నేపియర్: న్యూజిలాండ్, ఇండియా మధ్య జరగాల్సిన మూడవ టీ20 ఆలస్యం అవుతోంది. వర్షం వల్ల టాస్ వాయిదా వేశారు. ప్రస్తుతం నేపియర్లో స్వల్పంగా చినుకులు పడుతున్నాయి. మెక్లీన్ పార్క్ పిచ్పై ఇంకా కవర్స్ ఉన్నాయి. తొలి టీ20 వర్షం వల్ల రద్దు అయిన విషయం తెలిసిందే. ఇక రెండవ మ్యాచ్లో ఇండియా ఘన విజయం సాధించింది. ఆ మ్యాచ్లో సూర్య కుమార్ యాదవ్ సూపర్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇవాళ్టి మ్యాచ్ అరగంట ఆలస్యంగా ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
The rain continues to linger at McLean Park so the covers stay on and the toss is delayed until further notice 🏏 #NZvIND #CricketNation pic.twitter.com/fNJ18JkBm7
— BLACKCAPS (@BLACKCAPS) November 22, 2022