సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారంలోని సిగాచి పరిశ్రమపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కేసు నమోదు చేసింది. ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది ఇమ్మానేని రామారావు సిగాచి పరిశ్రమపై కేసు నమోదు చేయాలని జాతీ�
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర వద్ద గోదావరి నదిలో ఆదివారం జరిగిన ప్రమాదంలో ఐదుగురు మృతి చెందిన ఘటనపై న్యాయవాది ఇమ్మానేని రామారావు జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ)లో పిటీషన్ దాఖలు చేశారు.
రాజేంద్రనగర్ ఠాణాలో అనుమానాస్పదంగా మృతి చెందిన ఆటోడ్రైవర్ ఇర్ఫాన్ మృతి చెందిన ఘటనను జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) సుమోటోగా స్వీకరించింది. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపి వారం రోజుల్ల�
తెలంగాణ డీజీపీ జితేందర్పై జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) సీరియస్ అయింది. రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్లో ఓ యువకుడి మరణాన్ని సుమోటోగా స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ డీజీపీకి గురువారం నోటీసుల
Collector Sandeep Kumar Jha | రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది. మంగళవారం ఆయనకు నోటీసులు జారీ చేసింది.
KTR | రాష్ట్ర ముఖ్యమంత్రిగా, హోం మినిస్టర్గా, కొడంగల్ ఎమ్మెల్యేగా లగచర్లలో పోలీసులు చేసిన దౌర్జన్యానికి బాధ్యత తీసుకొని.. సిగ్గు ఉంటే ముక్కు నేలకి రాసి రేవంత్ రెడ్డి రాజీనామా రాయాలి అని బీఆర్ఎస్ వర్కింగ్
‘మా భూములు మాకే’నని మర్లబడ్డ దేవీబాయి, పాత్లావత్ జ్యోతి, గోబీబాయి, హకీంపేట అనంతమ్మ, వాల్కీబాయి, రత్నిబాయి, మున్నీబాయి, సోనీబాయి వంటి ఎందరో గిరిజన బిడ్డల పోరాటంలో న్యాయం ఉందని జాతీయ మానవహక్కుల కమిషన్ గుర
తెలంగాణ డీజీపీ జితేందర్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్కు జాతీయ మానవ హక్కు ల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) నోటీసులు జారీచేసింది. ఈ మేరకు సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనను ఎన్హెచ్ఆర్సీ విచారణకు స్వీకరించింది. త�
జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) చైర్మన్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వీ రామసుబ్రమణియన్ సోమవారం నియమితులయ్యారు. ప్రభుత్వం లేదా ప్రభుత్వ ఉద్యోగి మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడితే విచార�
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం పూలకొమ్మ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ మృతులకు తిరిగి పో స్టుమార్టం నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీచేయలేమని హైకోర్టు స్పష్టంచేసింది.
సరోగసీ ఘటనలో ఒడిశాకు చెందిన ఓ యువతి ఈ నెల 25న భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న విషయంపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్ అయింది. యువతి ఆత్మహత్యను ఎన్హెచ్ఆర్సీ సుమోటోగా స్వీకరించింది. ఈ ఘటనలో ఎలాంటి చర్యలు తీస
లగచర్ల ఘటనపై విచారణను జాతీయ మానవ హక్కుల కమిషన్ వేగవంతం చేసింది. వికారాబాద్ జిల్లాలోని లగచర్లలో శనివారం పర్యటించిన కమిషన్ బృందం, ఆదివారం సంగారెడ్డి జిల్లా కంది జైలులో ఉన్న లగచర్ల రైతులను కలిసింది. తమ �
లగచర్ల ఘటనపై శనివారం జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యులు విచారించారు. ఫార్మా బాధిత రైతులు ఢిల్లీకెళ్లి తమకు న్యాయం చేయాలని జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేయగా.. కమిషన్ సూచనల మేరకు డిప్యూటీ రిజిస్ట�