రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం దక్కింది. అనలిటిక్స్ ఇండియా మ్యాగజైన్ తాజాగా ప్రకటించిన ‘ఇండియాస్ 100 మోస్ట్ ఇన్ఫ్లూయెన్షియల్ పీపుల్ ఇన్ ఏఐ- 2025’ జాబితాలో ఆయన�
జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్సిటీ అభివృద్ధికి సహకరించాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్కు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం.. గోయల్త�
ఏపీ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు తృటిలో ప్రమాదం తప్పింది. సోమవారం తిరుపతి నుంచి కృష్ణపట్నం వెళ్లేందుకు హెలికాప్టర్ ఎక్కిన తర్వాత అందులో సాంకేతిక లోపం ఉన్నట్టు తేలడంతో ఆయన పర్యటన రద్దయ�
చైనాలో ఔత్సాహిక పారిశ్రామికులు ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీ పరిజ్ఞానం, సెమికండక్టర్లు, కృత్రిమ మేథపై పనిచేస్తుండగా, భారత్లో అనేక స్టార్టప్లు సాంకేతిక పురోగతి వైపు కృషి చేయకుండా తక్కువ ఆదాయం వచ్చే చి�
పన్నులు చెల్లించిన దామాషా ప్రకారం కేంద్ర నిధులు కావాలని కొన్ని రాష్ర్టాలు, కొందరు నేతలు డిమాండ్ చేయడం అల్పమైన ఆలోచన అని, దురదృష్టకరమని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూశ్ గోయల్ పేర్కొన్నారు.
దేశీయ ఆన్లైన్ మార్కెట్పై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే దేశంలో వేగంగా విస్తరిస్తున్న ఈ-కామర్స్ వృద్ధి ఆందోళనకరమైన అంశమేనని వ్యాఖ్యానించారు. ఈ-కామర్�
Piyush Goyal | ఏంజిల్ ట్యాక్స్ రద్దుతో స్టార్టప్ల్లో పెట్టుబడులు పెట్టేందుకు అన్ని వర్గాల ఇన్వెస్టర్లకు సాయ పడుతుందని కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు.
Piyush Goyal | ప్రజాకర్షక పథకాలు, ఉచిత పథకాల వల్ల దీర్ఘకాలంలో దేశానికి నష్టం చేకూరుస్తాయని కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య వ్యవహారాలశాఖ మంత్రి పీయూష్ గోయల్ తేల్చి చెప్పారు.
రాజకీయాలు, పార్టీలకు అతీతంగా వ్యవహరించాల్సిన ఒక విద్యా సంస్థ బలవంతంగా తన విద్యార్థులను బీజేపీ ఆధ్వర్యంలో జరిగే సెమినార్కు పంపిన ఘటన ముంబైలో చోటుచేసుకుంది.
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మోదీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగుల డీఏ(కరవు భత్యం)ను, పెన్షనర్ల డీఆర్ను 4 శాతం పెంచింది. దీంతో ఇప్పటివరకు జీతం/పింఛన్�
రిజిస్టర్డ్ గోడౌన్లలో రైతులు నిల్వ చేసుకున్న తమ ఉత్పత్తులపై రుణాలు పొందేందుకు వీలుగా డిజిటల్ ప్లాట్ఫాంను కేంద్ర ఆహారా, వినియోగదారుల వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్ సోమవారం ప్రారంభించారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రాబోయే ద్రవ్యసమీక్షల్లో వడ్డీరేట్లను తగ్గిస్తుందన్న విశ్వాసాన్ని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్ వ్యక్తం చేశారు.
Bharat Rice | ‘భారత్ రైస్' బ్రాండ్ పేరుతో బియ్యం అమ్మకాల్ని కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రారంభించింది. సబ్సిడీ రేటులో కిలో రూ.29 ధరకు 5 కిలోలు, 10 కిలోల బియ్యం బ్యాగుల్ని మార్కెట్లోకి విడుదల చేసింది.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ వరంగల్ పారిశ్రామిక కారిడార్లో ప్రాధాన్య అంశంగా ప్రతిపాదించిన ఫార్మాసిటీని రద్దు చేసేందుకు అనుమతించాలని సీఎం రేవంత్రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశ�