సెంట్రల్ రిజర్వు పోలీసు దళం (సీఆర్పీఎఫ్) జవాను మోతీ రామ్ జాట్ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్ట్ చేసింది. ఆయనను న్యూఢిల్లీలోని పాటియాలా హౌస్లోని ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు వచ్చే నెల 6 వరకు ఎన్ఐఏ �
CRPF Jawan Arrest | యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా వ్యవహారం వెలుగు చూడడంతో కేంద్రం పూర్తిగా అప్రమత్తమైంది. భారత్లో ఉంటూ పాక్కు సున్నిత సమాచారం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గూఢచర్యానికి పాల్పడుతున్న పలువురిని అర
ఎన్ఐఏ, పోలీసు కస్టడీలో ఉన్న ఉగ్రవాదులు సిరాజ్, సమీర్ దర్యాప్తు అధికారులకు దురుసుగా సమాధానం ఇస్తున్నట్టు తెలిసింది. ‘మీరు ఇంకా నాలుగు రోజులు ఆగి ఉంటే.. నా సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసేది’ అని కాలుపై కాల
ఉగ్రదాడులకు పాల్పడేందుకు కుట్ర పన్నారన్న కేసులో ఏపీలోని విజయనగరానికి చెందిన సిరాజ్, తెలంగాణకు చెందిన సమీర్ను 5 రోజులపాటు పోలీస్ కస్టడీకి తరలించేందుకు స్థానిక కోర్టు ఆమోదం తెలిపింది.
ISIS sleeper cells | ఇద్దరు ఐసిస్ సభ్యులను ఎన్ఐఏ అధికారులు తాజాగా అరెస్ట్ చేశారు. అబ్దుల్లా ఫయాజ్ షేక్ (Abdul Fayyaz Shaikh), తల్హా ఖాన్ (Talha Khan) అనే ఇద్దరు ఉగ్రవాదులను ముంబై ఎయిర్ పోర్టు (Mumbai airport)లో ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున
NIA | పెహల్గామ్ ఉగ్రదాడిపై ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) తన దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా 2023లో రాజౌరిలో జరిగిన ఉగ్రదాడి కేసులో అరెస్టైన ఇద్దరు వ్యక్తుల్ని ప్రశ్నించింది.
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాక్ మధ్య యుద్ధం జరగవచ్చన్న ప్రచారం ప్రపంచవ్యాప్తంగా జోరందుకున్నది. ఈ నేపథ్యంలో అమెరికా గూఢచార సంస్థ సీఐఏ (సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ) నుంచి బయటబడిన ఓ రహస్య పత్ర�
జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో దాడికి పాల్పడి 26 మంది ప్రాణాలు బలితీసుకున్న ఉగ్రవాదులు దక్షిణ కశ్మీర్లో తలదాచుకున్నట్టు జాతీయ దర్యాప్తు సంస్థ వర్గాలు అనుమానిస్తున్నాయి.
Pahalgam Attackers | గత వారం పెహల్గామ్లోని మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన బైసరాన్ వ్యాలీలో నరమేధానికి పాల్పడిన ఉగ్రవాదులు ఇంకా జమ్ము కశ్మీర్లోనే ఉన్నట్లు తెలుస్తోంది.
Pahalgam attack | పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) ఘటనపై భారత భద్రతా బలగాలు, జమ్ముకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు జరుపుతున్నారు. తాజాగా ఈ కేసును కేంద్రం జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) కు అప్పగించింది.