నేపియర్: ఇండియాతో జరుగుతున్న మూడవ టీ20లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నది న్యూజిలాండ్. వర్షం వల్ల టాస్ను అరగంట ఆలస్యంగా వేశారు. ఇండియా జట్టులో ఓ మార్పు చేశారు. వాషింగ్టన్ సుందర్ స్థానంలో హర్షల్ పటేల్ను తీసుకున్నారు. తొలి టీ20 వర్షం వల్ల రద్దు అయిన విషయం తెలిసిందే. ఇక రెండవ మ్యాచ్లో ఇండియా ఘన విజయం సాధించింది. ఆ మ్యాచ్లో సూర్య కుమార్ యాదవ్ సూపర్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.
New Zealand have won the toss and will bat first in the third T20I 🏏
Watch the #NZvIND T20I series LIVE on https://t.co/MHHfZPQi6H (in select regions) 📺 pic.twitter.com/K9aiPrcVb8
— ICC (@ICC) November 22, 2022