పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రి పీయూ ష్ గోయల్ బరితెగించి మాట్లాడారని, ధాన్యం కొనుగోళ్లపై ఆయన చెప్పినవ న్నీ అబద్ధాలేనని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆగ్ర హం వ్యక్తంచేశారు. క
ప్రత్యర్థులను వేధించడంలో ఆరితేరిన బీజేపీ నేతలు ప్రశ్నించినవారిపైనా, వారి కుటుంబంపై నాదర్యాప్తు సంస్థల దాడులు భౌతిక దాడులకూ తెగబడుతున్న ఆ పార్టీ నేతలు బుల్డోజర్తో తొక్కిస్తామంటూ బహిరంగంగానే బెదిరిం�
సిద్దిపేట : వడ్లు కొనమంటే నూకలు తినమని తెలంగాణ ప్రజలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవమానిస్తున్నది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మనల్ని నూకలు తినమనడం అంటే యావత్తు తెలంగాణ ప్రజలను అవమాన పరచడమేనని వైద్య
ఇవేం మాటలంటూ ఉమ్మడి జిల్లా రైతుల ఆగ్రహం పీయూష్ మాటతీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు ధాన్యం కొనాల్సిందేనంటూ పంచాయతీల పట్టు ఏకగ్రీవ తీర్మానం చేసిన వనపర్తి జెడ్పీ కొనే వరకు పోరాటం ఆగదంటూ టీఆర్ఎస్ అల్�
‘తెలంగాణ ప్రజలకు నూకలు తినిపించటం నేర్పించండి’ అన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. ఈ వ్యాఖ్యలపై మండిపడ్డ నెటిజన్లు సోషల్ మీడియాలో బీజేపీపై దుమ
రాష్ట్ర రైతాంగాన్ని అవమానించేలా మాట్లాడిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అహంకారాన్ని వీడాలని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి హితవు పలికారు. తెలంగాణ ప్రజలకు నూకలు తినడం అలవాటు చేయండని వ్యాఖ్య�
గోయల్.. ఇంత అహంకారమా..? ధాన్యం కొనాల్సింది పోయి కేంద్రం కొర్రీలు పంజాబ్ తరహాలో కొనడం సాధ్యం కాదంటూ తిరకాసు తాజాగా తెలంగాణ ప్రజానీకాన్ని అవమానపరిచేలా కేంద్రమంత్రి పీయూష్ వ్యాఖ్యలు ‘నూకలు తినండి’ అంటూ �
కేంద్ర మంత్రికి తెలంగాణ ప్రజల సూటి ప్రశ్న కేంద్ర మంత్రికి తెలంగాణ ప్రజలు, రైతుల సూటి ప్రశ్న ధాన్యం కొనుగోలుపై బీజేపీ సర్కార్ మీనమేషాలు మరోసారి రైతులను అమానించిన కేంద్రం బీజేపీకి రోజులు దగ్గర పడ్డాయంట�
ఆదిలాబాద్ : కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ ప్రజలు నూకలు తినాలి అంటూ అవమాన పరిచేలా మాట్లాడుతున్నారు. వడ్లు కొనుగోలు చేయాలని చట్టంలో ఉన్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అటవీ, పర్యావరణ శాఖ మంత్�