దసరా వేడుకల సందర్భంగా హైదరాబాద్లో భారీ విధ్వంసాన్ని సృష్టించాలని కుట్ర పన్ని పోలీసులకు చిక్కిన ముగ్గురు ఉగ్రవాదుల కేసు స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీమ్ (సిట్) నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు బది�
NIA | జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకు బెదిరింపు మెయిల్ వచ్చింది. తాను తాలిబన్ సభ్యుడినని.. ముంబైలో ఉగ్రదాడులు జరుగుతాయంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి మెయిల్ చేశాడు.
Jammu and kashmir | జమ్మూ కశ్మీర్ నర్వాల్ మండి ప్రాంతంలో శనివారం 16 నిమిషాల వ్యవధిలో రెండు పేలుళ్లు జరిగిన విషయం తెలిసిందే. జంట పేలుళ్లతో తొమ్మిది గాయపడ్డ విషయం తెలిసిందే. అయితే, ఇది ఉగ్రవాదుల పనేనని, రెండింట్లో పేల�
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్లోని కరాచీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని దావూద్ సోదరి హసీనా పార్కర్ కుమారుడు అలీ షా పార్కర్.. నేషనల్ ఇన్వెస్టిగేషన్ అధికారులకు వెల్లడించారు. అ�
NIA | నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) 2022 సంవత్సరంలో గరిష్ఠంగా 73 కేసులను నమోదు చేసింది. గతేడాది కంటే (2021) 19.67శాతం కేసులు ఎక్కువ. ముంబై 26/11 ఉగ్రదాడి అనంతరం ఎన్ఐఏను ప్రారంభించి తర్వాత
యోగా పేరిట ముస్లిం యువకులను రెచ్చగొడుతూ ఉగ్రవాద శిక్షణ ఇప్పించడం, ఉగ్ర దాడులు చేసేలా ప్రోత్సహించటం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పీఎఫ్ఐ ప్లాన్ చేసిందని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) హైదరాబాద
NIA | నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI)పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మరోసారి దాడులు నిర్వహిస్తున్నది. కేరళలోని 56 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేసిన ఎన్ఐఏ
NIA | తమిళనాడులోని నేలపట్టయ్కి చెందిన ఓ డ్రైవర్ ఇంటిపై ఎన్ఐఏ దాడులు నిర్వహించించింది. నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) తో సంబంధాలున్నాయనే అనుమానంతో జాతీయ దర్యాప్తు
Mangaluru Blast Case | కర్ణాటకలోని మంగుళూరులో జరిగిన ఆటో రిక్షా పేలుడు కేసులో నిందితుడి ఆధారాలను పోలీసులు సేకరించిన సంగతి తెలిసిందే. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద గ్రూపుతో నిందితుడు షారీక్తో సంబంధాలు ఉన్నట్ల�
తెలంగాణలో ప్రస్తుతం ఆసక్తికర రాజకీయం నడుస్తున్నది. అధికార సంస్థలను దుర్వినియోగం చేస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతూ ‘రివెంజ్ పాలిటిక్స్'కు పాల్పడుతున్నది.
భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశం. రాజ్యాంగపరంగా చూస్తే గొప్ప సంక్షేమ రాజ్యం. ప్రజా సంక్షేమమే పరమావధిగా ప్రభుత్వాలు పనిచేయాలి. కానీ వాస్తవంలో దేశంలో పోలీస్ రాజ్ నడుస్తున్నదన్న విమర్శలు
NIA | కోయంబత్తూరు సిలిండర్ బ్లాస్ట్ కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇదులో భాగంగా బుధవారం అర్ధరాత్రి నుంచి తమిళనాడులోని 45 ప్రాంతాల్లో దాడులు