హైదరాబాద్ : దర్బంగా పేలుడు కేసులో హైదరాబాద్కు చెందిన ఇద్దరు సోదరులను ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. నాంపల్లికి చెందిన ఇమ్రాన్ ఖాన్, నసీర్ ఖాన్ అనే సోదరులిద్దరిని అరెస్టు చేశారు. ఇరువురు లష
జమ్మూ వైమానిక స్థావరం | జమ్మూలో వైమానిక స్థావరంపై దాడి కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ ( NIA ) కు అప్పగిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ
శ్రీనగర్: జమ్మూకశ్మీర్కు చెందిన ఏడుగురు అనుమానిత ఉగ్రవాదులపై జాతీయ దర్యాప్తు సంస్థ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఆ ఉగ్రవాదులు భారత్పై యుద్ధం చేసేందుకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఉన్నాయి. త�
ముంబై : ముఖేశ్ అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్ధాలతో వాహనాన్ని నిలిపిన కేసులో ఇవాళ ఎన్ఐఏ పోలీసులు విచారణ చేపట్టారు. ముంబై మాజీ పోలీసు అధికారి, ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా గుర్తింపు పొందిన ప్రదీప్ శర
సంచలనం సృష్టించిన ముఖేష్ అంబానీ బెదిరింపు కేసులో అరెస్టయిన పోలీసు అధికారి సచిన్ వాజ్ను ఉద్యోగం నుంచి ఉద్వాసన పలికారు. ఈ విషయాన్ని ముంబై పోలీసు ఉన్నతాధికారులు మంగళవారం తెలిపారు.
చెన్నై: నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) చెన్నై నగరంలో ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించింది. నగరంలోని పురసైవాక్కంలో కార్యాలయాన్ని తెరిచారు. చెన్నై కార్యాలయం తొలి సూపరింటెండెంట్గా అసోం ర�
కార్తికేయ గుమ్మకొండ కథానాయకుడిగా శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఓ సినిమా తెరకెక్కుతోంది. శ్రీ సరిపల్లి దర్శకుడు. 88 రామారెడ్డి నిర్మిస్తున్నారు. తాన్యా రవిచంద్రన్ కథానాయిక. ప్రస్తుతం హైదరాబాద్లో ఈ స�
ముంబై: రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలతో ఉన్న వాహనం కేసు, దాని యజమాని మన్సుఖ్ హిరేన్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సస్పెండైన ముంబై పోలీస్ అధికారి సచిన్ వాజే ఎన్ఐఏ కస్ట�
న్యూఢిల్లీ: ముఖేశ్ అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్ధాలతో వాహనాన్ని నిలిపిన కేసులో అరెస్టు అయిన ఇన్స్పెక్టర్ సచిన్ వాజే.. ముంబైలో ఓ వసూళ్ల ముఠాను నడిపినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తన విచార�
ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో ఆదివారం మితి నదిలో లభించిన కారు నంబర్ ప్లేట్ తనదేనని విజయ్ నాడే అనే వ్యక్తి సోమవారం తెలిపారు. ఎంమ్హెచ్ 20 1539 అనే నంబర్ ప్లేట్ ఉన్న తన కారును గత ఏడాది నవంబర్ 16న దొంగిలించ
ముంబై: ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇంటి వద్ద ఇటీవల కలకలం రేపిన బాంబులతో కూడిన వాహనం కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. �