IND vs NZ 2nd Test | ఎవరూ తీసుకున్న గోతిలో వాళ్లే పడ్డట్లు ఉంది భారత క్రికెట్ జట్టు పరిస్థితి. పిచ్ను అంచనా వేయడంలో విఫలమై బెంగళూరులో భారీ ఓటమి మూటగట్టుకుంటే సిరీస్ గెలువాలంటే కచ్చితంగా గెలువాల్సిన పుణెలో మనోళ్�
భారత మహిళా క్రికెట్ జట్టు ఆల్రౌండర్ దీప్తిశర్మ (41, 1/35) ఆల్రౌండ్ షోతో అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన తొలి వన్డేలో టీమ్ఇండియా ఘన విజయం సాధించింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా గురువారం జ�
ఇటీవలే దుబాయ్ వేదికగా ముగిసిన ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ను గెలిచిన జోష్లో ఉన్న న్యూజిలాండ్ క్రికెట్ జట్టుతో భారత అమ్మాయిల మూడు మ్యాచ్ల వన్డే సిరీస్కు గురువారం తెరలేవనుంది.
న్యూజిలాండ్ వర్ధమాన క్రికెటర్ చాడ్ బోవ్స్ లిస్ట్-ఏ క్రికెట్లో అత్యంత వేగవంతమైన ద్విశతకాన్ని నమోదుచేశాడు. 103 బంతుల్లోనే అతడు డబుల్ సెంచరీ సాధించి లిస్ట్-ఏ క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించడమ�
స్వదేశంలో న్యూజిలాండ్తో గురువారం నుంచి పూణె వేదికగా జరగాల్సి ఉన్న రెండో టెస్టుకు భారత స్టార్ బ్యాటర్ శుభ్మన్ గిల్తో పాటు వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఫిట్గా ఉన్నారని టీమ్ఇండియా అసిస్టెంట్ కోచ�
అక్టోబర్ 20, 2024..న్యూజిలాండ్ క్రికెట్ చరిత్రలో మరుపురాని రోజు. ఓవైపు పురుషుల జట్టు 36 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత్లో భారత్పై టెస్టుల్లో చారిత్రక విజయం సాధిస్తే..మరోవైపు తామేం తక్కువ కాదన్నట్లు మహి�
గళూరు వేదికగా జరుగుతున్న తొలి టెస్టు (Bengaluru Test) చివరిరోజు ఆట ప్రారంభమైంది. మ్యాచ్పై పూర్తి ఆధిపత్యం సాధించిన న్యూజిలాండ్ను అడ్డుకునేందుకు భారత బౌలర్లు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఆట ప్రారంభమైన తొల
Sarfaraz Khan: సూపర్ ఇన్నింగ్స్ ఆడిన సర్ఫరాజ్ ఔటయ్యాడు. ఇండియాను గట్టెక్కించి .. భారీ షాట్లు ఆడే ప్రయత్నంలో వికెట్ను సమర్పించుకున్నాడు. వ్యక్తిగతంగా 150 రన్స్ చేసి నిష్క్రమించాడు. మరో వైపు డేరింగ్ ఇ�
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్ ఫైనల్ చేరింది. శుక్రవారం వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో కివీస్ 8 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్లో దక్షిణాఫ్రికాతో అమీతుమీకి సిద్ధమయ్యారు. విండీస్ను గెలిపించ�
New Zealand All Out: బెంగుళూరు టెస్టు తొలి ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ జట్టు 402 పరుగులకు ఆలౌటైంది. దీంతో కివీస్కు 356 పరుగుల ఆధిక్యం లభించింది. బ్యాటర్ రచిన్ రవీంద్ర 134 రన్స్ చేసి కుల్దీప్ బౌలింగ్లో ఔటయ్యాడు.
Rachin Ravindra: కివీస్ బ్యారట్ రచిన్ రవీంద్ర .. బెంగుళూరు టెస్టులో సెంచరీ చేశాడు. తొలి ఇన్నింగ్స్లో అతను 104 పరుగుల చేసి క్రీజ్లో ఉన్నాడు. ప్రస్తుతం కివీస్ 299 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. రవీంద్రకు ఇది
Rishabh Pant: గాయపడ్డ రిషబ్ పంత్.. ఇవాళ కీపింగ్కు దూరం అయ్యాడు. మూడవ రోజు ఆటకు రిషబ్ అందుబాటులో ఉండడు అని బీసీసీఐ చెప్పింది. మరో వైపు కివీస్ 223 రన్స్కు 6 వికెట్లు కోల్పోయింది.