శరీరం, మనస్సు ఆరోగ్యంగా ఉండాలంటే సరైన నిద్ర అవసరం. చిన్నపిల్లలకు ఎనిమిది గంటల కంటే ఎక్కువ, పెద్దలకు ఆరు నుంచి ఎనిమిది గంటల నిద్ర అవసరం. లేకుంటే వివిధ అనారోగ్య సమస్యలు వస్తాయనే విషయ
రాత్రి లైట్లు వేసుకొని పడుకునేవారు అధికంగా బరువు పెరిగిపోతున్నారట. వీరు అధిక రక్తపోటుతోపాటు మధుమేహం బారినపడతారట. ఓ తాజా అధ్యయనంలో ఈ భయంకర నిజాలు వెల్లడయ్యాయి. రాత్రిపూట లైట్ వేసుకోకు�
మీరు ఆఫీసులో ఒకేచోట ఎనిమిదిగంటలు కూర్చొని పనిచేస్తున్నారా? శారీరక శ్రమ చేయట్లేదా? అయితే, మీకు గుండెపోటు ముప్పు ఎక్కువేనంటోంది తాజా అధ్యయనం. రోజులో 8 గంటలకు పైగా ఆఫీసులో కూర్చోవడం వల్ల గుండె జబ్బు�
2020లో ఉన్నట్టుండి చాలామంది బరువు పెరిగిపోయారు. ఊబకాయులుగా మారిపోయారు. దీనికి కారణం కొవిడ్-19 అని పరిశోధకులు తేల్చారు. 2019తో పోలిస్తే 2020లో బరువు పెరిగిన వారి సంఖ్య చాలా అధికమని వారు అంచనావేశారు.
మానసిక ఒత్తిడి శారీరక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులతో పాటు పలు అధ్యయనాలు వెల్లడించాయి. తీవ్ర మానసిక అస్వస్ధత గుండె జబ్బుల ముప్పు పెంచుతుందని తాజా అధ్యయనం స్పష�