New Zealand | న్యూజిలాండ్ తదుపరి ప్రధానిగా మాజీ మంత్రి క్రిస్ హిప్కిన్స్ (Chris Hipkins) ఎన్నిక దాదాపు ఖరారయింది. ప్రస్తుత ప్రధాని జెసిండా ఆర్డెన్ (Jacinda Ardern) తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు
సొంతగడ్డపై వరుస సిరీస్ విజయాలు సాధిస్తున్న టీమ్ఇండియా.. మరో పోరుకు రెడీ అయింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శనివారం భారత్, న్యూజిలాండ్ మధ్య ఇక్కడ రెండో వన్డే జరుగనుంది.
న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెన్ ఫిబ్రవరి 7న తన పదవికి రాజీనామా చేయాలని సంచలన నిర్ణయం తీసుకొన్నారు. గురువారం అధికార లేబర్ పార్టీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆమె రాజీనామా ప్రకటన చేశారు
Jacinda Ardern | వచ్చేనెల మొదటి వారంలో తాను ప్రధాని పదవి నుంచి తప్పుకుంటున్నట్లు న్యూజిలాండ్ పీఎం జెసిండా ఆర్డెర్న్ (Jacinda Ardern) ప్రకటించారు. ఇదే తనకు సరైన సమయమని, ప్రధాని పదవికి రాజీనామా
నాలుగేండ్ల తర్వాత హైదరాబాద్ వేదికగా అంతర్జాతీయ మ్యాచ్ జరుగబోతున్నది. తమ అభిమాన క్రికెటర్ల ఆటను చూసేందుకు ఫ్యాన్స్ వేయి కండ్లతో ఎదురుచూస్తున్నారు. కష్టనష్టాలకు ఓర్చుకుని ఆటను ఆస్వాదించేందుకు సిద్ధ
న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్లో భాగంగా సోమవారం జరిగిన తొలి వన్డేలో పాకిస్థాన్ ఆరు వికెట్ల తేడాతో గెలుపొంది శుభారంభం చేసింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ న్యూజిలాండ్ను 9 వికెట్
పాకిస్థాన్తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ దీటుగా బదులిస్తున్నది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన పాకిస్థాన్ మొదటి ఇన్నింగ్స్లో 438 పరుగులు చేసింది.
Kane Williamson | న్యూజిలాండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ (Kane Williamson) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అన్నిఫార్మట్లకు కెప్టెన్గా వ్యవహరిస్తున్న విలియమ్సన్ టెస్ట్ క్రికెట్లో కివీస్ నాయకత్వ
బట్టల ఎగుమతి చాటున తమిళనాడు నుంచి హైదరాబాద్, పుణె మీదుగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్కు సింథటిక్ డ్రగ్స్ సరఫరా చేస్తున్న అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠాను రాచకొండ మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు పట�
క్రికెట్ అభిమానులకు శుభవార్త. హైదరాబాద్ నగరం మరోమారు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్కు వేదిక కాబోతున్నది. వచ్చే ఏడాది తొలి మూడు నెలలు టీమ్ఇండియా బిజీ షెడ్యూల్తో గడపనుంది.
సీనియర్ స్థాయిలో భారత జాతీయ జట్టు తరఫున రెండు టెస్టులు, 21 వన్డేలు, 46 టీ20లు ఆడిన షఫాలీ వర్మ సారథ్యంలో భారత అండర్-19 జట్టు వరల్డ్ కప్ బరిలోకి దిగనుంది.
న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ పవర్లిఫ్టింగ్ చాంపియన్షిప్లో రాష్ర్టానికి చెందిన మల్లికా రాఘవేందర్ నాలుగు పసిడి పతకాలతో మెరిసింది. గురువారం జరిగిన మహిళల సీనియర్ 84కిలోల కేటగిరీలో �