలోనే వరుస రెండు రోజుల నష్టాలకు చెక్ పెడుతూ బుల్ రంకేసింది.
ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ 30 షేర్ల సెన్సెక్స్ 1,534 పాయింట్ల లాభంతో 54,326 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 457 పాయింట్లు పెరిగి 16,266 వద్ద స్�
స్టాక్ మార్కెట్లలో నష్టపుటేరులు పారాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి వీచిన ప్రతికూల సంకేతాలు గురువారం దేశీయ సూచీల ఉసురు తీశాయి. దీంతో ఈ ఒక్కరోజే మదుపరుల సంపద లక్షల కోట్ల రూపాయల్లో ఆవిరైపోయింది. రెండేండ్ల న
ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1,461.30 పాయింట్ల నష్టపోయి.. 52,792.23 వద్ద ముగిసింది. నిఫ్టీ 430.90 పాయింట్లు క్షీణించి 15,809.40 వద్ద ట్రేడింగ్ ముగిసింది. దాదాపు 838 షేర్లు లాభాల్లో ఉం�
భారీగా లాభపడ్డ స్టాక్ మార్కెట్లు ముంబై, మే 17:స్టాక్ మార్కెట్లు లాభాలతో కళకళలాడాయి. గడిచిన ఆరు రోజులుగా భారీ నష్టాలతో కొనసాగిన దేశీయ మార్కెట్లకు అంతర్జాతీయ మార్కెట్లు మంచి బూస్ట్నిచ్చాయి. మెటల్, ఎనర్�
ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ-50 మంగళవారం 1.5శాతం లాభపడ్డాయి. బీఎస్ఎస్ సెన్సెక్స్ 700 పాయింట్లు పెరిగి 53.700కు చేరింది. నేషనల్ స్టాక్ ఎక్స్చే
భారీ నష్టాల్లో దేశీయ సూచీలు సెన్సెక్స్ 1,158 పాయింట్లు డౌన్ ముంబై, మే 12: ద్రవ్యోల్బణం దెబ్బకు స్టాక్ మార్కెట్లు కకావికలమయ్యాయి. నష్టాల్లో ప్రారంభమైన సూచీలు ఏ దశలోనూ కోలుకోలేకపోయాయి. అమెరికా ద్రవ్యోల్బణం
ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. ఇవాళ ఉదయం సూచీలు లాభాల్లోనే ప్రారంభమైనా చివరి వరకు అదే జోరును కొనసాగించలేకపోయాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ 30 షేర్ల సెన్సెక్స్ 276 పాయింట్లు కో