విశాఖపట్నంలోని ‘ముంచింగిపు ట్ట కుట్ర’ కేసులో మావోయిస్టు పార్టీకి చెందిన రామక్కగిరి చంద్రను 8వ నిందితుడి గా చేరుస్తూ జాతీయ దర్యాప్తు సంస్థ శుక్రవారం చార్జిషీటు దాఖలు చేసింది. యువతను మావోయిస్టు భావజాలం �
దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని వ్యాప్తి చేసేందుకు కుట్ర పన్నాడన్న కేసులో నిషేధిత మావోయిస్టు పార్టీ అగ్రనాయకుడు సంజయ్ దీపక్రావుపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోమవారం హైదరాబాద్లోని ప్రత్యేక కోర్టు�
NIA | దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్ (Rameshwaram Cafe)లో పేలుడు కేసుపై ఎన్ఐఏ (National Investigation Agency) అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ క్రమంలో ఎన్ఐఏ అధికారులు నిందితుడి కోసం రివార్డు (cash reward
Prison Radicalisation Case: జాతీయ దర్యాప్తు సంస్థ ఇవాళ ఏడు రాష్ట్రాల్లో సోదాలు చేస్తోంది. ప్రిజన్ రాడికలైజేషన్ కేసులో ఆ తనిఖీలు చేపట్టింది. లష్కరే తోయిబా ఉగ్రవాదులు జైలు ఖైదీలను ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నా
బెంగళూరు రామేశ్వరం కేఫ్లో శుక్రవారం జరిగిన పేలుడుపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దగ్గరలోని బస్టాండ్లు, ఇతర ప్రాంతాల్లో�
NIA | కశ్మీర్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న నిధుల నెట్వర్క్ను నిర్మూలించే దిశగా జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) హంద్వారా నార్కో-టెర్రరిజం కేసులో నలుగురి ఆస్తులను జప్తు చేసింది. దాంతో పాటు నగదును స్వాధీనం చ�
తెలంగాణసహా కేరళ, తమిళనాడు, మహారాష్ట్రలోనూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఏఐ) గురువారం సోదాలు నిర్వహించింది. మోస్ట్వాంటెడ్ మావోయిస్టు, కేంద్ర కమిటీ సభ్యుడు, వెస్ట్రన్ ఘాట్ స్పెషల్ జోన్ కమిటీ సెక్రటరీ, స�
Hyderabad | విరసం నేత వరవరరావు అల్లుడు, వీక్షణం పత్రిక ఎడిటర్ ఎన్.వేణుగోపాల్ ఇంట్లో ఎన్ఐఏ అధికారుల సోదాలు ముగిశాయి. హిమాయత్నగర్లోని వేణుగోపాల్ నివాసంతో పాటు ఎల్బీనగర్లోని రవిశర్మ ఇంట్లో గురువారం తెల్�
కర్ణిసేన చీఫ్ సుఖ్దేవ్ గోగమెడి హత్య కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మంగళవారం అప్పగించింది. సుఖ్దేవ్ హత్యలో ప్రముఖ గ్యాంగ్స్టర్ల ప్రమేయం ఉన్న నేపథ్యంలో స�
Elgar Parishad Case | సామాజిక కార్యకర్త గౌతమ్ నవ్లఖాకు బాంబే హైకోర్టు మంగళవారం బెయిల్ను మంజూరు చేసింది. ఎల్గార్ పరిషత్ కేసులో ఆయన అరెస్టయిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయన బెయిల్ పిటిషన్ వేయగా.. జస్టిస్ ఏఎస్ గడ�
ఇస్లామ్ స్టేట్ (ISIS) నెట్వర్క్ కేసులో నాలుగు రాష్ట్రాల్లో యాంటీ టెర్రర్ ఏజెన్సీ ఎన్ఐఏ (NIA) ఆకస్మిక దాడులు చేస్తున్నది. కర్ణాటక, మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీలోని 19 ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు.