Dawood Ibrahim | అంతర్జాతీయ ఉగ్రవాది, గ్యాంగ్స్టర్ దావూద్ ఇబ్రహీం (Dawood Ibrahim) సహచరుల స్థావరాలు, ఆస్తులపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ దాడులు చేస్తున్నది. దావూద్ తరఫున హవాలా దందా నిర్వహిస్తున్న
ఎల్గర్ పరిషత్-మావోయిస్టుల సంబంధాల కేసులో నిందితుడు, రచయిత వరవరరావుకు పర్మినెంట్ మెడికల్ బెయిల్ను ఎందుకు మంజూరు చేయకూడదో చెప్పాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)ను బాంబే హైకోర్టు ప్రశ్నించింది. అన�
Pinakapani | ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా కేంద్రంలో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. శనివారం తెల్లవారుజామున కర్నూలులోని శ్రీలక్ష్మీనగర్లో ఉంటున్న విరసం నేత పినాకపాణి (Pinakapani) ఇంట్లో ఎన్ఐఏ అధికారులు
ఏపీ, బీహార్, జార్ఖండ్, ఒడిశాలో తనిఖీలు.. మావోయిస్టులకు ఆర్థిక సాయం కేసులో ఆపరేషన్ న్యూఢిల్లీ: మావోయిస్టు కార్యకలాపాలకు ఆర్థిక సాయం కేసులో దేశంలోని పలు రాష్ర్టాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోదాలు
Crime News | మావోయిస్టులకు ధనసాయం అందిస్తున్నందుకు ఒక బెంగాలీ వ్యాపారిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్టు చేసింది. జార్ఖండ్లో మావోయిస్టులకు నిధులు అందిస్తున్నారనే ఆరోపణలతో మహేష్ అగర్వాల్
హైదరాబాద్, జనవరి 1(నమస్తే తెలంగాణ): గూఢచర్యానికి సంబంధించిన కేసును ఏపీ పోలీసుల నుంచి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) స్వీకరించింది. ఈ కేసుతో ప్రమేయం ఉన్న 20 మందిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసింది. 2014-20 మ
హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): భారీ పేలుళ్ల కుట్రకు సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలో నమోదైన కేసులో ఏడుగురు మావోయిస్టులపై ఎన్ఐఏ అధికారులు శుక్రవారం చార్జిషీట్ దాఖలు చేశారు. �
NIA arrests JMB terrorist | పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరణాలు జిల్లాలో జమాత్ ఉల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ (జేఎంబీ) ఉగ్రవాదిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్టు
NIA takes over probe into seizure of drugs worth Rs 21,000 crore at Mundra port in Gujarat | గుజరాత్ ముంద్రా పోర్టులో పట్టుబడిన రూ.21వేలకోట్ల విలువైన 2,988 కిలోల మాదక ద్రవ్యాలు పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ కేసును