ఆరోగ్యంగా జీవించాలంటే మద్యానికి దూరంగా ఉండాలని వైద్యులు చెబుతుంటారు. వైన్ పరిమితంగా తీసుకుంటే పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని కొన్ని అధ్యయనాలు వెల్లడించినా వైద్యులు మద్యం తీసుకోమని సూచించ�
న్యూఢిల్లీ : జీవనశైలి వ్యాధుల్లో ప్రపంచవ్యాప్తంగా మధుమేహం కోట్లాదిమందిని బాధిస్తోంది. మధుమేహంతో ఏటా పలువురు హృద్రోగాలు, ఇతర తీవ్ర అనారోగ్యాల బారినపడుతున్నారు. అయితే డిన్నర్తో పాటు రోజూ ఓ గ్
న్యూఢిల్లీ : ప్రాణాంతక వ్యాధిగా పరిగణించే క్యాన్సర్ను తొలి దశలోనే గుర్తించి చికిత్స పొందకపోతే శరీరం నిర్వీర్యమై మరణానికి చేరువ చేస్తుంది. మెరుగైన జీవనశైలి పలు రకాల క్యాన్సర్ల నుంచి �
వయసు మీద పడేకొద్దీ దాంతో పాటు వెంటాడే అనారోగ్య సమస్యలు ఎంతటి వారినైనా కుంగదీస్తాయి. ఆరోగ్యకరంగా వయసు మీరడంతో పాటు దీర్ఘాయుష్షును అందించే పెరుగును భారత శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.
నొప్పి నివారణ మాత్ర పారాసిటమాల్ను నిత్యం వాడేవారిలో రక్తపోటు పెరిగి గుండెపోటు, స్ట్రోక్ ముప్పులకు దారితీయవచ్చని తాజా అధ్యయనం హెచ్చరించింది.
ఒకప్పుడు బంగారం కంటే అధిక ధర పలికిన దాల్చినచెక్క అప్పట్లో కరెన్సీగానూ ట్రేడయింది. ప్రతి ఇంట్లో ఉండే మసాలా దినుసు డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారంలో అత్యధిక రాబడిని రాబట్టిన స్పైస్గా చరిత
మధుమేహం, కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, క్యాన్సర్లు, గుండె జబ్బుల వంటి పలు వ్యాధుల బారినుంచి తప్పించుకోవాలంటే నిత్యం ఆహారంలో తృణధాన్యాలను సమృద్ధిగా తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.