Rajanna Siripattu | అంతర్జాతీయ వేదికపై సిరిసిల్ల పట్టుచీర ‘రాజన్న సిరిపట్టు’ ఆవిష్కృతమైంది. సిరిసిల్ల నేతన్నలు తయారు చేసిన పట్టుచీరలు న్యూజిలాండ్కు చెందిన మంత్రి ప్రియాంక రాధాకృష్ణన్
Jimmy Neesham | పని ఒత్తిడి తగ్గించుకోవడానికి ఇటీవల చాలా మంది క్రికెటర్లు షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొన్నిరోజుల క్రితం స్టార్ కివీస్ పేసర్ ట్రెంట్ బౌల్ట్.. న్యూజిల్యాండ్ క్రికెట్ తనకు అందిం�
మెల్బోర్న్: న్యూజిలాండ్తో జరిగిన రెండో వన్డే ఆస్ట్రేలియా ఈజీ విజయాన్ని నమోదు చేసింది. అయితే ఆ మ్యాచ్లో కివీస్ బ్యాటర్లను రనౌట్ చేసే సమయంలో గమ్మత్తు జరిగింది. కివీస్ బ్యాటర్ కేన్ విలియ�
మెల్బోర్న్: ఐసీసీ టీ20 వరల్డ్కప్ 2022 టోర్నమెంట్ ఆస్ట్రేలియాలో అక్టోబర్లో జరగనున్న విషయం తెలిసిందే. ఆ టోర్నీ ప్రారంభానికి ముందు వార్మప్ మ్యాచ్లు జరుగుతాయి. అయితే ఆ వార్మప్ మ్యాచ్లకు చెం
బ్రిడ్జ్టౌన్: పరుగుల వరద పారిన పోరులో న్యూజిలాండ్దే పైచేయి అయింది. వెస్టిండీస్తో సోమవారం ఉదయం ముగిసిన మూడో వన్డేలో కివీస్ 5 వికెట్ల తేడాతో గెలిచి 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది. మొదట విండీస్ 50 ఓవర్లలో 8
బ్రిడ్జ్టౌన్: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన న్యూజిలాండ్ జట్టు.. వెస్టిండీస్తో జరిగిన రెండో వన్డేలో 50 పరుగుల తేడాతో (డక్ వర్త్ లూయిస్ ప్రకారం) గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 48.2
న్యూఢిల్లీ: న్యూజిలాండ్ మాజీ ఆటగాడు రాస్ టేలర్ తన ఆత్మ కథ ‘బ్లాక్ అండ్ వైట్’లో సంచలన విషయాలు బయటపెట్టాడు. న్యూజిలాండ్ క్రికెట్లోనూ జాతి వివక్ష ఉందని బాంబ్ పేల్చిన టేలర్.. ఐపీఎల్ సందర్భంగా రా�
వెల్లింగ్టన్: తానుకూడా ఎన్నోసార్లు జాతి వివక్ష ఎదుర్కొన్నానని న్యూజిలాండ్ క్రికెటర్ రాస్ టేలర్ పేర్కొన్నాడు. కొంతమంది సహచర ఆటగాళ్లనుంచి వివక్ష ఎదుర్కొన్నానని తన జీవితగాథ ‘బ్లాక్ అండ్ వైట్’ �
ఇటు మోదంఅటు ఖేదం భారీ ఆశలతో బర్మింగ్హామ్ బరిలోకి దిగిన భారత మహిళల హాకీ జట్టుకు అనూహ్య పరాజయం ఎదురైంది. అంపైర్ల తప్పిదానికి మన జట్టు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఆస్ట్�
న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ హీత్ డెవిస్ తాను స్వలింగ సంపర్కుడినని సంచలన ప్రకటన చేశాడు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కీలకమైన విషయాలను అతడు తాజాగా ఓ ఆన్లైన్ మ్యాగజీన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడి
146 దేశాలకుగాను భారత్ ర్యాంకు 135 గతంలో పోల్చితే ఐదు స్థానాలే మెరుగు హెల్త్, సర్వైవల్ సూచీలో మరీ దారుణం చిట్టచివరన 146వ స్థానంలో మన దేశం ప్రపంచ ఆర్థిక వేదిక నివేదికలో వెల్లడి జెనీవా, జూలై 13: ఇప్పటికే పలు అంతర�
ప్రతిష్ఠాత్మక హాకీ ప్రపంచకప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో భాగంగా భారత్..న్యూజిలాండ్తో తలపడనుంది. టోర్నీలో ఆడిన రెండు మ్యాచ్లను డ్రా చేసుకున్న సవిత సారథ్యంలోని టీమ్ఇండి�
అంతర్జాతీయ కార్మిక సంఘాలు నిత్యం నినదించే ‘సమాన పనికి సమాన వేతనం’ అన్న మూలసూత్రాన్ని న్యూజిలాండ్ క్రికెట్ (NZC) ఒంటబట్టించుకుంది. తాజాగా ఆ దేశ క్రికెట్ బోర్డు చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకుంది. న్యూజిలా�