పాకిస్థాన్తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ దీటుగా బదులిస్తున్నది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన పాకిస్థాన్ మొదటి ఇన్నింగ్స్లో 438 పరుగులు చేసింది.
Kane Williamson | న్యూజిలాండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ (Kane Williamson) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అన్నిఫార్మట్లకు కెప్టెన్గా వ్యవహరిస్తున్న విలియమ్సన్ టెస్ట్ క్రికెట్లో కివీస్ నాయకత్వ
బట్టల ఎగుమతి చాటున తమిళనాడు నుంచి హైదరాబాద్, పుణె మీదుగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్కు సింథటిక్ డ్రగ్స్ సరఫరా చేస్తున్న అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠాను రాచకొండ మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు పట�
క్రికెట్ అభిమానులకు శుభవార్త. హైదరాబాద్ నగరం మరోమారు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్కు వేదిక కాబోతున్నది. వచ్చే ఏడాది తొలి మూడు నెలలు టీమ్ఇండియా బిజీ షెడ్యూల్తో గడపనుంది.
సీనియర్ స్థాయిలో భారత జాతీయ జట్టు తరఫున రెండు టెస్టులు, 21 వన్డేలు, 46 టీ20లు ఆడిన షఫాలీ వర్మ సారథ్యంలో భారత అండర్-19 జట్టు వరల్డ్ కప్ బరిలోకి దిగనుంది.
న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ పవర్లిఫ్టింగ్ చాంపియన్షిప్లో రాష్ర్టానికి చెందిన మల్లికా రాఘవేందర్ నాలుగు పసిడి పతకాలతో మెరిసింది. గురువారం జరిగిన మహిళల సీనియర్ 84కిలోల కేటగిరీలో �
IND Vs NZ | మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా క్రైస్ట్చర్చ్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న చివరి వన్డే కూడా వర్షం కారణంగా రద్దైంది. మొదటి మ్యాచ్లో టీమిండియాపై న్యూజిలాండ్ విజయం సాధించగా.. రెండో వన్డే వర్ష
పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఆర్సీ 15 (RC15) చిత్రం కొన్ని రోజులుగా న్యూజిలాండ్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా న్యూజిలాండ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది టీం
IND Vs NZ | మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా క్రైస్ట్చర్చ్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న చివరి వన్డేలో టీమ్ఇండియా ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగల
వర్షం ప్రభావం మధ్య సాగుతున్న భారత్, న్యూజిలాండ్ సిరీస్లో నేడు మూడో వన్డే జరుగనుంది. పరుగుల వరద పారిన తొలి పోరులో న్యూజిలాండ్ గెలుపొందగా.. రెండో మ్యాచ్ వర్షార్పణమైంది.
Shikhar Dhawan | న్యూజిలాండ్తో అమీతుమీకి టీమిండియా సిద్ధమవుతోంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి వన్డేలో ఓడి 1-0తో వెనుకబడిన ధావన్ సేన.. రెండో మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే. దీంతో క్రిస్ట్చర్�
బౌలర్లు సత్తాచాటడంతో న్యూజిలాండ్ అండర్-19 మహిళల జట్టుతో జరిగిన తొలి టీ20లో భారత అమ్మాయిలు విజయం సాధించారు. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింద�