Himachal | వారాంతం సెలవులకు అనుగుణంగా క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు రావటంతో దేశవ్యాప్తంగా పర్యాటక ప్రదేశాలకు జనం పోటెత్తుతున్నారు. ఎక్కువగా కొండ ప్రాంతమైన హిమాచల్ ప్రదేశ్కు జనం బారులు తీరుతున్నారు. దీంతో �
Shimla | ఇటీవలే భారీ వర్షాలు, వరదలతో అల్లాడిపోయిన హిమాచల్ ప్రదేశ్.. ప్రస్తుతం పర్యాటకులతో కళకళలాడుతోంది. క్రిస్మస్, న్యూఇయర్ సందర్భంగా దేశంలోని పలు ప్రాంతాల నుంచి కొండ ప్రాంతానికి ప్రజలు తరలి వస్తున్నార�
Cyberabad | సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సైబర్ క్రైమ్ కేసులు పెరిగాయని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి తెలిపారు. గతేడాది కంటే ప్రస్తుతం కేసులు పెరిగాయన్నారు. వార్షిక నేర నివేదికను విడుదల చేసిన సంద�
Hyderabad | న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడపరాదు. ఒక వేళ డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే రూ
ముడి పదార్ధాల ధరల పెరుగుదల, మారకం రేట్లలో ఒడిదుడుకుల వంటి పలు కారణాలతో వచ్చే ఏడాది జనవరి 1 నుంచి కార్ల (BMW Cars) ధరలను పెంచనున్నట్టు బీఎండబ్ల్యూ ఇండియా సోమవారం ప్రకటించింది.
నూతన సంవత్సర వేడుకలకు ఈవెంట్స్ నిర్వాహకులు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. దరఖాస్తులను ఈ నెల 20లోపు కమిషనర్ కార్యాలయంలో సమర్పించాల్సిందిగా సూచి�
కొత్త సంవత్సరం రోజున దేశరాజధాని ఢిల్లీ శివారులోని కాంజావాల్ ప్రాంతంలో 20 ఏండ్ల యువతిని కారు సుమారు 12 కిలోమీరట్ల మేర ఈడ్చుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ అమానవీయ ఘటనలో అంజలి అనే యువతి అక్కడికక్కడే ప్రాణాలు కో�
స్టార్ కపుల్స్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ.. కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలికారు. ఇటీవల దుబాయ్ వెళ్లిన ఈ జంట.. అక్కడ నూతన సంవత్సరాది వేడుకలను సంతోషంగా నిర్వహించుకున్నారు. 2022లో చివరిసారిగా సూర్యోదయం, సూర్
జిల్లా కేంద్రంలో ఆదివారం కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. శనివారం అర్ధరాత్రి నుంచి సంబురాలు కొనసాగాయి. రాత్రంతా నగర యువత, ప్రజలు పెద్ద ఎత్తున చౌరస్తాలకు చేరి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆదివారం ఉదయ
శిల్పారామానికి సందర్శకులు అధిక సంఖ్యలో విచ్చేశారు. శిల్పారామంలో నిర్వహిస్తున్న ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళాలో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేస్తున్న కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు సందర్శకులను ఎంతగానో ఆ�