ఓ న్యూజిలాండ్ కంపెనీ తమ ఉద్యోగులకు అపరిమిత సెలవలను ఆఫర్ చేసింది. హై ట్రస్ట్ మోడల్గా చెబుతున్న కంపెనీ తమ ఉద్యోగులకు వీలైనన్ని సెలవలు తీసుకునే వెసులుబాటు కల్పించింది.
తక్కువ ధరకే బియ్యం, చక్కెర, పప్పులు, పాలు వంటి నిత్యావసరాలు కావాలంటే మీరు ఏం చేస్తారు? ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చే సూపర్ మార్కెట్ లేదా ఆన్లైన్ పోర్టల్ను వెదుకుతారు. తక్కువ ధరల్లో నిత్యావసరాలను కొనేందుక�
Russia | ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ప్రధానులపై రష్యా (Russia) నిషేధం విధించింది. తమ దేశంలోకి వారిని అనుమతించేది లేదని స్పష్టం చేసింది. ప్రధానులే కాదు ఆ రెండు దేశాలకు చెందిన పలువురు మంత్రులు, ఎంపీలు కూడా తమ దేశంలోకి �
హామిల్టన్: సీనియర్ బ్యాటర్ రాస్ టేలర్ న్యూజిలాండ్ తరఫున చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడేశాడు. నెదర్లాండ్స్తో సిరీస్ అనంతరం కెరీర్ ముగించనున్నట్లు ముందే ప్రకటించిన టేలర్కు.. జట్టు సభ్యులు విజయంతో
New Zealand | ఆస్ట్రేలియన్ల కోసం తన దేశ సరిహద్దులను తెరవాలని న్యూజిలాండ్ (New Zealand) ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్ 12 నుంచి ఆస్ట్రేలియా పౌరులు తమ దేశంలో పర్యటించవచ్చని న్యూజిలాండ్ ప్రధాని జెసిండా అడ్రెన్ (PM Jacinda Ard
మహిళల వన్డే ప్రపంచకప్ డునెడిన్ (న్యూజిలాండ్): సొంతగడ్డపై జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్లో న్యూజిలాండ్ జట్టు బోణీ కొట్టింది. సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్లో న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో బంగ్లాదేశ�
వెల్లింగ్టన్: కోవిడ్ టీకా నియమావళికి వ్యతిరేకంగా న్యూజిలాండ్లో నిరసనలు వెల్లువెత్తున్నాయి. అయితే ఆ ఆందోళనలు ఇవాళ హింసాత్మకంగా మారాయి. గత 23 రోజుల నుంచి పార్లమెంట్ భవనం ముందు నిరసనకా�
అద్వితీయ ప్రదర్శనతో చెలరేగిన దక్షిణాఫ్రికా లెక్కసరి చేసింది. తొలి టెస్టులో న్యూజిలాండ్ చేతిలో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకుంటూ సఫారీ జట్టు రెండో మ్యాచ్లో 198 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా
సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన న్యూజిలాండ్ జట్టు.. 18 ఏండ్ల సుదీర్ఘ విరామం అనంతరం దక్షిణాఫ్రికాపై టెస్టు మ్యాచ్ నెగ్గింది. మూడు రోజుల్లోనే ముగిసిన తొలి టెస్టులో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 276 పరుగుల తేడాతో
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ జన్మదినది వేడుకలను మూడు రోజుల పాటు(15,16,17,) ఘనంగా నిర్వహించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగా న్యూజిలాం�
క్వీన్స్టౌన్: ఇండియాతో జరిగిన రెండవ వన్డేలో న్యూజిలాండ్ మహిళల జట్టు మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. క్వీన్స్టౌన్లో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియన్ మహిళల జట్టు నిర�
వచ్చే నెలలో జరుగనున్న మహిళల వన్డే ప్రపంచకప్ కోసం భారత జట్టు కసరత్తులు ప్రారంభించింది. ఇందులో భాగంగా న్యూజిలాండ్తో నేడు ఏకైక టీ20 మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతున్నది. దాదాపు నెలన్నర ముందే మెగాటోర్నీ జరుగన
న్యూజిలాండ్ మాజీ ఆల్రౌండర్ క్రిస్ క్రెయిన్స్ ఆరోగ్యంపై దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉన్నది. ఇప్పటికే పలుమార్లు గుండెకు శస్త్రచికిత్సలు చేయించుకోవడంతో పాటు పక్షవాతం బారిన పడిన క్రెయిన్స్కు తాజాగా క్�
Jacinda Ardern | న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్ పెండ్లికి కరోనా ఆంక్షలు అడ్డొచ్చాయి. కరోనా కొత్త వేరియంట్ కేసులు పెరుగుతుండటంతో ఆదివారం అర్ధరాత్రి నుంచి దేశంలో కరోనా ఆంక్షలను కఠినతరం చేశారు