Islamic Nation: ఇండియాను 2050 నాటికి ఇస్లామిక్ దేశంగా మార్చాలని ఉగ్రవాదులు పన్నిన కుట్రను ఎన్ఐఏ పోలీసులు భగ్నం చేశారు. మధ్యప్రదేశలో ముగ్గురు ఉగ్రవాదుల్ని అదుపులోకి తీసుకున్నారు. భారత్, హిందువులకు వ్�
Yasin Malik | సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఎన్ఐఏ తరుఫున వాదించారు. ‘ఒసామా బిన్ లాడెన్ను ఇక్కడ విచారిస్తే, అతడు కూడా తన నేరాన్ని అంగీకరించేందుకు అనుమతించేవారు’ అని వ్యాఖ్యానించారు. న్యాయమూర్తి సిద్ధార్థ్ మృదు�
మధ్యప్రదేశ్లోని జబల్పూర్ జిల్లాలో 13 ప్రాంతాల్లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) శనివారం ఏకకాలంలో దాడులు నిర్వహించింది. ఈ సోదాల సందర్భంగా ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్)తో సంబంధాలు ఉ�
NIA Raids: వేర్పాటువాద గ్రూపు సిక్స్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్జే) సభ్యుడు జస్విందర్ సింగ్ ముల్తానీకి లింకు ఉన్న 100 ప్రదేశాల్లో ఎన్ఐఏ తనిఖీలు చేస్తోంది. దాదాపు ఆరు రాష్ట్రాల్లో ఆ సోదాలు జరుగుతున్నాయి. ఢిల్ల�
హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) బుధవారం చార్జ్షీట్ దాఖలు చేసింది. లష్కరే ఇ తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ముగ్గురు నిందితులపై ఈ చార్జీషీట్ దాఖలైంది. వాజిద్, సమీ, హసన్పై 20
జమ్ముకశ్మీర్లోని కుప్వారాకు (Kupwara) చెందిన హిజ్బుల్ ముజాహిద్దీన్ (Hizbul Mujahideen) ఉగ్రవాది బషీర్ అహ్మద్ పీర్ (Bashir Ahmad Peer) రెండు వారాల క్రితం పాకిస్థాన్లో (Pakistan) హతమయ్యాడు. దీంతో కుప్వారాలోని (Kupwara) అతని ఆస్తులను జాతీయ
Mumbai | ముంబైకి హై అలర్ట్ ! కరుడుగట్టిన ఉగ్రవాది సిటీలోకి ఎంటరయ్యాడు. నగరంలో భారీ విధ్వంసానికి అతను స్కెచ్ వేసినట్లు సమాచారం. ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా విషయం తెలుసుకున్న ఎన్ఐఏ అధికారులు అప్రమత్తమయ్యార
NIA | గ్యాంగ్స్టర్ టెర్రర్ ఫండింగ్ కేసులకు సంబంధించి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) బృందం
దూకుడు పెంచింది. దేశ వ్యాప్తంగా మంగళవారం ఉదయం సుమారు 72 ప్రాంతాల్లో (72 locations)
ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తోంది.
Mundra Port Heroin Case | గతేడాది సెప్టెంబర్లో అదానీకి చెందిన ముంద్రా పోర్ట్లో దాదాపు 3వేల కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) కీలక చర్యలు చేపట్టింది. ఈ కేసులో ద�
దక్షిణాదిలోని మూడు రాష్ట్రాల్లోని ఐఎస్ఐఎస్ సానుభూతిపరుల ఇళ్లపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ (National Investigation Agency) దాడులు చేస్తున్నది. బుధవారం తెల్లవారుజామున కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని 60 ప్రాంతాల్లో స�
దసరా వేడుకల సందర్భంగా హైదరాబాద్లో భారీ విధ్వంసాన్ని సృష్టించాలని కుట్ర పన్ని పోలీసులకు చిక్కిన ముగ్గురు ఉగ్రవాదుల కేసు స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీమ్ (సిట్) నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు బది�
NIA | జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకు బెదిరింపు మెయిల్ వచ్చింది. తాను తాలిబన్ సభ్యుడినని.. ముంబైలో ఉగ్రదాడులు జరుగుతాయంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి మెయిల్ చేశాడు.