ODI World Cup 2023 : న్యూజిలాండ్ జట్టు(Newzealand) కొత్త జెర్సీతో వన్డే వరల్డ్ కప్(World Cup 2023 )లో బరిలోకి దిగనుంది. ఈరోజు న్యూజిలాండ్ క్రికెట్ నలుపు రంగు, తెల్లని నిలువు గీతలతో ఉన్న కొత్త జెర్సీ(New Jersey)ని విడుదల చేసింది. వైస్ కెప్టెన
వన్డే ప్రపంచకప్ ప్రారంభానికి ముందు ఇంగ్లండ్ జూలు విదిల్చింది. న్యూజిలాండ్తో జరిగిన నాలుగో వన్డేలో 100 పరుగుల తేడాతో నెగ్గి 4 మ్యాచ్ల సిరీస్ను 3-1తో హస్తగతం చేసుకుంది.
న్యూజిలాండ్తో జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్ 181 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో నాలుగు మ్యాచ్ల వన్డే సిరీస్లో 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 369 పరుగుల భారీ లక్ష్యఛేదనలో కివీస్�
ఓపెనర్ కాన్వే (111 నాటౌట్; 13 ఫోర్లు, ఒక సిక్సర్), డారిల్ మిషెల్ (118 నాటౌట్; 7 ఫోర్లు, 7 సిక్సర్లు) అజేయ శతకాలతో కదంతొక్కడంతో ఇంగ్లండ్తో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది.
ఆహార భద్రతపై ప్రమాద ఘంటికలు మోగుతున్నవేళ, దీనిని ఎదుర్కొనేందుకు న్యూజిలాండ్ సైంటిస్టులు సరికొత్త పద్ధతిని కనుగొన్నారు. ప్రయోగశాలల్లో పండ్లను సృష్టించటంలో ప్రాథమిక పరిశోధనలు విజయం సాధించాయని, ఆహార భ�
ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్ 2-2తో సమమైంది. మంగళవారం అర్ధరాత్రి జరిగిన నాలుగో మ్యాచ్లో కివీస్ 6 వికెట్ల తేడాతో ఇంగ్లండ్పై ఘన విజయం సాధించింది.
ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న ఇంగ్లండ్ జట్టు.. న్యూజిలాండ్తో తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత న్యూజిలాండ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 139 పరుగులే చేసింది. ఫిలిప్స్ (41) టాప్ స్కోరర
దుబాయ్ (Dubai) వేదికగా న్యూజిలాండ్తో (New Zealand) జరుగుతున్న మూడు టీ20 మ్యాచ్ల సిరీస్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) చరిత్ర సృష్టించింది. శనివారం జరిగిన రెండో టీ20లో కివీస్కు షాకిచ్చింది. మరో 26 బాల్స్ మిగిలి ఉం�
హైదరాబాద్ మరో ప్రతిష్ఠాత్మక టోర్నీకి వేదిక కాబోతున్నది. నవంబర్ 5వ తేదీన నెక్లెస్రోడ్లో ఐఏయూ 50కి.మీల ప్రపంచ చాంపియన్షిప్ జరుగనుంది. భారత్ తొలిసారి ఈ రేసుకు ఆతిథ్యమిస్తున్నది.
న్యూజిలాండ్లోని తెలంగాణ జాగృతి విభాగాన్ని భారత జాగృతిగా మార్చిన సందర్భంగా ఆక్లాండ్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక ఇండియన్ డయాస్పోరాలోని వివిధ అసోసియేషన్ల ప్రతినిధులు జ్యోతి వెలిగించి కార�
Bonalu Festival | తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాల వేడుకలు న్యూజిలాండ్లో ఘనంగా జరిగాయి. తెలంగాణ సెంట్రల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాపకుర గణేశ్ ఆలయంలో పండుగను నిర్వహించారు. వేడుకకు ఆ దేశ కేబినెట్ మంత్రి ప్రియాంక రాధా