హోరాహోరీ పోరాటాలతో అభిమానులను ఉర్రూతలూగిస్తున్న టీ20 ప్రపంచకప్ చివరి అంకానికి చేరుకుంది. అనూహ్య ఫలితాలతో గ్రూప్ దశ ముగియగా.. బుధవారం తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్తో పాకిస్థాన్ తలపడనుంది
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్స్కు అంపైర్లను ఐసీసీ ఖరారు చేసింది. నవంబర్ 10న ఇండియా-ఇంగ్లండ్ తలపడే రెండో సెమీఫైనల్కు శ్రీలంకకు చెందిన కుమార ధర్మసేన, ఆస్ట్రేలియాకు చెందిన పాల్ రీ�
ప్రపంచకప్లో న్యూజిలాండ్ సెమీఫైనల్కు దూసుకెళ్లింది. వరుస విజయాలతో జోరుమీదున్న న్యూజిలాండ్.. శుక్రవారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో 35 పరుగుల తేడాతో ఐర్లాండ్ను చిత్తు చేసింది.
Joshua Little Hat-trick: ఐర్లాండ్ బౌలర్ జోష్ లిటిల్.. టీ20 వరల్డ్కప్లో హ్యాట్రిక్ తీశాడు. న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో లిటిల్ ఇవాళ వరుసగా మూడు బంతుల్లో ముగ్గుర్ని ఔట్ చేశాడు. కివీస్ బ్యాటర్లు విలియమ్సన
T20 worldcup:టీ20 వరల్డ్కప్లో ఐర్లాండ్తో జరుగుతున్న మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు పవర్ప్లేలో వికెట్ నష్టానికి 52 రన్స్ చేసింది. ఫిన్ అలెన్ దూకుడుగా ఆడి 18 బంతుల్లో 32 రన్స్ చేసి ఔటయ్యాడు. అలెన్ ఇన్నింగ�
న్యూజిలాండ్ అంధకారంలోకి వెళ్లాలనుకుంటున్నది. డార్క్ స్కై నేషన్గా మారాలనుకుంటున్నది. అదేమిటి అందరూ వెలుతురు కోరుకుంటారు.. కానీ చీకటిని కోరుకుంటున్నదేమిటి? అనుకుంటున్నారా? ఈ చీకటి జంతుజాలానికి మేలు చ
India Team Squad | న్యూజిలాండ్తో జరిగే టీ20, వన్డే సిరీస్, బంగ్లాదేశ్తో వన్డే, టెస్టు సిరీస్లకు భారత జట్టును బీసీసీఐ సోమవారం ప్రకటించింది. టీ20 ప్రపంచకప్ తర్వాత భారత్ న్యూజిలాండ్లో పర్యటించనుంది. ఈ సందర్భంగా ఇరు �
T20 world cup:టీ20 వరల్డ్కప్లో భాగంగా ఇవాళ న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ను రద్దు చేశారు. వర్షం కారణంగా ఆ మ్యాచ్ను ఆపేసినట్లు నిర్వాహకులు తెలిపారు. మెల్బోర్న్లో ఇవాళ ఉదయం ఇంగండ్, ఐర్లాం�