ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యామ్నాయ ఇంధన వనరుల రంగంలో జరుగుతున్న పరిశోధనలు సరికొత్త ఆవిష్కరణలను అందిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్కు బదులుగా ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి వచ్చి సంచలనం సృష్టిస్తున్నాయ�
దీర్ఘకాలిక జ్ఞాపకాలను ఏర్పరచడానికి మెదడులో దశల వారీగా చర్యలు జరుగుతాయి. ఇందులో పరమాణువులు క్రమపద్ధతిలో పనిచేస్తూ కొన్ని పొరలుగా వీటిని దాస్తాయి. మెదడులోని థలామస్, కార్టెక్స్, జీన్ రెగ్యులేటర్ల మధ్య
ఆస్ట్రియన్ చిత్రకారుడు గుస్తావ్ క్లిమ్ట్ గీసిన ఎలిజబెత్ లెడెరర్ పెయింటింగ్కు వేలంలో రూ.2,091 కోట్లు ధర పలికింది. వేలంలో అత్యధిక ధర పలికిన రెండో కళాఖండంగా నిలిచింది. అదేవిధంగా వేలంలో అత్యధిక ధరకు అమ్�
Anirudh-Kavya | కోలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్, సన్రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ ప్రేమలో ఉన్నారని సోషల్ మీడియాలో పుకార్లు మళ్లీ తెరపైకి వచ్చాయి. ఇప్పటికే ఈ జంట రిలేషన్పై పలు వార్త�
జీవం ఉనికికి కారణమైన జన్యు పదార్థం డీఎన్ఏ నిర్మాణాన్ని కనుగొన్న అమెరికన్ సైంటిస్ట్, నోబెల్ గ్రహీత జేమ్స్ డీ వాట్సన్(97) శుక్రవారం తుది శ్వాస విడిచారు.
అత్యంత ధనిక దేశంలోని అత్యంత ధనిక మెగా సిటీ అయిన న్యూయార్క్ మేయర్ పదవికి జోహ్రాన్ మమ్దానీ ఎన్నికవడం అమెరికన్లనే కాదు, ప్రపంచాన్నీ నివ్వెరపరిచింది. భారత సంతతకి చెంది, ఆఫ్రికా, దక్షిణాసియా నేపథ్యం ఉన్న �
అగ్రరాజ్యంలో మరోమారు భారతీయం సగర్వంగా రెపరెపలాడింది. రిపబ్లికన్ ఝంఝామారుతాన్ని తట్టుకొని అమెరికాలో ఉదారవాదం ముందుకువచ్చింది. జాత్యహంకార హుంకరింపులను, వర్ణ వివక్షలను అధిగమించి ఆసియా, ఆఫ్రికా సంతతికి
మంగళవారం జరిగిన న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన జోహ్రాన్ మమ్దానీ ఆధిక్యంలో ఉన్నారు. 34 ఏండ్ల మమ్దానీ జూన్లో జరిగిన డెమోక్రాటిక్ ప్రైమరీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి మేయర్ అభ్యర్థిగ�
భారత సంతతి వ్యక్తి మెహుల్ గోస్వామి (39)ని న్యూయార్క్ అధికారులు ఈ నెల 15న అరెస్ట్ చేశారు. ఆయన న్యూయార్క్ స్టేట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీస్లో ప్రభుత్వోద్యోగం చేస్తూనే, గ్లోబల్ ఫౌండ్రీస్ అనే సెమీ కం�
Planes Collided | అమెరికాలోని న్యూయార్క్లోని లాగార్డియా విమానాశ్రయంలో బుధవారం టాక్సీవేపై రెండు విమానాలు ఢీకొట్టుకున్నాయి. రెండు విమానాలను డెల్టా ఎయిర్లైన్స్ అనుబంధ సంస్థ అయిన ఎండీవర్ ఎయిర్ నడుపుతోంది. ఈ ప్రమ
అమెరికాలోని ప్రముఖ వార్తా పత్రిక న్యూయార్క్ టైమ్స్పై 15 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.1.3 లక్షల కోట్ల) పరువునష్టం దావా వేయనున్నట్టు ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు.
Mukesh Ambani | భారత దిగ్గజ పారిశ్రామిక వేత్త, ఆసియాలోనే అత్యంత సంపన్నుడుగా పేరుగాంచిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani ) గురించి ఒక వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది.