Pashupati Paras | బీహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) నాటికి రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి (NDA alliance) విచ్ఛిన్నమవుతుందని అనిపిస్తోందని ‘రామ్విలాస్ లోక్ జనశక్తి పార్టీ (RLJP)’ ఛైర్మన్ పశుపతి పరాస్ (Pashupati Para) అన్నారు.
ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో బీహార్ ఎన్డీఏ కూటమిలో సీట్ల లొల్లి ప్రారంభమైంది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధిక సీట్లు (80) గెల్చుకున్నప్పటికీ, జేడీ(యూ) అధ్యక్షుడు నితీశ్ కుమార్ ము
Vice President Election : భారత కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నికలకు కౌంట్డౌన్ మొదలైంది. మరో ఎనిమిదరోజుల్లో ఎలక్షన్ జరుగనుంది. ఈ నేపథ్యంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు వ్యూహరచన చేస్తోం�
వచ్చే ఏడాది జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోఅన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి గెలిస్తే తమ పార్టీ ప్రభుత్వంలో భాగమవుతుందని హోం మంత్రి అమిత్ షా చేసిన ప్రకటనపై అన్నాడీఎంకే విభిన్నంగా స్పందించడంప
తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది ఎన్డీయే కూటమి సర్కారేనని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి జోస్యం చెప్పారు. టీడీపీ నేతృత్వంలోని సంకీర్ణ కూటమి తెలంగాణలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పా
కేవలం ఒకే ఒక్క ఓటుతో 1999లో నాటి వాజ్పేయి ప్రభుత్వం కూలిపోవడానికి ముందు జరిగిన రహస్య మంతనాల గురించి ఎన్సీపీ(శరద్ పవార్) అధినేత శరద్ పవార్ తొలిసారి నోరు విప్పారు.
ఏ మాత్రం అవకాశం దొరికినా ప్రాంతీయ పార్టీల మీద జాతీయ పార్టీలు దుమ్మెత్తి పోస్తుంటాయి. తమది సువిశాలమైన జాతీయవాదమనీ, వాటిది సంకుచిత ప్రాంతీయ వాదమనేది ప్రధానంగా ముందుకుతెచ్చే వాదన. కానీ, ఆసేతు హిమాచలం పరచుక
దేశవ్యాప్తంగా 13 రాష్ర్టాల్లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో అధికార పార్టీలే సత్తా చాటాయి. మొత్తం 46 సీట్లకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ, దాని కూటమి పార్టీలు 26 స్థానాల్లో గెలిచాయి.
గత ఏడాదిన్నరగా మణిపూర్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు, సంక్షోభం కొనసాగుతున్న క్రమంలో బీజేపీ నేతృత్వంలోని ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ప్రభుత్వానికి డేంజర్ బెల్స్ మోగుతున్నాయి.
జార్ఖండ్లోని 81 అసెంబ్లీ స్థానాలకు జరుగనున్న ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి, జేఎంఎం నేతృత్వంలోని అధికార కూటమి మధ్య హోరాహోరీ పోరు నెలకొన్నది. గత ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీజేపీ ఈసారి ఎల
లోక్సభ ఎన్నికల వేళ నిరుద్యోగ అంశం కీలక పాత్ర పోషించడంతో కేంద్రంలోని ఎన్డీయే సర్కారు బడ్జెట్లో రూటు మార్చింది. ఉద్యోగ కల్పన, నైపుణ్యాభివృద్ధిపై ప్రధానంగా దృష్టి పెట్టింది.
రాజ్యసభలో అధికార బీజేపీ బలం 86కు పడిపోయింది. పెద్దల సభలో శనివారంతో నలుగురు నామినేటెడ్ ఎంపీల పదవీకాలం ముగిసింది. రాకేశ్ సిన్హా, రామ్ షకల్, సోనాల్ మాన్ సింగ్. మహేశ్ జెఠల్మానీ రిటైర్ అయ్యారు.
కేంద్రంలోని ఎన్డీయే సర్కారుకు మిత్రపక్షమైన జేడీయూ నుంచి అప్పుడే సెగ మొదలైంది. బీహార్కు ప్రత్యేక క్యాటగిరీ హోదా లేదా ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జేడీయూ పార్టీ జాతీ�