హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): భారీ పేలుళ్ల కుట్రకు సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలో నమోదైన కేసులో ఏడుగురు మావోయిస్టులపై ఎన్ఐఏ అధికారులు శుక్రవారం చార్జిషీట్ దాఖలు చేశారు. �
NIA arrests JMB terrorist | పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరణాలు జిల్లాలో జమాత్ ఉల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ (జేఎంబీ) ఉగ్రవాదిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్టు
NIA takes over probe into seizure of drugs worth Rs 21,000 crore at Mundra port in Gujarat | గుజరాత్ ముంద్రా పోర్టులో పట్టుబడిన రూ.21వేలకోట్ల విలువైన 2,988 కిలోల మాదక ద్రవ్యాలు పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ కేసును
ముంబై, సెప్టెంబర్ 3: ఎల్గర్ పరిషత్-మావోయిస్టుల సంబంధాల కేసులో నిందితుడు, రచయిత వరవరరావుపై ఈ నెల 6 వరకు ఎలాంటి చర్యలు తీసుకోబోమని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కోర్టుకు తెలిపింది. వరవరరావు బెయిల్ గడువు 5�
ముంబై : ఎల్గర్ పరిషత్-మావోయిస్టులతో లింకుకు సంబంధించిన కేసులో నిందితులపై ఎన్ఐఏ తీవ్ర అభియోగాలు నమోదు చేసింది. నిందితులు దేశంపై యుద్ధానికి పూనుకున్నారని, సమాంతర ప్రభుత్వం నడపాలని కోరుకున్నా�
న్యూఢిల్లీ : భారతీయ యువతులను పెండ్లి ముగ్గులోకి దించి వారి కుటుంబ సభ్యులను సంస్థలో చేర్చుకునేందుకు ఉగ్ర సంస్ధ జమతుల్ ముజహిదీన్ బంగ్లాదేశ్ (జేఎంబీ) భారీ స్కెచ్ వేసినట్టు జాతీయ దర్యాప్తు సంస�
ఎన్ఐఏ| ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఆదివారం తెల్లవారుజాము నుంచే జమ్ముకశ్మీర్లోని 14 జిల్లాల్లో 45 ప్రాంతాల్లో సోదాలు ప్రారం
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ ( Jammu Kashmir ) లో ఇటీవల డ్రోన్ల దాడులు ( Drone Attacks ) ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఇవాళ ఎన్ఐఏ ( NIA ) 14 చోట్ల సోదాలు నిర్వమిస్తున్నది. రెండు కేసులకు సంబంధ�
ఎన్ఐఏ తనిఖీలు| జమ్ముకశ్మీర్లోని పలు ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నది. ఉగ్రవాదులకు నిధుల కేసు దర్యాప్తులో భాగంగా శ్రీనగర్, బారాముల్లా, అనంత్నాగ్ జిల్లాల�
డ్రోన్ల దాడి | జమ్మూలోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ( IAF ) స్టేషన్పై గత వారం డ్రోన్ల దాడి జరిగిన విషయం విదితమే. అయితే నాడు డ్రోన్ల సాయంతో పేలుళ్లకు
దర్భంగా పేలుళ్ల కేసులో ఎన్ఐఏ దర్యాప్తు ఇప్పటికే ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు అరెస్టు హైదరాబాద్లో వారికి సహకరించినవారిపై ఆరా సోదాల్లో బాంబు తయారీ వస్తువులు స్వాధీనం హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): ఈనె�