ముంబై విమానాశ్రయంలో ఓ వృద్ధునికి వీల్చైర్ సదుపాయం కల్పించడంలో విఫలమైన ఎయిరిండియాపై డీజీసీఏ భారీ జరిమానా విధించింది. ఫిబ్రవరి 12న ముంబై విమానాశ్రయంలో ఓ వృద్ధునికి వీల్చైర్ లేక టెర్మినల్ వరకు నడుచు�
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోసం హైదరాబాద్లో నిర్వహించిన ర్యాలీపై ఎన్హెచ్ఆర్సీలో మంగళవారం కేసు నమోదైంది. ‘స్కిల్' కేసులో జైలు నుంచి విడుదలైన బాబును హైదరాబాద్కు తీసుకొచ్చే క్రమంలో టీడీపీ శ్రేణ�
2021-2022లో పోలీసు కస్టడీలో మొత్తం 175 మరణాలు సంభవించినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు. 2020-2021లో 100, 2019-2021లో 112, 2018-2019లో 136, 2017-2018లో 146 లాకప్ డెత్లు నమోదయ్యాయని చెప్పారు.
గ్రామస్తులు విధించిన సామాజిక బహిష్కరణ పట్ల ఆ ఇద్దరు సోదరులు కలత చెందారు. రక్షణ దళాల్లో పనిచేస్తున్న అరవింద్ కుమార్, వినయ్ కుమార్ ఈ సామాజిక దురాచారాన్ని వ్యతిరేకిస్తూ జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హె
NHRC | న్యూఢిల్లీ : బిహార్ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) నోటీసులు జారీ చేసింది. కైమూర్ జిల్లాలో వృద్ధ ఉపాధ్యాయుడిని పోలీసులు చితకబాదిన విషయం తెలిసిందే.
Spurious Liquor Tragedy | బీహార్లో కల్తీ మద్యం సేవించి 60 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన ఘటనకు సంబంధించిన కేసును జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) సుమోటోగా
‘మీరు ఇస్తున్న హామీలు, చెప్తున్న అంశాలపై స్పష్టత ఇస్తేనే మీపై ప్రజల్లో నమ్మకం కలుగుతుంది. లేదంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాదిరిగానే మీతో కూడా ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉండదు’ అని మానవ హక్కుల వేదిక క�
Kerala Human Sacrifice | కేరళలోని పతనంతిట్ట నరబలి వ్యవహారంలో సిట్ దర్యాప్తు జరుపుతున్నది. హత్య కేసులో పోలీసులు ఇప్పటి వరకు ముగ్గురి అరెస్టు చేశారు. సిట్ శనివారం ఇద్దరు నిందితులు భగవాల్ సింగ్, లైలా ఇంటికి చేరుకొని
తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని కూడా భుజాన ఎత్తుకున్నది. విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది ఉద్యమాన్ని ఉవ్వెత్తుకు తీసుకెళ్లారు. ప్రస్తుతం ప్రభుత్వం జారీ చేస్తున్న ఉద్యోగాలను ఒడిసిపట్టుకునేందుకు...