సెన్సెక్స్ 509, నిఫ్టీ 158 పాయింట్లు పతనం ముంబై, జూలై 12: దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బేరిష్ ట్రెండ్ కొనసాగడంతోపాటు ఐటీ, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ రంగ షేర్లు కుద�
ఆకట్టుకున్న బ్యాంకింగ్, ఇన్ఫ్రా షేర్లు సెన్సెక్స్ 303, నిఫ్టీ 88 పాయింట్లు వృద్ధి రూ.6.3 లక్షల కోట్లు పెరిగిన సంపద ముంబై, జూలై 8: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజూ లాభాల్లో ముగిశాయి. శుక్రవారం బాంబే స్�
భారీగా లాభపడ్డ స్టాక్ మార్కెట్లు ముంబై, జూలై 6: స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి. ఎఫ్ఎంసీజీ, ఆర్థిక, వాహన రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుతో దేశీయ మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. క్రూడాయిల్ ధరలు 100 డాలర్ల దిగ�
స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి. ఎఫ్ఎంసీజీ, ఆర్థిక, వాహన రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుతో దేశీయ మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. క్రూడాయిల్ ధరలు 100 డాలర్ల దిగువకు పడిపోవడం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. నిజానికి ఉదయం ఆరంభంలో సూచీలు లాభాల్లోనే మొదలయ్యాయి. ఒకానొక దశలో బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 631.16 పాయింట్లు ఎగిసింది. ప్ర�
డాలర్ ఇండెక్స్, క్రూడ్ ధరలు క్రమేపీ దిగిరావడంతో ప్రపంచవ్యాప్తంగా గతవారం స్టాక్ మార్కెట్ల సానుకూలంగా ట్రేడయ్యాయి. దేశీయంగా రూపాయి విలువ అత్యంత కనిష్ఠస్థాయికి తగ్గినప్పటికీ, అంతర్జాతీయ సంకేతాలకు అ�
ఆరు రోజుల తర్వాత లాభపడ్డ సూచీలు సెన్సెక్స్ 237, నిఫ్టీ 57 పాయింట్ల లాభం ముంబై, జూన్ 20: స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. తీవ్ర ఊగిసలాటలో ట్రేడింగ్ జరిగిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివ�
మార్కెట్పల్స్ అమెరికా ఫెడ్ వడ్డీ రేటును ఏకంగా 0.75 శాతం పెంచడం, యూరప్ కేంద్ర బ్యాంక్లు వరుసగా రేట్ల పెంపును ప్రకటించడంతో గతవారం ప్రపంచ మార్కెట్లన్నీ తీవ్ర పతనాన్ని చవిచూశాయి. ఈ ట్రెండ్కు అనుగుణంగా భ
అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ స్టాక్ మార్కెట్లో ప్రకంపనలు సృష్టించింది. ద్రవ్యోల్బణాన్ని అదుపుచేయడానికి ఫెడ్..వడ్డీ రేట్లను ఏకంగా 75 బేసిస్ పాయింట్లను (0.75 శాతం) పెంచడంతో పాటు ఈ ఏడాది మరింత ప�
సెన్సెక్స్ 1,457 నిఫ్టీ 427 ఫెడ్ రేటు భారీగా పెరుగుతుందన్న భయాలు న్యూఢిల్లీ, జూన్ 13: పలు ప్రతికూలాంశాల కారణంగా అంతర్జాతీయ సంకేతాలకు అనుగుణంగా సోమవారం భారత్ స్టాక్ సూచీలు కుప్పకూలాయి. అమెరికా ద్రవ్యోల్బణ
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా సోమవారం పతనమయ్యాయి. 1,475 పాయింట్లు కోల్పోయి 52,847 పాయింట్ల వద్ద సెన్సెక్స్, 427 పాయింట్ల నష్టంతో నిఫ్టీ 15,774 వద్ద ట్రేడింగ్ ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల ప�
భారీ నష్టాల్లో దేశీయ సూచీలు రక్షణాత్మక ధోరణిలోకి మదుపరులు సెన్సెక్స్ 1,017, నిఫ్టీ 276 పాయింట్లు పతనం ముంబై, జూన్ 10: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ముగిశాయి. ఈ ఒక్కరోజే లక్షల కోట్ల రూపాయల స�
ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. ఇవాళ్టి ట్రేడింగ్లో 214 పాయింట్లు క్షీణించి 54,892 వద్ద, నిఫ్టీ 60 పాయింట్ల నష్టంతో 16,356 వద్ద ట్రేడింగ్ ముగిసింది. ఇవాళ ఆర్బీఐ రెపోరేటును పెంచుతూ నిర�