ఢిల్లీ పేలుళ్ల నిందితుడు డాక్టర్ ముజమ్మిల్ ఫరీదాబాద్లోని దౌజ్ గ్రామంలో పిండి మరను రసాయన వర్క్ షాప్గా మార్చుకొని బాంబుల తయారీకి పాల్పడినట్టు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది.
Delhi Car Blast : ఎర్రకోట సమీపంలో భయోత్పాతం సృష్టించిన కారు బాంబు పేలుడు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 13 మందిని బలిగొన్న ఈ ఉగ్రదాడితో సంబంధమున్న వారిని అరెస్ట్ చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ(NIA)
Delhi Blast Case | ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన కార్ బాంబ్ బ్లాస్ట్పై ఎన్ఐఐ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో పోలీసులు పంజాబ్లోని పఠాన్కోట్కు చెందిన ఓ సర్జన్ను పోలీసులు అరెస్టు చేయగా.. పశ్చిమ బెంగాల్�
NIA | జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) గురువారం ఐదు రాష్ట్రాల్లో దాడులు నిర్వహించింది. అల్ ఖైదా గుజరాత్ ఉగ్రవాద కుట్రలో అక్రమ బంగ్లాదేశ్ వలసదారుల ప్రమేయం ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. ఐదురాష్ట్రాల్లోని దాదాపు పద�
Delhi Blast | ఢిల్లీలో జరిగిన కారు బాంబు పేలుడు ఘటనపై దర్యాప్తు చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఓ ఇంటర్నల్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందానికి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SP), అంతకంటే ఎక్కువ స్థాయి అధ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం నగరంలో ఉగ్రవాద చర్యలపై అనుమానం ఉన్న ఇంట్లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు మంగళవారం తెల్లవారుజామున ఆకస్మికంగా రైడ్ నిర్వహించి సోదాలు చ�
Pakistani Diplomat | నకిలీ కరెన్సీ కేసు (fake currency case)కు సంబంధించి పాకిస్థాన్ దౌత్యవేత్త (Pakistani Diplomat) అమీర్ జుబేర్ సిద్దిఖీ (Amir Zubair Siddique)కి తమిళనాడు చెన్నైలోని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది.
బోధన్ పేరు మరోసారి రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశమైంది. బుధవారం దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ.. బోధన్లోనూ ఓ యువకుడ్ని అదుపులోకి తీసుకున్నది.
NIA : ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో కలకలం రేపిన ఐసిస్ ఉగ్రకుట్ర కేసులో మరొకరిని ఎన్ఐఏ (NIA) అధికారులు అరెస్ట్ చేశారు. ఉగ్రవాది సిరాజ్తో సంబంధం ఉన్న బిహార్కు చెందిన ఆరిఫ్ అలియాస్ తాలిబ్ను కస్టడీకి త�
Dharmavaram | ఉగ్రవాద కదలికలతో సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం ఉలిక్కిపడింది. ధర్మవరం పట్టణానికి చెందిన నూర్ మహ్మద్ అనే యువకుడు పాకిస్థాన్లోని ఉగ్రవాద సంస్థలతో ఫోన్లు మాట్లాడుతూ.. చాటింగ్ చేస్తున్నట్లు గు�
Dharmavaram | శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్రవాదుల కదలికలు కలకలం సృష్టించాయి. కోట కాలనీకి చెందిన నూర్ మహమ్మద్ అనే వ్యక్తి పాకిస్థాన్కు తరచూ ఫోన్ కాల్స్ చేస్తున్నాడని, అక్కడి ఉగ్రవాదులతో చాటింగ్ చేస్త�