Tirumala | కొత్త ఏడాది సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు కలియుగదైవం తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామివారిని (Tirupati Balaji Temple) దర్శించుకున్నారు.
2023 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2024 సంవత్సరానికి పట్టణ వాసులు ఘన స్వాగతం పలికారు. న్యూ ఇయర్ను ఉత్సాహంగా జరుపుకొన్నారు. కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా ప్రజల అభిరుచులకు తగిన విధంగా హోటళ్లు, రెస్టారెంట్లల�
2023కి వీడ్కోలు పలికి కొత్త సంవత్సరం 2024కి స్వాగతం పలికేందుకు అంతా సిద్ధమయ్యారు. చిన్నాపెద్దా అంతా వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకోనున్నారు. న్యూ ఇయర్ కేకుల కొనుగోళ్లతో బేకరీలు, మద్యం దుకాణాలు, తీరొక్క రంగ�
నూతన సంవత్సరం సందర్భంగా తనకు ప్రేమతో శుభాకాంక్షలు తెలిపేందుకొచ్చే అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పూలబొకేలు, శాలువాలు తీసుకురావ్దొని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.
New year | ప్రతి ఏడాది నూతన సంవత్సర వేడుకలు ఏ దేశంలో ముందు జరుగుతాయని అంటే ఎవరైనా టక్కున న్యూజిలాండ్ అని చెబుతారు. కానీ అధికారికంగా మాత్రం ముందుగా నూతన సంవత్సరానికి స్వాగతం పలికే దేశం న్యూజిలాండ్ కాదు.
New Year 2024 | ప్రపంచమంతా ఘనంగా కొత్త ఏడాది (New Year 2024) కి స్వాగతం పలుకుతోంది. న్యూజిలాండ్తో ఆరంభమయ్యే నూతన సంవత్సరం తొలి రోజు అమెరికాలో ముగుస్తుంది. అయితే అంతరిక్షంలోని వ్యోమగాములు మాత్రం ప్రతి ఏటా జనవరి 1న 16 సార్లు �
New year | న్యూజిలాండ్ నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టింది. కివీస్ ప్రజలు కొత్త ఏడాది 2024కు ఘన స్వాగతం పలికారు. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా న్యూజిలాండ్ ప్రభుత్వం అధికారికంగా రాజధాని ఆక్లాండ్లో నిర్వహించిన �
New Year 2024 | కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికేందుకు అంతా సిద్దమవుతున్నారు. మరికొద్ది గంటల్లో న్యూఇయర్ వస్తుండటంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు రకరకాల ప్లాన్స్ చేసుకుంటున్నారు. డిసెంబర్ 31 అర్ధరాత్�
new year decisions | స్మోకింగ్కు దూరం, మందుకు రామ్రామ్, వాకింగ్కు జై, డైటింగ్కు సై.. పక్షం రోజుల క్రితం పార్టీ చేసుకుంటూ తీసుకున్న తీర్మానాల సంగతేమిటి? ఓ అంచనా ప్రకారం.. ఇరవై ఐదు శాతం మంది జనవరి చివరి వరకు మాత్రమే క�
Hyderabad | న్యూఇయర్ వేడుకల సందర్భంగా సైబరాబాద్ పరిధిలో ఆంక్షలు విధించారు. ఫ్లైఓవర్లు, పీవీ ఎక్స్ప్రెస్ వే, ఓఆర్ఆర్పై రాకపోకలను నిలిపివేయనున్నారు. రేపు ( డిసెంబర్ 31వ తేదీ ) రాత్రి 10 గంటల నుంచి ఎల్లుండి ఉదయ�
శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి దేవస్థానంలో డిసెంబర్ 31, జనవరి 1న ఆర్జిత అభిషేకాలు, స్పర్శ దర్శనాలు రద్దు చేసినట్టు ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. కొత్త సంవత్సరం సందర్భంగా ఆలయానికి భక్తులు పెద్ద
Srisailam | శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. న్యూఇయర్ సందర్భంగా రెండు రోజుల పాటు ఆర్జిత అభిషేకాలు, సర్వదర్శనాలు రద్దు చేశారు. డిసెంబర్ 31, జనవరి 1వ తేదీన భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున