Virat Kohli | భారత స్టార్ క్రికెటర్ విరాట్కోహ్లీపై ప్రశంసల వర్షం కురుస్తూనే ఉన్నది. న్యూజిలాండ్తో సెమీఫైనల్లో సెంచరీ ద్వారా వన్డేల్లో 50 శతకాల మార్క్ అందుకున్న విరాట్ను పలువురు ప్రముఖలు అభినందనల సందేశాల�
Anushka Sharma: అనుష్కా శర్మ ఎంత టెన్షన్ పడిందో ! విరాట్ కోహ్లీపై కివీస్ కెప్టెన్ డీఆర్ఎస్ కోరిన వేళ ఆమె తెగ ఉత్కంఠకు లోనైంది. ఆ డీఆర్ఎస్ అప్పీల్ వృధా కావడంతో.. కోహ్లీ నాటౌట్గా నిలిచాడు. దీంతో ఆ సమయంలో అనుష్క
IND Vs NZ: టాస్ గెలిచిన ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నది. వరల్డ్కప్ సెమీస్లో ఇవాళ న్యూజిలాండ్తో ఇండియా తలపడనున్నది. వాంఖడే స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్లో ఇరు జట్లు ఎటువంటి మార్పులు లేక�
ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్లో కీలక సమరానికి రంగం సిద్ధమైంది. వాంఖడే వేదికగా ఆతిథ్య భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య సెమీస్ పోరుకు వేళయైంది. మెగాటోర్నీలో తొమ్మిదికి తొమ్మిది మ్యాచ్లు గెలిచిన జట్టు టీమ్ఇం
న్యూజిలాండ్ టెస్టు క్రికెటర్ హెన్రీ నికోల్స్పై బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు గుప్పుమన్నాయి. దేశవాళీ టోర్నీ ప్లంకెట్ షీల్డ్ ట్రోఫీలో భాగంగా సెంటర్బరీ, ఆక్లాండ్ మధ్య మ్యాచ్లో నికోల్స్ బంతి ఆకారా�
Rachin Ravindra: క్రికెటర్ రచిన్ రవీంద్రకు నానమ్మ దిష్టి తీసింది. న్యూజిలాండ్ తరపున ఆడుతున్న రచిన్.. బెంగుళూరులో బామ్మ ఇంటికి వెళ్లాడు. అక్కడ ఆమె రచిన్ను ఓ సోఫాలో కూర్చోబెట్టి దిష్టితీసింది. ఆ వీడియోన�
న్యూజిలాండ్ ఊపిరి పీల్చుకుంది. వరుస ఓటములతో సతమతమవుతున్న ఆ జట్టు ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్లో వరుసగా నాలుగు పరాజయాల తర్వాత విలియమ్సన్ సేన విజయం సాధించింది. గురువార�
ODI Worldcup: వరల్డ్కప్ వన్డే మ్యాచ్లో శ్రీలంక 171 పరుగులకు ఆలౌటైంది. కివీస్ బౌలర్లు ఆరంభంలో లంక బ్యాటర్లను దెబ్బతీశారు. శ్రీలంక జట్టులో కుశాల్ పెరిరా శరవేగంగా హాఫ్ సెంచరీ చేయగా, లోయర్ ఆర్డర్�
సెమీస్ స్థానంకోసం పాకులాడుతున్న జట్టు ఒకటి. సెమీస్కు అర్హత కోల్పోయిన జట్టు మరొకటి. ఈ మ్యాచ్ గెలిచి నాకౌట్కు చేరుకోవాలని కివీస్ జట్టు భావిస్తుంటే చివరి మ్యాచ్లో విజయంతో ముగించాలని శ్రీలంక ఆశిస్తు
CWC 2023: ఈ ప్రపంచకప్లో 48 మ్యాచ్లు జరగాల్సి ఉండగా అందులో లీగ్ దశ మ్యాచ్లు 44. అంటే ఈ మెగా టోర్నీలో లీగ్ మ్యాచ్లు మరో ఏడు మాత్రమే మిగిలిఉన్నప్పటికీ ఇంకా సెమీస్ బెర్త్లు భర్తీ కాకపోవడం గమనార్హం.
సెమీఫైనల్ రేసులో నిలువాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్లో పాకిస్థాన్ సత్తాచాటింది. పరుగుల వరద పారిన పోరులో అదృష్టం వరుణుడి రూపంలో తోడవడంతో వన్డే ప్రపంచకప్లో పాక్ నాలుగో విజయం ఖాతాలో వేసుకుంది. శనివా
దక్షిణాఫ్రికాకు తొలుత బ్యాటింగ్ చేసే అవకాశమిస్తే..పూనకం వచ్చినట్లు చెలరేగుతారని తెలిసినా..న్యూజిలాండ్ అదే పనిచేసి చేతులు కాల్చుకుంది. బుధవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికా 190 పరుగుల తేడాతో