ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతుండగా, తాజాగా కోడిగుడ్ల ధరలు అమాంతం పెరిగాయి. హోల్సేల్ మారెట్లో ఒకో గుడ్డు రూ.5.90 ఉండగా, రిటైల్గా రూ.7 వరకు పలుకుతున్నది.
Delhi Metro | నూతన సంవత్సరం తొలి రోజున ఢిల్లీ మెట్రోకు ప్రయాణికులు రికార్డు సంఖ్యలో పోటెత్తారు. ఢిల్లీ మెట్రో రైల్ సర్వీసులు ప్రారంభమైన నాటి నుంచి గత ఆరేండ్లలో ఎన్నడూ లేనంతగా ప్రయాణికులు ఈసారి మెట్రో సేవలను వి
నూతన సంవత్సరంలోనూ ఉద్యోగాల ఊచకోత కొనసాగుతున్నది. దిగ్గజ కంపెనీల నుంచి స్టార్టప్ల వరకూ అన్ని టెక్ కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. తాజాగా గూగుల్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, పేటీఎం సంస్థలు వం�
బరువు తగ్గడం నుంచి ఫిట్గా, ఆరోగ్యంగా ఉండేందుకు ఏడాది పొడవునా యాక్షన్ ప్లాన్తో టార్గెట్ చేరుకోవాలని కొత్త ఏడాది మనలో చాలా మంది న్యూ ఇయర్ లక్ష్యాలుగా (Health Resolutions) నిర్ధేశించుకుంటారు.
New Year Resolution | జీవిత లక్ష్యాలు చేరాలంటే... కండల్ని కరిగించాల్సిన పని లేదు... కొండల్ని పిండి చేయాల్సిన అవసరమూ లేదు... సినిమాల్లో చెప్పినట్టు ఆశయాన్నే శ్వాసించాలన్న నియమమూ లేదు. నిన్నటి కన్నా మిన్నగా తయారవ్వడం నిజం�
‘న్యూ ఇయర్ అయితే ఏంటి? ఏం మారిందనీ?’.. అనేవాళ్లు కూడా ఒకటి మాత్రం మార్చుకోవాల్సిందే. అదే.. క్యాలెండర్. కొత్త సంవత్సరంతో పాటు కొత్తగా మనింట్లో అడుగు పెట్టే కాలపత్రం ఇప్పుడు కొంగొత్తగా రూపుదిద్దుకుంటున్నద
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావుకు శుభాకాంక్షల వెల్లువ మాజీమంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావుకు హైదరాబాద్లో పూలమొక్క అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్న బీఆర్ఎస్ రాష్ట్ర నా
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు సోమవారం అంబరాన్నంటాయి. 2024కు చిన్నా పెద్ద అట్టహాసంగా స్వాగతం పలికారు. కేక్లు కట్చేసి నోరు తీపి చేసుకున్నారు. అలయ్ బలయ్తో శుభాకాంక్షలు చెప్పుకొన్న�
హైదరాబాద్ ఎంజీబీఎస్ ప్రాంగణంలో న్యూ ఇయర్ వేడుకలను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) సోమవారం నిర్వహించింది. ఈ వేడుకలకు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అనంతపద్మనాభస్వామి ఆలయం సోమవారం భక్తులతో పోటెత్తింది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని భక్తులు అధిక సం ఖ్యలో తరలివచ్చారు. వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్ తదితర జిల్లాల నుంచి భక్�
నూతన సంవత్సరం తొలిరోజు, సెలవు దినం కావడంతో భక్తులు బాసరకు పోటెత్తారు. తెలుగు రాష్ర్టాలతోపాటు మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివచ్చారు. ముందుగా గోదావరిలో స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకున్నారు.
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని దైవ దర్శనానికి వెళ్తున్న మహిళను ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యువు కబలించింది. పొలాస పాలేస్తేశ్వరస్వామి ఆలయ సమీపంలో స్కూటీ, బస్సు ఢీకొన్న ప్రమాదంలో దుర్మరణం పాలైంది.
న్యూ ఇయర్ వేడుకలు జిల్లాలో జోరుగా సాగాయి. బైక్ల హోరు.. రోడ్లపై యువత జోష్ కొనసాగింది. ఇండ్ల ముంగిట ఆడపడుచులు రంగ వల్లులు వేసి కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. ఇంటింటా న్యూ ఇయర్ వేడుకల కాంతులు విరజిమ్మాయి.