రాజ్కోట్, ఏప్రిల్ 22: ఇక విదేశీ వాణిజ్యం రూపాయి కరెన్సీల్లో జరిగే అవకాశాలున్నాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.
బ్రిటన్, సింగపూర్, న్యూజిలాండ్ దేశాలు కలుపుకొని 18 దేశాలకు చెందిన బ్యాంకుల కరస్పాండెంట్ల విజ్ఞప్తుల మేరకు ఆర్బీఐ ప్రత్యేక రుపీ వాస్ట్రో అకౌంట్స్ ప్రారంభానికి అనుమతిచ్చింది.