మానవ వైద్య పరిశోధన, వైద్య పరిశోధనలు చేపడుతున్న డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్పై జాతీయ మానవహక్కుల కమిషన్కు ఫిర్యాదు చేసినట్టు ప్రముఖ న్యాయవాది ఇమ్మానేని రామారావు మంగళవారం ప్రకటనలో తెలిపా రు.
ఉస్మానియా యూనివర్సిటీ ఈఐ హాస్టల్లో న్యాయ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న వైనంపై శుక్రవారం ప్రముఖ న్యాయవాది ఇమ్మానేని రామారావు ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశార�
జాతీయ మానవ హక్కుల కమిటీ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొండమడుగు గ్రామానికి చెందిన గాండ్ల రవి నియమితులయ్యారు. ఈ మేరకు జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా అధ్యక్షుడు యేల్లంల శ్రీధర్రెడ్డి సోమ�
NHRC | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' సినిమా ప్రిమీయర్ షో సందర్భంగా హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్రోడ్స్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) తీవ్రంగా స�
మహబూబ్నగర్లో కోట్ల విలువచేసే భూమిపై కన్నేసిన ఓ కాంగ్రెస్ నేత హైదరాబాద్లో ఉంటున్న బాధితులను బెదిరిస్తున్నాడు. సీఎం సోదరుల పేరు చెప్పి బలవంతంగా 3 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారని హైదరాబాద్�
BRS Party | తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మానవ హక్కులకు భంగం వాటిల్లుతొందని, విచారణ జరిపి మానవ హక్కులను కాపాడాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బిఆర్ఎస్ నాయకులందరం ఇవ�
రాష్ట్ర ప్రభుత్వంపై జాతీయ మానవహక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తంచేసింది. వికారాబాద్ జిల్లా పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగిన రైతులపై కేసులు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ ప్�
NHRC | ప్రభుత్వం ప్రజల విషయంపై స్పందించని పక్షంలో ఎన్హెచ్ఆర్సీ సంస్థ సమస్యను తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషిచేస్తుందన్నారు సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు పెందోట భూశంకరాచారి.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారంలోని సిగాచి పరిశ్రమపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కేసు నమోదు చేసింది. ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది ఇమ్మానేని రామారావు సిగాచి పరిశ్రమపై కేసు నమోదు చేయాలని జాతీ�
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర వద్ద గోదావరి నదిలో ఆదివారం జరిగిన ప్రమాదంలో ఐదుగురు మృతి చెందిన ఘటనపై న్యాయవాది ఇమ్మానేని రామారావు జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ)లో పిటీషన్ దాఖలు చేశారు.
రాజేంద్రనగర్ ఠాణాలో అనుమానాస్పదంగా మృతి చెందిన ఆటోడ్రైవర్ ఇర్ఫాన్ మృతి చెందిన ఘటనను జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) సుమోటోగా స్వీకరించింది. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపి వారం రోజుల్ల�
తెలంగాణ డీజీపీ జితేందర్పై జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) సీరియస్ అయింది. రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్లో ఓ యువకుడి మరణాన్ని సుమోటోగా స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ డీజీపీకి గురువారం నోటీసుల