Mumbai attack | ముంబైలో 26/11 ఉగ్రదాడుల (Terror attacks) కుట్రదారుడు తహవూర్ రాణా (Tahawwur Rana) ను అమెరికా భారత్కు అప్పగించింది. ప్రస్తుతం అతడిని ప్రత్యేక విమానంలో భారత్కు తరలిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ కేసుకు సంబంధించి ఎన్ఐఏ రా�
BCCI : భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్, బెట్టింగ్ మాఫియా, అవినీతి కేసుల(Curruption Case)కు ఇక శుభం కార్డు పడనుంది. అవును.. దేశవాళీ, సీనియర్ స్థాయిలో అవినీతిని రూపుమాపేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీల�
NIA | జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అధికారులు ఆదివారం హైదరాబాద్లో తనిఖీలు చేపట్టారు. సైదాబాద్ శంఖేశ్వర్ బజార్ గ్రీన్ వ్యూ అపార్ట్మెంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. దాదాపు గంటపాటు సోదాలు నిర్�
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు నిందితుడు సయ్యద్ మక్బూల్ (Syed Maqbool) మృతిచెందాడు. సంచలనం సృష్టించిన 2013 నాటి దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసులో నిందితుడైన ఇండియన్ ముజాయుద్దీన్ ఉగ్రవాది మక్బూల్ చర్లపల్ల�
Yasin Malik | ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో కశ్మీరీ ఉగ్రవాది యాసిన్ మాలిక్కు మరణశిక్ష విధించాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) డిమాండ్ చేసింది. జీవిత ఖైదు విధిస్తూ గత ఏడాది మే నెలలో ట్రయల్ కోర్టు ఇచ్చి�
జైలులో ఉండి లోక్సభ ఎన్నికల్లో గెలుపొందిన రషీద్ ఇంజినీర్కు (Rashid Engineer) ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఎట్టకేలకు అనుమతి లభించింది. ఈ నెల ఐదున ఆయన పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనకు ఎన్ఐఏ అను�
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుళ్ల ఘటన నేపథ్యంలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మంగళవారం నాలుగు రాష్ర్టాల్లోని 11 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. బ్లాస్ట్లో పాల్గొన్న ఉ�
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎన్ఐఏ (NIA) దాడులు నిర్వహించింది. పట్టణంలోని ఆత్మకూర్ వీధికి చెందిన రిటైర్డ్ హెడ్మాస్టర్ అబ్దుల్ ఇంట్లో అధికారులు సోదాలు చేశారు. ఆయన కుమారుడు సోహెల్న
మావోయిస్టు సానుభూతి పరుల నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలో నిరుడు ఆగస్టులో డ్రోన్లు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకొన్న కేసులో మరో ముగ్గురిపై జాతీయ దర్యాప్తు సంస్థ సోమవారం చార్జీషీటు దాఖలు చేస
NIA | తూర్పు మిడ్నాపూర్లో ఎన్ఐఏ బృందంపై దాడి ఘటనతో పశ్చిమ బెంగాల్లో అధికార ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు ప్రత్యారోపనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో టీఎంసీ నేత మోనోబత్రా జానా భార్య ఫిర్యాదు మేరకు ఎన్ఐఏ బృందం, �
2022లో పశ్చిమ బెంగాల్లోని పుర్బా మేదినీపూర్ జిల్లాలో ని భూపతినగర్లో జరిగిన పేలుడు సంఘటనకు సంబంధించి విచారణ నిమిత్తం ఎన్ఐఏ పంపిన సమన్లను 8 మంది తృణమూల్ కాంగ్రెస్ నేత లు పట్టించుకోలేదని అధికార వర్గా ల