IND vs AUS | స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో ఘోర పరాభవం నుంచి బయటపడేందుకు టీమిండియా ఆస్ట్రేలియాతో జరిగే తొలి రెండు టెస్టుల్లో రాణించాల్సిన అవసరం ఉందని మాజీ కోచ్ రవిశాస్త్రి పేర్కొన్నారు. న�
కెనడాలో రెచ్చిపోతున్న ఖలిస్థాన్ వేర్పాటువాదులు, మద్దతుదారులు.. ఇప్పుడు న్యూజిలాండ్లోనూ భారత్ను టార్గెట్ చేశారు. ఆదివారం ఆక్లాండ్ నగరంలో ఖలిస్థాన్ ఏర్పాటుపై ‘రిఫరెండం’ను నిర్వహించటం సంచలనం రేపి
న్యూజిలాండ్తో టెస్టు సిరీస్లో భారత్ వైట్వాష్కు గురికావడంపై బీసీసీఐ ప్రత్యేకంగా దృష్టి సారించింది. సొంతగడ్డపై ఎప్పుడూ లేని రీతిలో తొలిసారి సిరీస్ క్లీన్స్వీప్ ఎదుర్కొవడాన్ని బోర్డు సిరీయస్�
స్వదేశంలో తిరుగులేని శక్తిగా ఉన్న భారత క్రికెట్ జట్టును న్యూజిలాండ్ టెస్టు సిరీస్ ఒక్కసారిగా హిమాలయాల నుంచి పాతాళానికి పడేసింది. ఇన్నాళ్లుగా ఏ స్పిన్ పిచ్లను మన బలమని చెప్పుకున్నామో ఈ సిరీస్లో అ
అనూహ్య మలుపులు తిరిగిన ముంబై టెస్టులో భారత్కు అభిమానులు ఎంతమాత్రమూ జీర్ణించుకోలేని అవమానకర ఓటమి ఎదురైంది. న్యూజిలాండ్ స్పిన్ ఉచ్చులో పడి భారత బ్యాటర్లు విలవిల్లాడిన వేళ.. 24 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వ�
స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో వైట్వాష్ తప్పాలంటే తప్పక గెలవాల్సిన మూడో టెస్టులో భారత్ పట్టు బిగించింది. వాంఖడే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో కివీస్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి
Ind Vs Nz: ముంబై టెస్టులో ఇండియా 263 రన్స్కు ఆలౌటైంది. దీంతో భారత్కు 28 పరుగుల ఆధిక్యం లభించింది. న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్కు అయిదు వికెట్లు దక్కాయి.
ఇప్పటికే టెస్ట్ సిరీస్ను సొంతం చేసుకున్న మంచి ఊపుమీదున్న న్యూజిలాండ్.. చివరి మ్యాచ్లోనూ భారత్ను (India vs New Zealand) ఓడించాలని ఉవ్వీలూరుతున్నది. సొంతగడ్డపై భారత్ను క్లీన్స్వీప్ చేయాలని భావిస్తున్నది. ఇప్�
భారత్, న్యూజిలాండ్ మహిళల క్రికెట్ జట్ల మధ్య జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను టీమ్ఇండియా 2-1తో గెలుచుకుంది. మంగళవారం ముగిసిన సిరీస్ నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింద
సుల్తాన్ జోహర్ కప్లో భారత యువ హాకీ జట్టు కాంస్య పతకం సొంతం చేసుకుంది. శనివారం జరిగిన వర్గీకరణ పోరులో భారత్ 3-2 (పెనాల్టీ షూటౌట్)తో న్యూజిలాండ్పై విజయం సాధించింది.