నిషేధిత ఇస్లామిక్ రాడికల్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ).. భారత్కు వ్యతిరేకంగా ఒక వర్గం యువతను రెచ్చగొట్టడానికే శిక్షణ క్యాంపులు నిర్వహిస్తున్నదని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తెలిపిం
ఉగ్ర కార్యకలాపాలకు నిధులు, శిక్షణ వంటి ఆరోపణలపై దేశవ్యాప్తంగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) కార్యాలయాలు, సభ్యుల ఇండ్లపై జాతీయ దర్యాప్తు (ఎన్ఐఏ) సంస్థ సోదాలు నిర్వహించింది.
PFI | పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) కార్యకలాపాలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తున్నది. కేరళ, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
ఉగ్రవాదులు, మతోన్మాదులకు శిక్షణ ఇస్తూ తెలంగాణ పోలీసులకు పట్టుబడిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) రంగప్రవేశం చేసింది. ఎన్ఐఏ బృందాలు ఆదివారం తెల్లవ
ఉగ్రవాద కార్యకలాపాలపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) కేసులో నిందితులు, అనుమానితుల కోసం నిజామాబాద్ జిల్లా
NIA | తెలుగు రాష్ట్రాల్లో ఉగ్రవాద కార్యకలాపాలపై ఎన్ఐఏ (NIA )సోదాలు నిర్వహిస్తున్నది. రాష్ట్రంలోని నిజామాబాద్, నిర్మల్, జగిత్యాలతోపాటు ఆంధ్రప్రదేశ్లోని కడప, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు సోమవారం తెల్లవారుజామున వరంగల్ నగరానికి రావడం కలకలం రేగింది. ఇద్దరు ఎన్ఐఏ అధికారులు, స్థానిక పోలీసులతో హనుమకొండలోని ప్రకాశ్రెడ్డిపేట విద్యుత్ కాలనీలో నివసిస
చైతన్య మహిళా సంఘం కన్వీనర్, నేతల ఇండ్లలో తనిఖీ పలు పుస్తకాలు, సెల్ఫోన్ సీజ్ అంబర్పేట/సుబేదారి, సెప్టెంబర్ 5: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారు లు సోమవారం వరంగల్, హైదరాబాద్లో సోదాలు నిర్వహించార�
ముంబై, సెప్టెంబర్ 1: ముంబై పేలుళ్ల కీలక నిందితుడు, అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆచూకీ తెలిపినవారికి రూ.25 లక్షల నగదు బహుమతిని అందజేస్తామని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రకటించింది. అతడి సన్నిహితు
ముంబై: ఎల్గార్ పరిషత్-మావోయిస్టుల సంబంధాల కేసులో సుప్రీంకోర్టు బెయిల్ పొందిన నిందితుడు, రచయిత వరవరరావుకు ముంబైలోని ఎన్ఐఏ కోర్టు కొన్ని షరతులు విధించింది. ముం బైని విడిచివెళ్లవద్దని, తన అనుమతి లేనిద�
న్యూఢిల్లీ : స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) దేశ రాజధాని ఢిల్లీలో నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ సంబంధాలున్న ఓ వ్యక్తిని శనివారం అరెస్ట్ చేసింది. ఢిల్లీలోని బత్లా హౌస్లో ని�
ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్నగర్లో ఎన్ఐఏ అధికారులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు. ఈ ప్రాంతానికి చెందిన ఒకరి బ్యాంకు ఖాతాలో లావాదేవీలు అనుమానాస్పదంగా ఉండడంతో అదుపులోకి తీసుకున్నారు